• Home » Media

Media

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌పై చైనా మీడియా తప్పుడు సమాచారం.. భారత్ ఆగ్రహం

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌పై చైనా మీడియా తప్పుడు సమాచారం.. భారత్ ఆగ్రహం

పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌ లోపలకు భారత సైన్యం చొచ్చుకెళ్లి క్రూయిజ్ క్రిపణి దాడులు జరిపిందంటూ ''గ్లోబల్ టైమ్స్'' కథనం పేర్కొంది. ఉగ్రవాద కార్యకలాపాలు సాగిస్తున్నట్టు గుర్తించిన 9 ప్రాంతాల్లో 24 ప్రెసిషన్ మిసైల్ స్ట్రైక్ జరిపిందని తెలిపింది.

Terrorist Attack: పహల్గాం అటాక్.. అంతర్జాతీయ మీడియా మొహాన ఉమ్మేసిన అమెరికా

Terrorist Attack: పహల్గాం అటాక్.. అంతర్జాతీయ మీడియా మొహాన ఉమ్మేసిన అమెరికా

ఊరందరిదీ ఒకదారి.. తమది మరో దారన్నట్టుగా పాశ్చాత్య మీడియా పోకడలు కనిపిస్తున్నాయి. పహల్గాం ఘటన జరిగింది మొదలు.. వచ్చిన మొదటి వార్త నుంచీ కూడా ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థలైన..

Gummanur Jayaram: మీడియాకు గుంతకల్ ఎమ్మెల్యే స్ట్రాంగ్ వార్నింగ్

Gummanur Jayaram: మీడియాకు గుంతకల్ ఎమ్మెల్యే స్ట్రాంగ్ వార్నింగ్

Gummanur Jayaram: ‘‘నాపై తప్పుడు వార్తలు రాస్తే తాట తీస్తా.. నా గురించి వార్తలు రాసేటప్పుడు ఆలోచించి రాయండి. తప్పు చేస్తే సరిద్దుకుంటా. తప్పు చేయకుంటే తలఎత్తుకుని నిలబడతా’’ అంటూ మీడియా ప్రతినిధులకు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం వార్నింగ్ ఇవ్వడం వివాదాస్పదంగా మారింది.

Justice Kurian Joseph : కోర్టులు, మీడియా సమన్వయంతో పనిచేయాలి

Justice Kurian Joseph : కోర్టులు, మీడియా సమన్వయంతో పనిచేయాలి

కోర్టులు, మీడియా పరస్పర సహకారం, సమన్వయంతో పనిచేయాలని, జవాబుదారీతనంతో బాధ్యతాయుతమైన పాత్ర పోషించాలని...

Ex-Information Commissioner Vijaykumar Reddy : జగన్‌ మీడియాకు దోచి పెట్టారు!

Ex-Information Commissioner Vijaykumar Reddy : జగన్‌ మీడియాకు దోచి పెట్టారు!

పత్రికల సర్క్యులేషన్‌ ఆయన పట్టించుకోలేదు... టీవీ చానళ్ల ప్రేక్షకాదరణ చూడలేదు.. నాటి అధికార పార్టీ పత్రిక, టీవీని మాత్రమే చదివారు.. చూశారు..

CV Anand: జాతీయ మీడియాకు..హైదరాబాద్‌ సీపీ ఆనంద్‌ క్షమాపణలు

CV Anand: జాతీయ మీడియాకు..హైదరాబాద్‌ సీపీ ఆనంద్‌ క్షమాపణలు

జాతీయ మీడియా ప్రతినిధితో దురుసుగా మాట్లాడినందుకు హైదరాబాద్‌ నగర పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ క్షమాపణలు తెలిపారు. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

మీడియా భేటీలపై కార్యదర్శులకు కేంద్రం కొత్త రూల్స్‌

మీడియా భేటీలపై కార్యదర్శులకు కేంద్రం కొత్త రూల్స్‌

ప్రసార మాధ్యమాల్లో తప్పుడు వార్తలు, సమాచారాన్ని ఎదుర్కొనేందుకు కేంద్రం కొత్త నిబంధనలు రూపొందించనుంది.

Venkat Reddy: పత్రికలు నిజాలు తెలుసుకొని వార్తలు రాయాలి

Venkat Reddy: పత్రికలు నిజాలు తెలుసుకొని వార్తలు రాయాలి

పత్రికలు నిజ నిజాలు తెలుసుకొని వార్తలు రాయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి అన్నారు.

Controversy: అసత్యాలకు కేరాఫ్‌ ‘సాక్షి’

Controversy: అసత్యాలకు కేరాఫ్‌ ‘సాక్షి’

వాస్తవాలతో సంబంధం లేకుండా అసత్యాలు వ్యాప్తి చేయడానికే ‘సాక్షి’ మీడియా సంస్థ ఉన్నట్టు మరోసారి స్పష్టమైంది. ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ ట్యాగ్‌లైన్‌ అంశంలో ఆ సంస్థ వ్యవహరిస్తోన్న తీరు ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది.

Hyderabad: ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ ట్యాగ్‌ను తొలగించిన సాక్షి

Hyderabad: ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ ట్యాగ్‌ను తొలగించిన సాక్షి

వైసీపీ అధ్యక్షుడి సొంత పత్రిక ‘సాక్షి’.. ఎట్టకేలకు తన వెబ్‌సైట్‌ నుంచి ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ ట్యాగ్‌ను తొలగించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి