• Home » Madakasira

Madakasira

 కర్ణాటక మద్యం స్వాధీనం

కర్ణాటక మద్యం స్వాధీనం

మండలంలోని మద్దనకుంట గ్రామ పొలిమేరలో 15 కర్ణాటక మద్యం ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్‌ సీఐ హరిక్రిష్ణ తెలిపారు.

మల్బరీ షెడ్డు దగ్ధం

మల్బరీ షెడ్డు దగ్ధం

మండలంలోని గుండుమల గ్రామంలో దాసప్పకు చెందిన మల్బరీ షెడ్డుకు మంటలు వ్యాపించి దగ్ధమైంది. దీంతో తీవ్ర నష్టం వాటిల్లినట్లు బాధితుడు తెలిపారు.

ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకున్న వైసీపీ నేతలు.. కారణమిదే

ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకున్న వైసీపీ నేతలు.. కారణమిదే

శ్రీసత్యసాయి జిల్లా మడకశిరలో వైసీపీ నేతలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఆర్టీసీ బస్టాండ్‌లో మేళవాయి ఎంపీటీసీ భర్త రామచంద్రప్ప, హరేసముద్రానికి చెందిన లక్ష్మీనారాయణ మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.

fire  ఆకతాయిల నిప్పు

fire ఆకతాయిల నిప్పు

ఆకతాయిలు కొండ ప్రాంతాల్లో ఎండుగడ్డికి నిప్పు పెట్టడంతో అటవీ సంపదతో పాటు సమీపంలోని పంటలు సైతం అగ్నికి ఆహుతవుతున్నాయి.

చంద్రబాబుతోనే మల్బరీకి పూర్వవైభవం

చంద్రబాబుతోనే మల్బరీకి పూర్వవైభవం

పట్టు రైతులకు పూర్వవైభవం తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుదేనని టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజు పేర్కొన్నారు. స్థానిక పట్టుపరిశ్రమ శాఖ కార్యాలయంలో రైతులకు సబ్సిడీ పరికరాలు పంపిణీ చేశారు.

Ananthapur News: అదిగో చిరుత... ఇదిగో ఎలుగుబంటి..

Ananthapur News: అదిగో చిరుత... ఇదిగో ఎలుగుబంటి..

చిరుతపులులు, ఎలుగుబంట్ల సంచారంతో అనంతపురం జిల్లా మడకశిర ఏరియా వాసులు భయాందోళన చెందుతున్నారు. రెండు రోజుల క్రితం రొళ్ల మండలం హొట్టెబెట్ట గ్రామ సమీపంలోని కొండలో చిరుత సంచారాన్ని గ్రామస్థులు చూశారు. అలాగే ఎలుగుబంట్లు కూడా సంచరిస్తుండడంతో గ్రామాల్లో భయాందోళన వ్యక్తమవుతోంది.

MLA RAJU: అభివృద్ధిని గడప గడపకు తీసుకెళ్లాలి

MLA RAJU: అభివృద్ధిని గడప గడపకు తీసుకెళ్లాలి

రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని నాయకులు, కార్యకర్తలు గడపగడపకు తీసుకెళ్లాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఎంఎ్‌సరాజు అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో అమరాపురం మండలం ఆలదపల్లి పంచాయతీలోని నాయకులు, కార్యకర్తలతో విడివిడిగా సమావేశమయ్యారు.

ROLLA : రొళ్ల.. ప్రత్యేకాధికారి చేతిలోకేనా..?

ROLLA : రొళ్ల.. ప్రత్యేకాధికారి చేతిలోకేనా..?

రొళ్ల మండలం ప్రత్యేక అధికారి చేతులోకి వెళ్లే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. వైసీపీలో నెలకొన్న వర్గపోరుతో ఈ పరిస్థితి నెలకొంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ పోటీ పెట్టకపోవడంతో నియోజకవర్గంలో అన్ని ఎంపీపీ స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది.

RDO: క్షేత్రస్థాయిలో సమస్యలను పరిశీలించండి

RDO: క్షేత్రస్థాయిలో సమస్యలను పరిశీలించండి

సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా ప్రభుత్వం రెవెన్యూ క్లినిక్‌లను నిర్వహిస్తోందని ఇనచార్జి ఆర్‌డీవో ఆనంద్‌ కుమార్‌ అన్నారు. సోమవారం ఆర్‌డీవో కార్యాలయ ఆవరణలో రెవెన్యూ క్లినిక్‌ నిర్వహించారు.

Ananthapuram News: కొంపముంచిన అతివేగం.. - వ్యాన్‌ను ఢీకొట్టిన బొలెరో వాహనం

Ananthapuram News: కొంపముంచిన అతివేగం.. - వ్యాన్‌ను ఢీకొట్టిన బొలెరో వాహనం

అతివేగం.. నిండు ప్రాణాలను బలిగొంది. అనంతపురం జిల్లా మడకశిర దగ్గర జరిడిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. డ్రెవర్లు మహమ్మద్‌ రఫిక్‌, రఘురామ్‌ మృతిచెందడంతో దారి కుటుంబాల్లో విషాదచాయలు అలుముకున్నాయి. వివరాలిలా ఉన్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి