Home » Liquor rates
ఏపీ లిక్కర్ స్కాంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో పలువురి నిందితుల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అటాచ్ చేసింది.
మందు బాబులకు ఓ శుభవార్త అందింది. మద్యం అమ్మకాల్లో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు ఏపీ ఎక్సైజ్ శాఖ ప్రత్యేక పాలసీ తీసుకురానుంది.
కొత్త సంవత్సరం సందర్భంగా తెలంగాణలో మద్యం విక్రయాలు భారీగా జరిగాయి. మూడు రోజుల్లోనే దాదాపు రూ.వెయ్యి కోట్ల మేర మద్యం విక్రయాలు జరిగినట్లు అధికారులు వెల్లడించారు. గత ఆరు రోజుల్లో రాష్ట్రంలో రూ.1,350 కోట్ల మద్యం అమ్మకాలు చేసినట్లు తెలిపారు
మద్యం టెండర్ల పొడిగింపుపై లిఖితపూర్వక వాదనలు ఏఏజీ ఇస్తామని కోర్టుకు తెలిపారు. మద్యం టెండర్లకు సోమవారం యథావిధిగా డ్రా తీయవచ్చని కోర్టు పేర్కొంది.
తెలంగాణలో మద్యం షాపుల దరఖాస్తులకు నేటితో గడువు ముగిసింది. ఈ ఒక్కరోజు 30 వేలతో కలిపి మొత్తంగా 90 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. ఆశ్చర్యకరంగా ఏపీకి చెందిన ఓ మహిళ 150 వైన్ షాపులకు..
తెలంగాణలో మద్యం టెండర్లకు అనూహ్యంగా స్పందన తగ్గింది. ఈసారి మద్యం దుకాణాలకు ఆశించినస్థాయిలో దరఖాస్తులు రావడం లేదని అధికారులు వాపోతున్నారు. దరఖాస్తుల గడువు ముగింపు దశకు వచ్చిన ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవడంతో ఎక్సైజ్ శాఖ అధికారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
హైదరాబాద్ నగరవ్యాప్తంగా గురువారం నాడు మద్యం, మాంసం దుకాణాలు బంద్ కావడంతో.. సిటీలోని వైన్ షాపుల వద్ద రద్దీ పెరిగింది. నగరంలో ఎక్కడ చూసినా మాంసం, మద్యం దుకాణాలు జనాలతో కిక్కిరిసిపోతున్నాయి.
ఏపీ లిక్కర్ స్కాం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి రెగ్యులర్ బెయిల్ పిటిషన్ నేడు ఏసీబీ కోర్టులో విచారణకు రానుంది. లిక్కర్ స్కాం కేసులో ఏ4గా అరెస్టయిన మిథున్ రెడ్డికి.. రేపు ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఏసీబీ కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.
ఎన్టీఆర్ జిల్లాలో అనధికార బెల్ట్ షాపుల హవా నడుస్తోంది. బడ్డీకొట్ల ముసుగులో భారీగా మద్యం అమ్మ కాలకు తెరలేపుతున్నారు. అధికారులు సహకరిస్తుండటంతో నిన్న, మొన్నటి వరకు ఇళ్లలో రహస్యంగా నిర్వహించిన బెల్ట్ షాపులు నేడు..
హైదరాబాద్ కేంద్రంగా కల్తీ మద్యం పెరిగిపోతోంది. ప్రజలకు హాని కలిగించే స్పిరిట్తో కేటుగాళ్లు యథేచ్ఛగా నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్నారు.