Home » Kangana Ranaut
తాను రాజకీయాలను ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నానని, పాలిటిక్స్ను ఆస్వాదించలేకపోతున్నానని ఎంపీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ అన్నారు.
సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ షర్మిష్ట పనోలీ అరెస్టుపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పనోలీ వాడిన భాష అభ్యంతకరమే అయినా..
ట్రంప్ను విమర్శిస్తూ పోస్టు పెట్టిన బీజేపీ ఎంపీ కంగనా రనౌత్.. పార్టీ జాతీయ అధ్యక్షుడి సూచన మేరకు ఆ వెంటనే డిలీట్ చేశారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా నెట్టింట వెల్లడించారు.
గత వారం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన ఓ వీడియో చూస్తే నవ్వాలో, ఏడవాలో అర్థం కాదు. ఆ వీడియోలోని అమ్మాయిలు మన దేశ రాష్ట్రపతి పేరును కూడా చెప్పలేకపోయారు. పేరు చెప్పలేకపోతే పోయారు.. మన రాష్ట్రపతి ఓ మహిళ అనే విషయం కూడా వారికి తెలియకపోవడం అత్యంత దారుణమైన విషయం.
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేను ఉద్దేశించి 'ద్రోహి' అంటూ స్టాండప్ కమెడియన్ కునాల్ కామ్రా చేసిన వ్యాఖ్యలపై కంగన రనౌత్ స్పందించారు.
ఎమర్జెన్సీ చిత్రాన్ని ప్రదర్శించే థియేటర్ల వద్ద మాస్కులు ధరించిన కొందరు ఖలీస్థానీ సానుభూతి పరులు బెదరింపులకు పాల్పడినట్టు వార్తలు రావడంపై వారాంతపు మీడియా సమావేశంలో భారత విదేశాంగ శాఖ ప్రతినిధి జైశ్వాల్ స్పందించారు.
ఎమర్జెన్సీ చిత్రం ఒక వ్యక్తిత్వానికి సంబంధించిన సున్నితమైన చిత్రణ అని తాను భావిస్తు్న్నానని, ఎంతో హుందాగా ఇందిరాగాంధీ పాత్రను చిత్రీకరించామని కంగన రనౌత్ తెలిపారు.
సమసమాజ స్థాపన కోసం 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమాలను మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ తీసుకుందని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఉద్ఘాటించారు. మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
సాగు చట్టాల రద్దు కోరుతూ 700 మంది రైతులు, ముఖ్యంగా పంజాబ్, హర్యానా రైతులు బలిదానాలు చేసినా బీజేపీ నేతలు సంతృప్తి చెందినట్టుగా లేరని రాహుల్ గాంధీ విమర్శించారు. అన్నదాతలకు వ్యతిరేకంగా ఎలాంటి కుట్రలు చేసినా 'ఇండియా' కూటమి అడ్డుకుంటుందన్నారు.
సాగు చట్టాలపై తన వ్యాఖ్యలు పూర్తిగా వ్యక్తిగతమైనవని, పార్టీ వైఖరితో వీటికి ఎలాంటి సంబంధం లేదని కంగన రనౌత్ వివరించారు. సాగుచట్టాలను వెనక్కి తేవాలంటూ ఇటీవల కంగన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.