• Home » Madakasira

Madakasira

DEEN SAROJINI DEVE: సేవను అలవర్చుకోవాలి

DEEN SAROJINI DEVE: సేవను అలవర్చుకోవాలి

విద్యార్థి దశ నుంచే సమాజసేవ అలవర్చుకోవాలని ఆచార్య ఎనజీ రంగా వ్యవసాయ ఇంజనీరింగ్‌ కళాశాల అసోసియేట్‌ డీన డాక్టర్‌ సరోజినీ దేవి అన్నారు.

EX MLC GUNDUMALA : రూ.కోట్ల ప్రజాధనం బుగ్గిపాలు

EX MLC GUNDUMALA : రూ.కోట్ల ప్రజాధనం బుగ్గిపాలు

నగర పంచాయతీ పరిధిలో తాగునీటి సమస్య పరిష్కారం కోసం అప్పటి సీఎం చంద్రబాబు రూ.66కోట్లు మంజూరు చేశారని, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కమీషన్ల కోసం కక్కుర్తిపడి బుగ్గిపాలు చేశారని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గుండుమల తిప్పేస్వామి విమర్శించారు.

ANGANWADI: అంగనవాడీ కార్యకర్తల ఆందోళన

ANGANWADI: అంగనవాడీ కార్యకర్తల ఆందోళన

అంగనవాడీ ఉద్యోగులు తమ న్యాయబద్ధమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం పట్టణంలోని ఐసీడీఎస్‌ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు.

HINDUPUR CHAIRMAN : పిల్లల ఆరోగ్యమే.. దేశ సౌభాగ్యం

HINDUPUR CHAIRMAN : పిల్లల ఆరోగ్యమే.. దేశ సౌభాగ్యం

పిల్లల ఆరోగ్యమే దేశ సౌభాగ్యమని మున్సిపల్‌ చైర్మన డి.ఇ. రమే్‌షకుమార్‌ అన్నారు.

MLA RAJU: అభివృద్ధి పనుల ప్రారంభం

MLA RAJU: అభివృద్ధి పనుల ప్రారంభం

మండలంలోని హేమావతి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్‌ సుజల స్రవంతి తాగునీటి బోరును, సీసీ రోడ్డు, గోకులంషెడ్డులను ఎమ్మెల్యే, టీటీడీ పాలక మండలి సభ్యులు ఎం.ఎ్‌స.రాజు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి ప్రారంభించారు.

రెవెన్యూ సదస్సులకు అధికారుల డుమ్మా..!

రెవెన్యూ సదస్సులకు అధికారుల డుమ్మా..!

ప్రభుత్వం భూ సమస్యలు పరిష్కారం కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెవెన్యూ సదస్సులు నీరుగారుతున్నాయి. కొందరు అధికారలు సదస్సులకు డుమ్మా కొడుతుండటంతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

MLA RAJU: ప్రజాసమస్యలపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

MLA RAJU: ప్రజాసమస్యలపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

ప్రజా సమస్యలపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యుడు ఎంఎస్‌ రాజు హెచ్చరించారు. గురువారం ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో మడకశిర నగర పంచాయతీ ఉద్యోగులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

JOINT COLLECTOR: రాగి పంట సాగుతో రైతుల ఆర్థికాభివృద్ధి

JOINT COLLECTOR: రాగి పంట సాగుతో రైతుల ఆర్థికాభివృద్ధి

రబీ సీజనలో రైతులు బోరు బావుల కింద రాగిపంట సాగు చేయడం ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చని జాయింట్‌ కలెక్టర్‌ అభిషేక్‌ కుమార్‌ అన్నారు. గురువారం మండలంలోని మోరుబాగల్‌ గ్రామంలో రాగి పంట సాగుపై రైతులతో సమావేశం నిర్వహించారు.

STUDENT MURDER: చేతన హత్యపై లోకేశ ఆరా

STUDENT MURDER: చేతన హత్యపై లోకేశ ఆరా

మడకశిర మండల పరిధిలోని ఆమిదాలగొంది జిల్లా పరిషత ఉన్నత పాఠశాలలో 8వతరగతి చదువుతున్న విద్యార్థి చేతన హత్య ఘటనపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ ఆరా తీశారు. అసలు ఏం జరిగింది అంటూ అధికారుల నుంచి సమాచారం తెలుసుకొన్నారు.

BIKE ROBERERS: ఖరీదైన బైక్‌లే టార్గెట్‌

BIKE ROBERERS: ఖరీదైన బైక్‌లే టార్గెట్‌

పావగడ, తుమకూరు, చిక్కబళ్లాపుర, బెంగళూరు, అనంతపురం తదితర ప్రాంతాల్లో ద్విచక్రవాహనాలను దొంగలించి పోలీసులకు సవాలుగా మారిన ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగలను పావగడ పోలీసులు అరెస్టు చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి