• Home » Maldives

Maldives

INS Sharda: మాల్దీవుల్లో భారత్ HARD ఎక్సర్ సైజ్

INS Sharda: మాల్దీవుల్లో భారత్ HARD ఎక్సర్ సైజ్

కఠిన సమయాల్లో దేశాల మధ్య ప్రాంతీయ సహకారం పట్ల భారతదేశపు నిబద్ధత మరోసారి రుజువైంది. మన ఐఎన్ఎస్ శార్దా మాల్దీవుల్లోని మాఫిలాఫుషి అటోల్‌లో తన సత్తా చాటుతోంది..

Maldives: అధ్యక్షుడు ముయిజు వ్యాఖ్యలు సరికాదు.. ఇండియాకు క్షమాపణ చెప్పాలి.. మాజీ మంత్రి

Maldives: అధ్యక్షుడు ముయిజు వ్యాఖ్యలు సరికాదు.. ఇండియాకు క్షమాపణ చెప్పాలి.. మాజీ మంత్రి

Maldives India Diplomatic Row: గతేడాది భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్షద్వీప్ పర్యటనపై మాల్దీవ్ అధ్యక్షుడు మహమ్మద్ ముయిజు అవమానకర వ్యాఖ్యలు చేయడంతో ఇరు దేశాల మధ్య అగ్గిరాజుకుంది. ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్న తరుణంలో న్యూ ఢిల్లీతో మాకెలాంటి ఆందోళనలు లేవని తాజాగా వ్యాఖ్యానించడం దుమారం లేపుతోంది. తమ దేశ అధ్యక్షుడి వ్యాఖ్యలు ఖండిస్తూ మాల్దీవుల మాజీ మంత్రి తీవ్ర విమర్శలు చేశారు.

Budget 2025: తాజా బడ్జెట్‌లో మాల్దీవులకు పెరిగిన కేటాయింపులు

Budget 2025: తాజా బడ్జెట్‌లో మాల్దీవులకు పెరిగిన కేటాయింపులు

మాల్దీవులతో దౌత్య సంబంధాల పునరుద్ధరణకు సూచనగా కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో ఆర్థికసాయాన్ని మునుపటితో పోలిస్తే భారీగా పెంచింది.

President of Maldives : మాల్దీవుల పర్యటనకు రండి!

President of Maldives : మాల్దీవుల పర్యటనకు రండి!

తమ దేశంలో పర్యటనకు రావాలని మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్‌ ముయిజ్జు భారతీయులకు విజ్ఞప్తి చేశారు. ప్రధాని మోదీపై మాల్దీవుల మంత్రుల వివాదాస్పద వ్యాఖ్యలు, భారత్‌తో విభేదాలతో తమ పర్యాటక ఆదాయం పడిపోయిన నేపథ్యంలో ఆయన ఈ పిలుపునిచ్చారు.

India-Maldives: మీకు కష్టమొస్తే ఆదుకోవడంలో ముందుంటాం.. మాల్దీవులకు మోదీ అభయం

India-Maldives: మీకు కష్టమొస్తే ఆదుకోవడంలో ముందుంటాం.. మాల్దీవులకు మోదీ అభయం

నరేంద్ర మోదీ, ముయుజ్జులు హైద్రాబాద్ హౌస్ నుంచి పలు ప్రాజెక్టులను వర్చువల్‌గా ప్రారంభించారు. ఇరుదేశాలు కలిసి పనిచేసేందుకు నిర్ణయించుకోవడంతో పాటు పలు ఎంఓయూలపై సంతకాలు చేశారు.

భారత్‌కు ముయిజ్జు

భారత్‌కు ముయిజ్జు

మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్‌ ముయిజ్జు ద్వైపాక్షిక చర్చల కోసం తొలిసారి భారత్‌లోకి అడుగుపెట్టారు.

Muizzu: భారత్‌పై మాల్దీవుల అధ్యక్షుడి కొత్త రాగం

Muizzu: భారత్‌పై మాల్దీవుల అధ్యక్షుడి కొత్త రాగం

భారత్ అంటేనే కత్తులు నూరిన మల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు(Mohammed Muizzu) ఇవాళ కొత్త పల్లవి అందుకున్నారు. భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్‌.. మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జూతో శనివారం సమావేశమైన విషయం విదితమే.

Union Budget  : మాల్దీవులకు ‘సాయం’లో కోత

Union Budget : మాల్దీవులకు ‘సాయం’లో కోత

కేంద్ర బడ్జెట్‌ 2024-25లో మాల్దీవులకు మోదీ ప్రభుత్వం గట్టి షాక్‌ ఇచ్చింది. ‘పొరుగుకే మొదటి ప్రాధాన్యం’ విధానం కింద అభివృద్ధి సాయం నిధుల్లో భూటాన్‌కు రూ.2,068 కోట్ల అత్యధిక వాటా కేటాయించింది. గతేడాది బడ్జెట్‌లో మాల్దీవులకు రూ.770.9 కోట్లు కేటాయించగా ఇప్పుడు దాన్ని రూ.400 కోట్లకు పరిమితం చేసింది. ఈ కేటాయింపు

భారత్‌తో ఒప్పందాలపై మాల్దీవుల దర్యాప్తు

భారత్‌తో ఒప్పందాలపై మాల్దీవుల దర్యాప్తు

భారత్‌ విషయంలో మాల్దీవుల తీరు మారడం లేదు. గత ప్రభుత్వం భారత్‌తో చేసుకున్న కొన్ని ఒప్పందాలపై మాల్దీవుల పార్లమెంట్‌ దర్యాప్తుకు ఆదేశించింది. ఆ దేశ అధ్యక్షుడు మహమ్మద్‌ మయిజ్జు భారత్‌

మాల్దీవులు వద్దు..  లక్షద్వీప్‌ ఉందిగా..

మాల్దీవులు వద్దు.. లక్షద్వీప్‌ ఉందిగా..

ఇజ్రాయెల్‌ పౌరులను తమ దేశంలోకి ప్రవేశించకుండా నిషేధిస్తామని మాల్దీవులు ప్రభుత్వం ప్రకటించిన మరుసటి రోజే ఇజ్రాయెల్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఎవరూ మాల్దీవుల పర్యటనకు వెళ్లొద్దని దానికి బదులుగా భారత్‌లోని లక్షద్వీ్‌పను సందర్శించాలని తమ దేశ ప్రజలను కోరింది. ఈ నిర్ణయాన్ని భారత్‌లో ఇజ్రాయెల్‌ కాన్సుల్‌ జనరల్‌ కోబీ షోషాని స్వాగతించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి