Home » Medical News
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు మరోసారి గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. శుక్రవారం ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయుంచుకున్న కేసీఆర్..
కడుపులో కణితులు తొలగించుకోవడానికి జగిత్యాలలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరిన మహిళ.. ఆపరేషన్ చేస్తుండగా చనిపోయింది. అయితే, సర్జరీ చేస్తున్న డాక్టర్ మరో డాక్టర్తో వీడియో కాల్లో సాయం తీసుకుంటూ వైద్యం చేయడం వల్లనే ఆమె చనిపోయిందని మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు.
దేశంలో నానాటికీ ‘ఫ్యాటీ లివర్’ కేసులు పెరుగుతున్నాయని.. 24-30 శాతం మంది పిల్లల్లో సైతం ఈ సమస్య కనిపిస్తోందని ఏఐజీ ఆస్పత్రుల చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.
గత వైసీపీ ప్రభుత్వ నిర్వాకాలతో అస్తవ్యస్తంగా మారిన ప్రజారోగ్య వ్యవస్థను ప్రక్షాళన చేసి గాడిలో పెట్టామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. డిజిటల్ ఆరోగ్య సేవలు, ఎన్ఫోర్స్మెంట్పై ప్రత్యేక దృష్టి సారించామని, లక్ష ప్రాంతాల్లో 2 కోట్ల మందితో..
ఉస్మానియా ఆస్పత్రి వైద్యుల నిర్వాకం ఒకటి వెలుగులోకి వచ్చింది. కాసుల కోసం కక్కుర్తిపడిన సిబ్బంది కేస్ షీట్లను మార్చివేస్తున్నారు. అలాగే.. అనుమానాస్పద మృతిని సాధారణ మరణంగా మార్చేశారనే విమర్శలొస్తుండగా రూ. 8 వేలు తీసుకొని మృతదేహం అప్పగించానే ఆరోపణలొస్తున్నాయి. వివరాలిలా ఉన్నాయి.
ఆర్టీసీ తార్నాక ఆస్పత్రికి ఉత్తమ పర్యావరణ పరిరక్షణ అవార్డు లభించింది. ప్రభుత్వ ఆస్పత్రుల కేటగిరీలో బయో మెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్, ప్లాస్టిక్ వేస్ట్ తగ్గింపులో చేసిన కృషికి ఈ అవార్డు లభించింది.
ఒడిశాలోని ఒక ఆసుపత్రిలో వివిధ వార్డుల్లో చికిత్స పొందుతున్న ఆరుగురు రోగులు కొన్ని గంటల వ్యవధిలో అనుమానాస్పద రీతిలో మృతి చెందారు.
వైద్య రంగంలో వస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలను అందిపుచ్చుకోవడంలో ఎప్పుడూ ముందుండే కిమ్స్-సన్ సైన్ హాస్పిటల్ ఆ దిశగా మరో అడుగు ముందుకు వేసింది.
ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో రోగులకు ఆహారం అందించే విషయంలో సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. రోగులకు మెనూ ప్రకారం ఆహారం సరఫరా చేయని కాంట్రాక్టర్లపై వేటు వేయనుంది.
ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రిలో కలుషితాహార ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. అందుకు బాఽధ్యులైన వారిపై చర్యలు తీసుకుంది.