Home » Liquor rates
దేశంలోనే అతి పెద్ద మద్యం కుంభకోణం కేసులో.. ముడుపుల అంతిమ లబ్ధిదారు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డేనని సిట్ తేల్చింది.
Liquor Sales: ఏపీలోని అనంతరపురం జిల్లాలో మద్యం విక్రయాలు జోరందుకున్నాయి. తొలి త్రైమాసికంలో రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగినట్లు లెక్కలు చెబుతున్నాయి. గతేడాది కంటే 92 శాతం అధికమని అధికారులు తెలిపారు. బ్రాండెడ్ మద్యం అందుబాటులోకి రావడం, ధరలు తగ్గడమే ఇందుకు కారణమని చెప్పారు.
జగన్ ప్రభుత్వంలో జరిగిన మూడున్నర వేల కోట్ల మద్యం కుంభకోణంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితులు దోచుకున్న 32.85 కోట్ల రూపాయల సొమ్మును ప్రత్యేక దర్యాప్తు సంస్థ(సిట్) జప్తు చేసింది.
తెలంగాణలో త్వరలో కొత్త వైన్ పరిశ్రమ రానుంది. రాష్ట్రంలో వైన్ వినియోగం నానాటికీ పెరుగుతున్నప్పటికీ..
రాష్ట్రంలో నకిలీ మద్యం కలకలం రేపుతోంది. ఇటీవల నిర్వహించిన ఎక్సైజ్ దాడుల్లో పలుచోట్ల నకిలీ మద్యం ముఠాలు పట్టుబడ్డాయి. నాసిరకం మద్యాన్ని ఖరీదైన సీసాల్లో పోసి అమ్ముతూ భారీగా సొమ్ము చేసుకుంటున్న విషయం వెలుగు చూసింది.
సొంతలాభం కొంత మానుకుని జనం బాగుకోసం పాటుపడాలని గురజాడ వారు చెప్పారు కానీ.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరు ఇందుకు పూర్తిగా రివర్స్ అధికారంలో ఉండగా. జనం సొమ్మును సొంతలాభానికి వాడుకున్నారు.
వైసీపీ హయాంలో ఇష్టారాజ్యంగా సాగిన మద్యం వ్యవహారాలను కూటమి ప్రభుత్వం కట్టడి చేస్తోంది. ఎక్కడపడితే అక్కడ మద్యం అమ్మేవారిపై గట్టి నిఘా పెట్టింది.
మద్యం కుంభకోణం ప్రణాళికను రచించి, అమలు చేయడంలో వైసీపీ రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డిది కీలక పాత్ర అని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) పేర్కొంది. ప్రధాన వ్యూహకర్త ఆయనేనని తెలిపింది.
మద్యం కేసులో 7మంది వైసీపీ నేతల రిమాండ్ ఈ నెల 17 వరకు పొడిగిస్తూ సీబీఐ కోర్టు నిర్ణయం తీసుకుంది. కోర్టు హాలులో అనవసరంగా గుమికూడితే తలుపులు మూసే ప్రమాదం ఉందని న్యాయాధికారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఏపీ లిక్కర్ స్కాంలో తాడేపల్లి బిగ్బాస్ కీలక సూత్రధారి అని కొమ్మారెడ్డి పట్టాభిరాం ఆరోపించారు. దర్యాప్తులో జగన్కు అనుయాయుల పక్కన ఉన్న ఆధారాలు వెలుగులోకి వస్తున్నట్లు తెలిపారు.