Home » Media
ఊరందరిదీ ఒకదారి.. తమది మరో దారన్నట్టుగా పాశ్చాత్య మీడియా పోకడలు కనిపిస్తున్నాయి. పహల్గాం ఘటన జరిగింది మొదలు.. వచ్చిన మొదటి వార్త నుంచీ కూడా ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థలైన..
Gummanur Jayaram: ‘‘నాపై తప్పుడు వార్తలు రాస్తే తాట తీస్తా.. నా గురించి వార్తలు రాసేటప్పుడు ఆలోచించి రాయండి. తప్పు చేస్తే సరిద్దుకుంటా. తప్పు చేయకుంటే తలఎత్తుకుని నిలబడతా’’ అంటూ మీడియా ప్రతినిధులకు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం వార్నింగ్ ఇవ్వడం వివాదాస్పదంగా మారింది.
కోర్టులు, మీడియా పరస్పర సహకారం, సమన్వయంతో పనిచేయాలని, జవాబుదారీతనంతో బాధ్యతాయుతమైన పాత్ర పోషించాలని...
పత్రికల సర్క్యులేషన్ ఆయన పట్టించుకోలేదు... టీవీ చానళ్ల ప్రేక్షకాదరణ చూడలేదు.. నాటి అధికార పార్టీ పత్రిక, టీవీని మాత్రమే చదివారు.. చూశారు..
జాతీయ మీడియా ప్రతినిధితో దురుసుగా మాట్లాడినందుకు హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ క్షమాపణలు తెలిపారు. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
ప్రసార మాధ్యమాల్లో తప్పుడు వార్తలు, సమాచారాన్ని ఎదుర్కొనేందుకు కేంద్రం కొత్త నిబంధనలు రూపొందించనుంది.
పత్రికలు నిజ నిజాలు తెలుసుకొని వార్తలు రాయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.
వాస్తవాలతో సంబంధం లేకుండా అసత్యాలు వ్యాప్తి చేయడానికే ‘సాక్షి’ మీడియా సంస్థ ఉన్నట్టు మరోసారి స్పష్టమైంది. ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ట్యాగ్లైన్ అంశంలో ఆ సంస్థ వ్యవహరిస్తోన్న తీరు ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది.
వైసీపీ అధ్యక్షుడి సొంత పత్రిక ‘సాక్షి’.. ఎట్టకేలకు తన వెబ్సైట్ నుంచి ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ట్యాగ్ను తొలగించింది.
రాష్ట్రంలోని జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి త్వరలోనే సీఎం రేవంత్రెడ్డితో భేటీ కానున్నట్లు మీడియా అకాడమీ చైర్మన్ కే.శ్రీనివా్సరెడ్డి తెలిపారు.