Home » Liquor rates
మద్యం మాఫియా స్కాంలో మాజీ సీఎం జగన్ ప్రత్యక్ష మార్గదర్శకత్వంతో నిధులు వైసీపీ ఖాతాల్లోకి మళ్లించారని సిట్ వెల్లడించింది. ఇందులో సజ్జల శ్రీధర్ రెడ్డి ప్రధాన పాత్ర పోషించినట్లు రిమాండ్ రిపోర్ట్లో తెలిపింది.
ఏపీలో లిక్కర్ స్కాం రూ.10 వేల కోట్లకు మించిందని టీడీపీ నేత సోమిరెడ్డి ఆరోపించారు.మద్యం వ్యాపారంలో భారీ నగదు లావాదేవీలు జరగాయని, ఈడీ, సీబీఐతో విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
వైసీపీ హయాంలో అన్నీ తామై ఏక ఛత్రాధిపత్యం సాగించిన ఎంపీ మిథున్ రెడ్డికి ఇవాళ చుక్కలు కనిపించాయి. విజయవాడ సీపీ ఆఫీస్లో ఎదురైన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక ఆపసోపాలు..
రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక లోటు భర్తీకోసం త్వరలో మద్యం ధరలను పెంచడానికి సన్నద్ధమైనట్లు సమాచారం. ఇటీవలే బీర్లపై 15 శాతం ధరలు సర్కారు పెంచిన సంగతి తెలిసిందే. మద్యం ధరల పెంపునకు ప్రభుత్వానికి ఎక్సైజ్శాఖ అధికారులు రెండు రకాల ప్రతిపాదనలను సమర్పించారు.
Liquor Price Hike: మద్యం ప్రియులకు బిగ్ షాక్ తగల నుంది. మందు తాగాలంటే.. తమ జేబుల నుంచి అధిక మొత్తంలో సమర్పించుకునే పరిస్థితి రానుంది. అవును, త్వరలోనే మద్యం ధరలను భారీగా పెంచనుంది ప్రభుత్వం. పూర్తి వివరాలను ఈ కథనంలో చూడండి..
మద్యం అమ్మకాల ద్వారా 2024-25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి రూ.34,600 కోట్ల ఆదాయం సమకూరింది.
2024-25లో మద్యం అమ్మకాలు 9.1% పెరిగాయి, కానీ విలువలో కేవలం 0.34%నే పెరుగుదల. కొత్త బ్రాండ్లు ప్రవేశపెట్టడం మరియు ధరల తగ్గింపు వల్ల 12 జిల్లాల్లో మద్యం అమ్మకాలు తగ్గాయి
ఆర్టీజీఎస్ సర్వే ప్రకారం, 87.21% మంది వినియోగదారులు మద్యం అమ్మకాలలో ఎమ్మార్పీ ఉల్లంఘనలు జరగడంతో అధిక ధరలు చెల్లించాల్సి వస్తున్నట్లు పేర్కొన్నారు. అమ్మకాల టార్గెట్లు విధించడం వల్ల బెల్టు షాపులకు మద్యం సరఫరా పెరిగి, వినియోగదారులకు అదనపు ఛార్జీలు వేయడం జరిగింది. ఎక్సైజ్ శాఖ కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది.
టీడీపీపీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు, ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం దేశంలోనే అతి పెద్దదని, ఢిల్లీ లిక్కర్ స్కామ్కు మించినదని ఆరోపించారు. ఈ స్కాంపై దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు
కొత్త ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో కొత్త మద్యం బ్రాండ్లు అందుబాటులోకి రాబోతున్నాయి. తెలంగాణలో బీర్లు, లిక్కర్ అమ్మేందుకు కంపెనీల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్