Home » Kidney and Liver
Health Benefits of Bitter Gourd: అత్యధిక ఆరోగ్య ప్రయోజనాలు అందించే కూరగాయ కాకరకాయ. దీన్ని తరచూ ఆహారం భాగం చేసుకుంటే అనేక వ్యాధుల ముప్పు తప్పుతుంది. ముఖ్యంగా ఇది గుండెజబ్బులు, ఆర్థరైటిస్, కిడ్నీలో రాళ్లకు కారణమయ్యే యూరిక్ యాసిడ్ను, డయబెటిస్ను నియంత్రిస్తుంది. అయితే, కాకరకాయను కింది విధంగా తీసుకున్నప్పుడు మాత్రమే యూరిక్ యాసిడ్, మధుమేహాన్ని కంట్రోల్ చేయవచ్చు.
Kidney Health Self Check: మూత్రపిండాలు సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా అనేది సాధారణంగా రక్త పరీక్ష ద్వారానే నిర్ణయిస్తారు. కానీ, టెస్ట్ చేసుకోకుండా కూడా మీరు ఇంట్లోనే కిడ్నీల మూత్రపిండాల సులభంగా చెక్ చేసుకోవచ్చు. అదెలాగంటే..
Salt toxicity in foods: ఎక్కువ ఉప్పు తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఉప్పు కలిపిన వెంటనే శరీరానికి ప్రమాదకరంగా మారే అనేక ఆహారపదార్థాలు ఉన్నాయి. 90 శాతం మంది ఇది తెలియక ఈ ఆహార పదార్థాలపై ఎప్పుడూ ఉప్పు చల్లుకుని తింటుంటారు. దీనివల్ల ఆరోగ్యానికి చాలా హాని కలుగుతుంది.
Jaggery For Kidney Patients: చెరకు నుంచి తయారయ్యే బెల్లం సహజ తీపి పదార్థం. చక్కెరకు బదులుగా బెల్లం తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని తరచూ వైద్యులు సూచిస్తుంటారు. కానీ, కిడ్నీ సమస్యలు ఉన్నవారు బెల్లం తీసుకోవడం హానికరమనే అపోహ ప్రచారంలో ఉంది. ఇది నిజంగా వాస్తవమేనా? కేవలం అభూత కల్పనా?
Reasons to Kidney Problems : కిడ్నీ సంబంధిత సమస్యలు ఒక్కసారి అటాక్ అయితే ఆ తర్వాత ఎదురయ్యే పరిణామాలు దారుణంగా ఉంటాయి. ఒక్క కిడ్నీ సమస్య చాలు. మన శరీరంలోని ఇతర భాగాలన్నీ మూలనపడటానికి. తెలియక సర్వసాధారణంగా చేసే ఈ తప్పుల వల్ల జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. మీ మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉండాలంటే ఇలా చేయండి.
నెలరోజులపాటు కిడ్నీ ఉచిత స్క్రీనింగ్ శిబిరాలు నిర్వహిస్తున్నామని నిర్వహకులు తెలిపారు. మూత్రపిండాల వ్యాధులతో బాధపడుతున్న వారికి పాలియేటివ్ కేర్ అందించేందుకుగానూ సమగ్ర చర్యలు తీసుకోవడం, కిడ్నీ వ్యాధుల నివారణ వ్యూహాలపై దృష్టి సారించనున్నట్లు రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ) డాక్టర్ ఎ. నరేంద్రకుమార్ తెలిపారు.
ఉండేది పిడికెడే అయినా మన శరీరంలో అతి ముఖ్యమైన అవయవాల్లో ప్రధానమైనది మూత్రపిండం. శరీరంలోని వ్యర్థాలను తొలగించి ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. అలాంటి కిడ్నీలు ఒక్కసారి దెబ్బతింటే ఏ చికిత్స చేసుకున్నా మళ్లీ సాధారణ స్థితికి చేరుకోలేవు. అందుకే, ఈ లక్షణాలుంటే నిర్లక్ష్యం చేయవద్దు..
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో దీర్ఘకాలికంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న రోగులకు ఉచిత డయాలసిస్ పథకాన్ని సీఎం సైనీ ప్రకటించారు. భవిష్యత్తులో అన్ని మెడికల్ కాలేజీల్లో ఉచిత డయాలసిస్ సౌకర్యం కూడా కల్పిస్తామని మరో హామీ ఇచ్చారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని ఆయన రెండోసారి సీఎంగా ..
ఏపీ మంత్రులు నారా లోకేశ్, సత్యకుమార్ యాదవ్ శుక్రవారం ఉదయం 10నుంచి 11గంటల మధ్య బంగారుపాళ్యం గ్రామానికి చేరుకుంటారు. ఎన్నికల హామీ మేరకు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో ఏర్పాటుచేసిన డయాలసిస్ సెంటర్ను ప్రారంభించనున్నారు.
మూత్రపిండాల పనితీరును మెరుగుపడటానికి తగినపాళ్లలో నీరు శరీరానికి అందడం ముఖ్యం. కిడ్నీ(Kidney Health) సంబంధిత సమస్యల నుంచి దూరంగా ఉండాలంటే రోజూ నీరు తాగడం ముఖ్యం. కిడ్నీల ఆరోగ్యానికి రోజులో ఎంత నీరు తాగాలి, నీరు ఎందుకంత ముఖ్యమో తెలుసుకుందాం.