• Home » Jogulamba Gadwal

Jogulamba Gadwal

Crime News: తిరుమలరావుతో సహా కీలక సూత్రధారులు అరెస్టు

Crime News: తిరుమలరావుతో సహా కీలక సూత్రధారులు అరెస్టు

Crime News: సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో నిందితుడు తిరుమలరావుతో సహా కీలక సూత్రధారులు అందరినీ అదుపులోకి తీసుకున్నామని ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. తేజేశ్వర్, ఐశ్వర్య పెళ్లికి ముందు నుంచే తేజేశ్వర్‌ను అంతమొందించాలని తిరుమలరావు పన్నాగం చేశారన్నారు.

Crime News: సర్వేయర్ హత్య కేసు.. ఇంకా చిక్కని ప్రధాన నిందితుడు..

Crime News: సర్వేయర్ హత్య కేసు.. ఇంకా చిక్కని ప్రధాన నిందితుడు..

Crime News: సంచలనం సృష్టించిన సర్వేయర్‌ తేజేశ్వర్‌ హత్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. తేజేశ్వర్‌ హత్య కన్నా ముందు బ్యాంక్‌ మేనేజర్‌ తిరుమలరావు తన భార్యను హతమార్చేందుకు ప్లాన్‌ వేసినట్లు సమాచారం.

Jogulamba Gadwal Protest: ఇథనాల్ ఫ్యాక్టరీపై వ్యతిరేకత.. ప్రజల్లో ఆగ్రహావేశం.. వాహనాలకు నిప్పు

Jogulamba Gadwal Protest: ఇథనాల్ ఫ్యాక్టరీపై వ్యతిరేకత.. ప్రజల్లో ఆగ్రహావేశం.. వాహనాలకు నిప్పు

Jogulamba Gadwal Protest: పెద్ద ధన్వాడ ఇథనాల్ ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తూ ప్రజలు నిరసనకు దిగారు. అయితే శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిని పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

Jogulamba: జోగులాంబ ఆలయ అర్చకుడికి హైకోర్టు ఊరట

Jogulamba: జోగులాంబ ఆలయ అర్చకుడికి హైకోర్టు ఊరట

జోగులాంబ ఆలయ పూజారి డి. ఆనంద్‌శర్మ సస్పెన్షన్‌ను హైకోర్టు నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన పిటిషన్‌ను విచారించిన తర్వాత తదుపరి విచారణ జూన్‌ 26కి వాయిదా పడింది

జోగులాంబ ఆలయ ఈవోపై ఫిర్యాదు

జోగులాంబ ఆలయ ఈవోపై ఫిర్యాదు

ఆలంపూర్‌ జోగులాంబ ఆలయ కార్యనిర్వాహక అధికారిపై ఎన్‌ఎ్‌సయూఐ జిల్లా నాయకులు విజిలెన్స్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.

Devinavaratri: ధనలక్ష్మి అలంకరణలో అమ్మవారు.. ప్రత్యేకత ఇదే

Devinavaratri: ధనలక్ష్మి అలంకరణలో అమ్మవారు.. ప్రత్యేకత ఇదే

Telangana: తెలంగాణ రాష్ట్రంలోని జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణం రాజవీధిలో వెలసిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు ప్రత్యేక ఆకర్షణ నిలిచారు. ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మూడోవరోజు అమ్మవారు ధనలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.

Jogulamba Gadwal: బండ్లను చేర్చుకుంటే ఆత్మహత్యే!

Jogulamba Gadwal: బండ్లను చేర్చుకుంటే ఆత్మహత్యే!

జోగులాంబ గద్వాల జిల్లాలో రాజకీయం గరం గరంగా మారింది. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డిని కాంగ్రెస్‌ పార్టీలో చేర్చుకోవద్దంటూ గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కార్యకర్తలు పలుచోట్ల ధర్నాలు నిర్వహించారు.

 Lok Sabha Elections 2024: నువ్వు చీర కట్టకొని అలా వెళ్లు.. కేటీఆర్‌కు రేవంత్ సవాల్

Lok Sabha Elections 2024: నువ్వు చీర కట్టకొని అలా వెళ్లు.. కేటీఆర్‌కు రేవంత్ సవాల్

తెలంగాణలో కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు కావట్లేదని పదే పదే బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. కాంగ్రెస్ హామీలు రాష్ట్రంలో ఎక్కడ అమలవుతున్నాయో నిరూపించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KTR) ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి(CM Revanth Reddy) మరోసారి సవాల్‌ విసిరారు. ఈ సవాల్‌కు రేవంత్ ప్రతి సవాల్ విసిరారు.

Lok Sabha Elections 2024: రాజ్యాంగాన్ని మార్చేందుకు  బీజేపీ కుట్ర.. రాహుల్ గాంధీ ఫైర్

Lok Sabha Elections 2024: రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ కుట్ర.. రాహుల్ గాంధీ ఫైర్

కాంగ్రెస్ (Congress) పార్టీ, ఇండియా కూటమి రాజ్యాంగాన్ని రక్షించేందుకు ప్రయత్నిస్తుంటే.. బీజేపీ మాత్రం రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్ర చేస్తోందని ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ (Rahul Gandhi) ఆరోపించారు. మన దేశ ప్రజలు ఎలాంటి లబ్ధి పొందినా.. అది కేవలం రాజ్యాంగం వల్లే అని చెప్పారు. దేశంలో యాభై శాతం మంది అణగారిన వర్గాల వారు ఉన్నారని.. వారికి రాజ్యాంగం అండగా ఉందని తెలిపారు. కానీ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ రాజ్యాంగం అనే పుస్తకాన్ని మార్చాలని చూస్తున్నారని మండిపడ్డారు.

 KCR: గద్వాలకు కేసీఆర్‌

KCR: గద్వాలకు కేసీఆర్‌

సీఎం కేసీఆర్ (CM KCR) సోమవారం జోగుళాంబ గద్వాల జిల్లా (Jogulamba Gadwal District)లో పర్యటించనున్నారు. నూతన జిల్లాలుగా ఏర్పడిన తర్వాత ప్రతీ జిల్లాలో

తాజా వార్తలు

మరిన్ని చదవండి