Home » India vs England Test Series
ఇంగ్లండ్తో టెస్ట్ సిరీస్ కోసం జోరుగా సన్నద్ధమవుతున్నారు భారత ఆటగాళ్లు. ప్రత్యర్థిని వాళ్ల సొంతగడ్డ మీదే చిత్తుగా ఓడించాలని చూస్తున్నారు.
యంగ్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ తన విలువ ఏంటో మరోమారు చూపించాడు. సంచలన బ్యాటింగ్తో చెలరేగిపోయాడు. వాళ్లు నోరెత్తకుండా చేశాడు.
తెలుగు తేజం నితీష్ రెడ్డిలో అపూర్వ ప్రతిభ దాగి ఉందని టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్ అన్నాడు. బ్యాటింగే కాదు.. బౌలింగ్లోనూ అతడు అద్భుతాలు చేయగలడని చెప్పాడు.
టీమిండియాకు రెండే దారులు ఉన్నాయని అంటున్నాడు హెడ్ కోచ్ గౌతం గంభీర్. ఇంకో ఆప్షన్ లేదని చెబుతున్నాడు. మరి.. గౌతీ మాటల్లోని ఆంతర్యం ఏంటో ఇప్పుడు చూద్దాం..
బుల్లెట్ బంతులతో ప్రత్యర్థి బ్యాటర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే బుమ్రా.. ఈసారి సొంత జట్టును కోచ్ను షాక్కు గురిచేశాడు. జస్ప్రీత్ బౌలింగ్కు ఆయన ఫిదా అయిపోయాడట. అసలేం జరిగిందంటే..
భారత జట్టుకు కొత్త టెన్షన్ మొదలైంది. ఇంగ్లండ్ సిరీస్కు ముందు టీమ్ మేనేజ్మెంట్కు ఇది పెద్ద తలనొప్పిగా మారింది. మరి.. ఏంటా టెన్షన్ అనేది ఇప్పుడు చూద్దాం..
ఐదు టెస్టుల సిరీస్ కోసం ఇంగ్లండ్కు వెళ్లిన భారత జట్టుపై అప్పుడే అటాకింగ్ మొదలైంది. గిల్ సేనను రెచ్చగొడుతోంది ఇంగ్లండ్. కోహ్లీ లేడనే ధైర్యంతో ఇంగ్లీష్ ప్లేయర్లు, సీనియర్లు రెచ్చిపోతున్నారు.
ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న టీమిండియాకు రెండు కీలక సూచనలు చేశాడు దిగ్గజం సౌరవ్ గంగూలీ. భారత జట్టు నెగ్గాలంటే గిల్ ఆ రెండు పనులు చేయాల్సిందేనని అన్నాడు.
ఇంగ్లండ్కు గుబులు పుట్టిస్తున్నాడు టీమిండియా పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రా. అతడి పేరు చెబితేనే ఇంగ్లీష్ బ్యాటర్లు వణుకుతున్నారు. ఎక్కడ తమ బెండు తీస్తాడోనని భయపడుతున్నారు.
భారత జట్టు వేట మొదలుపెట్టేసింది. 5 టెస్టుల సిరీస్ కోసం ఇంగ్లండ్ గడ్డ మీద అడుగుపెట్టిన టీమిండియా కుర్రాళ్లు.. బంతి, బ్యాట్ చేతపట్టి ప్రాక్టీస్ ప్రారంభించారు.