Home » Loan Apps
తక్షణ రుణాల పేరిట లోన్ యాప్ నిర్వాహకులు చేస్తున్న అరాచకాలు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. డబ్బు చెల్లించినా ఇవ్వలేదంటూ రుణగ్రహీతలపై తీవ్ర ఒత్తిడి చేయడం, మార్ఫింగ్ ఫొటోలతో ఇబ్బంది పెట్టడం లాంటివి చేస్తున్నారు. తాజాగా ముంబయిలోని ఓ మహిళకు ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. ఆమె ఫొటోలను మార్ఫింగ్ చేసి నగ్న చిత్రాలను..
లోన్ యాప్ల ఉచ్చులో చిక్కుకున్న ఓ యువకుడు అప్పుల పాలై, వాటిని తీర్చలేక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
SBI Quick Loan: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఖాతాదారులకు గుడ్ న్యూస్. వీరు ఇప్పుడు యోనో యాప్ ద్వారా కేవలం 15 నిమిషాల్లోనే రూ.5 కోట్ల రూపాయల వరకూ లోన్ అందుకోవచ్చు. అదెలాగంటే..
ప్రస్తుత కాలంలో లోన్ కోసం బ్యాంకులకు వెళ్లాల్సిన పనిలేదు. మొబైల్ యాప్ ద్వారా నిమిషాల్లోనే తీసుకోవచ్చు. కానీ యాప్స్ నుంచి లోన్స్ తీసుకునే విషయంలో మాత్రం కొన్ని విషయాలు తప్పక తెలుసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ చూద్దాం.
ఇన్స్టెంట్ లోన్ యాప్ ద్వారా మోసాలకు పాల్పడుతున్న తొమ్మిది మందిని విశాఖపట్నం పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి భారీ మొత్తంలో క్రిప్టో కరెన్సీ ఫ్రీజ్ చేయబడింది
లోన్ యాప్ల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని బాలానగర్ సీఐ టి.నర్సింహరాజు సూచించారు. లోన్ యాప్లో రుణాలు తీసుకొని వారి నుంచి వచ్చే వత్తిడితో డబ్బులు తిరిగి చెల్లించే పరిస్థితి లేక ఆత్మహత్య చేసుకున్న బాలానగర్ వినాయకనగర్(Vinayakanagar)కు చెందిన తరుణ్రెడ్డి ఘటనతో మేల్కొని ప్రజలు లోన్ యాప్లను ఆశ్రయించొద్దని హెచ్చరించారు.
గంజాయి, బెట్టింగ్లు, ఆన్లైన్ గేమ్లకు అలవాటు పడి అనేక మంది తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు! తొలుత గంజాయి వంటి వ్యసనాలకు అలవాటు పడడం, ఆ క్రమంలోనే ఆన్లైన్ గేమ్లు ఆడడం
మీకు కొన్ని కారణాల వల్ల డబ్బు అవసరమైందా. ఎలాంటి టెన్షన్ అక్కర్లేదు. ఎందుకంటే ఇప్పుడు మీరు Google Pay యాప్ ద్వారా కేవలం కొన్ని నిమిషాల్లోనే రూ. 50 వేల వరకు రుణాన్ని పొందవచ్చు. అందుకోసం ఏం చేయాలి, ఎలా అప్లై చేయాలనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
చాలా మందికి వెంటనే డబ్బు అవసరమైతే ఎక్కడి నుండైనా లభించకపోతే వారు లోన్ యాప్స్ను ఎక్కువగా ఆశ్రయిస్తున్నారు. ఇలాంటి క్రమంలో లోన్స్(loans) తీసుకునే విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.
లోన్యా్పల పేరుతో మోసాలకు పాల్పడుతున్న 8 మంది సభ్యుల ముఠాను సైబర్ సెక్యూరిటీ పోలీసులు గురువారం అరెస్టు చేశారు.