Home » Marathi
భాషపై హింసాత్మక ఘటనల వల్ల రాష్ట్రంలో పెట్టుబడులకు విఘాతం కలుగుతుందని, ఇది దీర్ఘకాలంలో మహారాష్ట్రకు నష్టం కలిగిస్తుందని మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ చెప్పారు. ప్రతి ఒక్కరి మాతృభాషను మనం గౌరవించాల్సి ఉంటుందని చెప్పారు.
తన నామినేషన్ విషయాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మొదటిగా తనకు తెలియజేశారని, అప్పుడు మరాఠీలోనే మోదీ తనతో మాట్లాడారని ఉజ్వల్ నికం చెప్పారు.
మరాఠా అస్తిత్వం కోసమంటూ మహారాష్ట్రలో ప్రతిపక్ష ఎంఎన్ఎస్ పార్టీ మంగళవారం నిర్వహించిన ఆందోళన కార్యక్రమాల్లో ఏకంగా ఆ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, ఏక్నాథ్ శిందే శివసేన వర్గానికి చెందిన సీనియర్ నాయకుడు ప్రతాప్ బాబూరావు సర్నాయక్ పాల్గొనడం సంచలనమైంది.
మరాఠీ వివాదంపై రాజ్థాకరేను సవాల్ చేస్తూ కేడియా సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ఒక పోస్ట్ పెట్టారు. ముంబైలో 30 ఏళ్లుగా ఉంటున్నా తనకు మరాఠీ సరిగా రాదని అన్నారు. మరాఠా ప్రజల కోసం అని చెబుతూ కొందరు అనుచిత కార్యక్రమాలకు దిగుతున్నారని, ఇందుకు ప్రతిగా తాను కూడా ప్రతిజ్ఞ చేస్తున్నానని, మరాఠీని నేర్చుకునే ప్రసక్తే లేదని అన్నారు.
Tushar Ghadigaonkar: గత కొన్నేళ్ల నుంచి అతడికి సినిమా అవకాశాలు బాగా తగ్గాయి. దీంతో మానసికంగా చాలా కృంగిపోయాడు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం ప్రాణాలు తీసుకున్నాడు.
శుక్రవారం అర్ధరాత్రి షూటింగ్ ముగించుకుని కారులో నటి తిరిగి వెళ్తుండగా పోయిసర్ మెట్రా స్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వస్తున్న కారు అదుపుతప్పి ఇద్దరు మెట్రో వర్కర్లను ఢీకొంది
మహారాష్ట్రలో హింస తలెత్తేందుకు అవకాశాలున్నాయంటూ ఎన్సీపీ-ఎస్పీ చీఫ్ శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ తప్పుపట్టింది. శరద్ పవార్ వంటి సీనియర్ నేత నుంచి ఇలాంటి వ్యాఖ్యలు వెలువడతాయని తాము ఊహించలేదని బీజేపీ మహారాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ బావన్కులే అన్నారు.
మరాఠా రిజర్వేషన్ ఆందోళన తీవ్రమవుతుండటంతో దీనిపై ఒకరోజు అసెంబ్లీ ప్రత్యేక సమావేశానికి మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల 16న ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయనుంది. దీనికి ముందు ఓబీసీ కమిషన్ సర్వే రిపోర్టుపై చర్చిందేందుకు మంత్రివర్గ సమావేశాన్ని ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఏర్పాటు చేయనున్నారు.
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) చీఫ్ శరద్ పవార్ (Sharad Pawar) శుక్రవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ