• Home » Kerala

Kerala

ఎల్డీఎఫ్, యూడీఎఫ్‌కు కొత్త నిర్వచనం... సాగనంపండని రాజ్‌నాథ్ పిలుపు

ఎల్డీఎఫ్, యూడీఎఫ్‌కు కొత్త నిర్వచనం... సాగనంపండని రాజ్‌నాథ్ పిలుపు

కేరళంలోని కష్టజీవులు, నిజాయితీపరులైన ప్రజలను దశాబ్దాలుగా లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్, యునైటెడ్ డెమోక్రటక్ ఫ్రంట్ వంచిస్తున్నాయని, రెండు కూటమిల్లో ఎవరో ఒకరిని ఎంచుకోవడం కాకుండా రెండింటినీ ఇంటికి సాగనంపాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్

పేదలకు రూ.3000 సంక్షేమ పెన్షన్.. కేరళ బీజేపీ మేనిఫెస్టో

పేదలకు రూ.3000 సంక్షేమ పెన్షన్.. కేరళ బీజేపీ మేనిఫెస్టో

కేరళ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ మేనిఫెస్టోను బీజేపీ (BJP) మంగళవారంనాడు విడుదల చేసింది. సంక్షేమం, హెల్త్‌కేర్, ప్రజలకు ఆర్థిక భద్రత వంటి హామీలను మేనిఫెస్టోలో పొందుపరిచింది.

ఎల్డీఎఫ్ గెలుపును కోరుకుంటున్న మోదీ.. విమర్శలు గుప్పించిన రాహుల్

ఎల్డీఎఫ్ గెలుపును కోరుకుంటున్న మోదీ.. విమర్శలు గుప్పించిన రాహుల్

కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్, బీజేపీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. సిద్ధాంతాలకు వ్యతిరేకంగా బీజేపీతో ఎల్డీఎఫ్ జత కట్టిందని ఆరోపించారు. అందువల్లే ఈ ఎన్నికల్లో ఎల్డీఎఫ్ గెలవాలని మోదీ కోరుకుంటున్నారని అన్నారు.

కేరళం ఎన్నికల ప్రచారానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు

కేరళం ఎన్నికల ప్రచారానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు

కేరళం అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని మరింత బలోపేతం చేయడానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగంలోకి దిగుతున్నారు. ఇవాళ సాయంత్రం ఆయన కేరళంకు బయలుదేరనున్నారు. అక్కడ రెండు రోజుల పాటు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.

శబరిమలపై మోదీ మౌనం వెనుక కారణమదే.. రాహుల్ ఆరోపణ

శబరిమలపై మోదీ మౌనం వెనుక కారణమదే.. రాహుల్ ఆరోపణ

కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్‌కు బీజేపీ పరోక్షంగా మద్దతిస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ ఎన్నికల్లో పోటీ యూడీఎఫ్‌కు, సీపీఎం-బీజేపీ కంబైన్‌కు మధ్యే జరగనుందని అన్నారు.

ఎల్డీఎఫ్, యూడీఎఫ్ దోపిడీ నుంచి మార్పును కోరుతున్న ప్రజలు: మోదీ

ఎల్డీఎఫ్, యూడీఎఫ్ దోపిడీ నుంచి మార్పును కోరుతున్న ప్రజలు: మోదీ

కేరళలో కాంగ్రెస్-లెఫ్ట్ పార్టీల మధ్య సంబంధాలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశ్నించారు. రెండు పార్టీలు పరస్పర ప్రత్యర్థులుగా కనిపిస్తూ, వంతులవారిగా రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నాయని విమర్శించారు.

ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. నటుడు, దర్శకుడు కన్నుమూత

ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. నటుడు, దర్శకుడు కన్నుమూత

సినిమా ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ‘సూపర్ మ్యాన్’ ఫేమ్ వాలెరీ పెర్రీస్, రాజస్థాన్ యువ నటి హర్షిల్ కాలియా కన్నుమూసిన విషయం మరవక ముందే మలయాళ ప్రముఖ నటుడు, దర్శకుడు ఇ.ఏ.రాజేంద్రన్ కన్నుమూశారు.

100కు పైగా సీట్లతో కేరళలో గెలుపు మాదే: కాంగ్రెస్

100కు పైగా సీట్లతో కేరళలో గెలుపు మాదే: కాంగ్రెస్

అసెంబ్లీ ఎన్నికల వేళ కేరళ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. బీజేపీకి కాంగ్రెస్, రాహుల్ గాంధీ బి-టీమ్ అంటూ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ చేసిన ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది.

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు.. పోలింగ్ కేంద్రాల దగ్గర తప్పనిసరి వసతులు

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు.. పోలింగ్ కేంద్రాల దగ్గర తప్పనిసరి వసతులు

వచ్చే నెలలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, ఓటర్లకు ఇబ్బందులు కలగకుండా భారత ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ జారీ చేసింది. ఆయా పోలింగ్ కేంద్రాల్లో ప్రామాణిక వసతులు కల్పించాలని రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులను ఆదేశించింది.

పుదుచ్చేరి,  కేరళ అభ్యర్థుల తాజా జాబితా విడుదల చేసిన బీజేపీ

పుదుచ్చేరి, కేరళ అభ్యర్థుల తాజా జాబితా విడుదల చేసిన బీజేపీ

పుదుచ్చేరిలో సిట్టింగ్ మంత్రులు, కీలక నేతలకు మరోసారి అవకాశం కల్పించడం ద్వారా 'ప్రో-ఇంకంబెన్సీ'ని వాడుకోవాలని బీజేపీ చూస్తోంది. అటు కేరళలో సినీ నటులు (వివేక్ గోపన్), సామాజిక సమీకరణలతో అభ్యర్థులను ఎంపిక చేయడం విశేషం.

తాజా వార్తలు

మరిన్ని చదవండి