• Home » Jammu and Kashmir

Jammu and Kashmir

7 దశాబ్దాల ఎదురుచూపుల ఫలితం! జమ్మూకశ్మీర్‌ క్రికెట్ జట్టుకు మోదీ అభినందనలు

7 దశాబ్దాల ఎదురుచూపుల ఫలితం! జమ్మూకశ్మీర్‌ క్రికెట్ జట్టుకు మోదీ అభినందనలు

తొలిసారిగా రంజీ ట్రోఫీ గెలిచిన జమ్మూకశ్మీర్ క్రికెట్ జట్టును ప్రధాని మోదీ అభినందించారు. ఈ విజయాల పరంపర ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు.

జమ్మూకశ్మీర్ మంచు చరియల బీభత్సం.. ఆరుగురి మృతి

జమ్మూకశ్మీర్ మంచు చరియల బీభత్సం.. ఆరుగురి మృతి

జమ్మూకశ్మీర్, లడఖ్ ప్రాంతాలను కలిపే అత్యంత కీలకమైన శ్రీనగర్-లేహ్ జాతీయ రహదారిపై ప్రకృతి కన్నెర్ర చేసింది. హిమాలయ పర్వత శ్రేణుల్లోని అత్యంత ప్రమాదకరమైన జోజిలా పాస్ సమీపంలో మంచు చరియలు విరిగిపడటంతో పెను విషాదం నెలకొంది.

కశ్మీర్ వేర్పాటువాది అసియా అంద్రాబీకి జీవిత ఖైదు

కశ్మీర్ వేర్పాటువాది అసియా అంద్రాబీకి జీవిత ఖైదు

కశ్మీర్ వేర్పాటువాది, దుఖ్తరాన్-ఇ-మిల్లత్ చీఫ్ అసియా అంద్రాబీకి చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద ఢిల్లీ కోర్టు జీవిత ఖైదు విధించింది. శిక్షపై వాదనల అనంతరం అడిషనల్ సెషన్స్ జడ్జి చందర్ జిత్ సింగ్ బుధవారంనాడు తీర్పు వెలువరించారు.

ఫరూఖ్ అబ్దుల్లాపై హత్యాయత్నం.. కారణం ఏంటో చెప్పిన నిందితుడు..

ఫరూఖ్ అబ్దుల్లాపై హత్యాయత్నం.. కారణం ఏంటో చెప్పిన నిందితుడు..

ఓ వివాహ కార్యక్రమానికి హాజరైన జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లాపై 63 ఏళ్ల కమల్ సింగ్ జమ్‌వాల్ తుపాకితో పాయింట్ బ్లాంక్‌ రేంజ్‌లో కాల్పులు జరపడానికి ప్రయత్నించాడు. సిబ్బంది అప్రమత్తం అవ్వటంతో పెను ప్రమాదం తప్పింది.

రంజీ ట్రోఫీ ఫైనల్.. 584 పరుగులు చేసిన జమ్మూకశ్మీర్

రంజీ ట్రోఫీ ఫైనల్.. 584 పరుగులు చేసిన జమ్మూకశ్మీర్

హుబ్లీ వేదికగా కర్ణాటకతో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో జమ్మూ కశ్మీర్ దుమ్ము రేపింది. 527/6 ఓవర్ నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన జమ్మూ జట్టు 584 పరుగుల భారీ స్కోర్‌ చేసి ఆలౌటైంది. ప్రత్యర్థి కర్ణాటకు 585 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.

పాక్, అమెరికా కరెన్సీతో సరిహద్దుల్లో బెలూన్ల స్వాధీనం

పాక్, అమెరికా కరెన్సీతో సరిహద్దుల్లో బెలూన్ల స్వాధీనం

జమ్మూకశ్మీర్‌లోని అఖ్నూర్ సెక్టార్‌లో విదేశీ కరెన్సీ నోట్లు తగిలించిన రెండు బెలూన్లను అధికారులు సోమవారంనాడు స్వాధీనం చేసుకున్నారు. వీటిపై 5,000 రూపాయల పాకిస్థా్న్ కరెన్సీ నోటు, అమెరికా డాలర్ అంటించి ఉన్నాయి.

20 సార్లు తప్పించుకున్న పాక్ జైషే ఉగ్రవాది ఖేల్ ఖతం

20 సార్లు తప్పించుకున్న పాక్ జైషే ఉగ్రవాది ఖేల్ ఖతం

ఉగ్రవాదులను మట్టుబెట్టడంలో భద్రతా బలగాలు మరోసారి పైచేయి సాధించాయి. పాకిస్థాన్‌ బేస్డ్ జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన మోస్ట్ వాటెండ్ టెర్రరిస్ట్‌ సైఫుల్లా ను బలగాలు ఆదివారంనాడు విజయవంతంగా మట్టుబెట్టాయి.

జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదుల హతం

జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదుల హతం

జమ్మూకశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలో (Kishtwar District) ఆదివారంనాడు ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి.

ఉగ్ర ముప్పు హెచ్చరికల వేళ.. కశ్మీర్‌లో ఐఈడీని గుర్తించిన సైనికులు

ఉగ్ర ముప్పు హెచ్చరికల వేళ.. కశ్మీర్‌లో ఐఈడీని గుర్తించిన సైనికులు

ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా మత ప్రాధాన్యం కలిగిన ప్రాంతాల్లో ఉగ్రమూకలు దాడులకు ప్లాన్ చేస్తున్నట్టు నిఘావర్గాలు హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గాలింపు చర్యలు చేపట్టిన భద్రతా బలగాలు జమ్మూకశ్మీర్‌లో ఉగ్ర కుట్రను భగ్నం చేశాయి.

చరిత్ర సృష్టించిన జమ్మూకశ్మీర్ జట్టు.. 67 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి..

చరిత్ర సృష్టించిన జమ్మూకశ్మీర్ జట్టు.. 67 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి..

రంజీ ట్రోఫీ సెమీఫైనల్స్‌లో జమ్మూకశ్మీర్‌ జట్టు బెంగాల్‌ను ఆరు వికెట్ల తేడాతో ఓడించింది. దీంతో 67 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా ఫైనల్స్‌లోకి ప్రవేశించి చరిత్ర సృష్టించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి