• Home » Jammu and Kashmir

Jammu and Kashmir

Iran And Israel War: ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం.. ఇండియన్స్‌కు ఇజ్రాయెల్ క్షమాపణలు..

Iran And Israel War: ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం.. ఇండియన్స్‌కు ఇజ్రాయెల్ క్షమాపణలు..

Iran And Israel War: ది ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఓ మ్యాప్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే, ఆ మ్యాప్ ఇజ్రాయెల్‌ను విమర్శల పాలు చేసింది. ఆ మ్యాప్‌లో జమ్మూకాశ్మీర్ పాకిస్తాన్‌లో భాగం అన్నట్లుగా ఉంది. దీంతో సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది.

Chinab Bridge: చినాబ్‌ నదిపై ఇంజనీరింగ్‌ అద్భుతం

Chinab Bridge: చినాబ్‌ నదిపై ఇంజనీరింగ్‌ అద్భుతం

జమ్మూకశ్మీరులో చినాబ్‌ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే ఎత్తయిన రైల్వే ఉక్కు వంతెనను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ బ్రిడ్జిని రూ.1,486 కోట్ల వ్యయంతో ఎనిమిదేళ్లపాటు శ్రమించి, నిర్మించారు.

PM Modi-Omar Abdullah: నాకు ప్రమోషన్ ఎప్పుడో.. మోదీ ముందు ప్రస్తావించిన సీఎం

PM Modi-Omar Abdullah: నాకు ప్రమోషన్ ఎప్పుడో.. మోదీ ముందు ప్రస్తావించిన సీఎం

జమ్మూకాశ్మీర్‌లో అన్ని రైల్వే ప్రాజెక్టులకు ప్రధానమంత్రితో తాను పంచుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని ఒమర్ అబ్దుల్లా అన్నారు. మొదట అనంతనాగ్ రైల్వే స్టేషన్ ప్రారంభం కాగా, రెండవసారి బనిహాల్ రైల్వే టన్నెల్ ప్రారంభంలో పాల్గొన్నానని తెలిపారు.

PM Narendra Modi: చీనాబ్ రైల్వే బ్రిడ్జిని ప్రారంభించిన ప్రధాని మోదీ

PM Narendra Modi: చీనాబ్ రైల్వే బ్రిడ్జిని ప్రారంభించిన ప్రధాని మోదీ

The Chenab Railway Bridge: చీనాబ్ రైల్వే బ్రిడ్జిని కట్టింగ్ ఎడ్జ్ ఇంజనీరింగ్ టెక్నాలజీతో నిర్మించారు. ఈ బ్రిడ్జి గంటకు 266 కిలోమీటర్ల వేగంతో గాలి వీచినా కూడా ఏమాత్రం చెక్కు చెదరదు.

Chenab Bridge Inauguration: బ్రిటిషర్ల కలను మీరు నిజం చేశారు.. ప్రధానిపై ఒమర్ అబ్దుల్లా ప్రశంసల జల్లు

Chenab Bridge Inauguration: బ్రిటిషర్ల కలను మీరు నిజం చేశారు.. ప్రధానిపై ఒమర్ అబ్దుల్లా ప్రశంసల జల్లు

చినాబ్ బ్రిడ్జి వంతెన ప్రారంభోత్సవానికి రాజకీయ ప్రాధాన్యత ఉందని ఒమర్ అబ్దుల్లా పేర్కొంటూ, ఇందుకు గత నాయకులు ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. త్వరలోనే జమ్మూకాశ్మీర్‌కు తిరిగి రాష్ట్ర హోదా లభిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

PM Modi: భారత్‌లో అల్లర్లు రెచ్చగొట్టడమే పహల్గామ్ దాడి లక్ష్యం

PM Modi: భారత్‌లో అల్లర్లు రెచ్చగొట్టడమే పహల్గామ్ దాడి లక్ష్యం

పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తొలిసారి జమ్మూకశ్మీర్‌కు చేరుకున్నారు. ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన చీనాబ్‌ను ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ ఉగ్రవాదం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.

CM Chandrababu: చీనాబ్ రైల్వే బ్రిడ్జ్‌పై సీఎం చంద్రబాబు ట్వీట్

CM Chandrababu: చీనాబ్ రైల్వే బ్రిడ్జ్‌పై సీఎం చంద్రబాబు ట్వీట్

CM Chandrababu: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ ప్రారంభంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ట్వీట్ చేశారు. చీనాబ్ రైల్వే వంతెన నిర్మాణం అద్భుతం అంటూ ప్రధాని మోదీకి సీఎం అభినందనలు తెలియజేశారు.

PM Narendra Modi: చీనాబ్ రైల్వే బ్రిడ్జిని ప్రారంభించిన ప్రధాని మోదీ

PM Narendra Modi: చీనాబ్ రైల్వే బ్రిడ్జిని ప్రారంభించిన ప్రధాని మోదీ

Chenab Railway Bridge: యావత్ దేశాన్ని తీవ్ర ఆగ్రహానికి గురి చేసిన పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ప్రధాని మోదీ తొలిసారి జమ్మూకాశ్మీర్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా చీనాబ్ బ్రిడ్జితో పాటు మరో రైలు బ్రిడ్జిని కూడా ఆయన ప్రారంభించారు.

Mahesh Goud: పాకిస్థాన్‌తో యుద్ధంపై వెనక్కు తగ్గారు

Mahesh Goud: పాకిస్థాన్‌తో యుద్ధంపై వెనక్కు తగ్గారు

సైనికులకు బాసటగా రాహుల్‌గాంధీ నిలిస్తే విమర్శలు చేయడం బీజేపీ నేతల దిగజారుడు తనానికి నిదర్శనమని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. అపర ఖాళీ మాత ఇందిరా గాంధీ అని వాజ్‌పాయ్ కొనియాడిన విషయం కిషన్‌రెడ్డికి తెలవకపోవడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.

Amit Shah: పహల్గాం ఉగ్రదాడి బాధితులకు అండగా నిలుస్తాం

Amit Shah: పహల్గాం ఉగ్రదాడి బాధితులకు అండగా నిలుస్తాం

పూంచ్ పౌరులు, అధికారులు చూపించిన సాహసం, దేశభక్తి యవద్దేశానికి స్ఫూర్తినిస్తుందని అమిత్‌షా ప్రశంసించారు. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి పిరికిపందల చర్య అని, ఏ ఒక్క ఉగ్రవాద చర్యను ఉపేక్షించరాదన్నదే ప్రధానమంత్రి నరేంద్రమోదీ విధాన నిర్ణయమని చెప్పారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి