Home » High Court
FIR For Feeding Pigeons: హైకోర్టు ఆదేశాల ప్రకారం.. పబ్లిక్, చారిత్రక ప్రదేశాల్లో పావురాలకు తిండిపెట్టడం నిషేధం. పావురాల కారణంగా ప్రజల ఆరోగ్యం పాడవుతోందని, శ్వాసకోశ సంబంధిత సమస్యలు వస్తున్నాయని హైకోర్టు పేర్కొంది.
కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ -ఏఐ) ఎంత గొప్పగా అభివృద్ధి చెందినా అది భావోద్వేగాలను అర్థంచేసుకోలేదని, కానీ తాము కష్టాలను, బాధలను అర్థంచేసుకుంటామని హైకోర్టు నూతన జడ్జీలు చెప్పారు.
తమపై నమోదైన కేసును కొట్టేయాలని మాజీ మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డి.. తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. గత కొన్ని నెలలుగా న్యాయస్థానంలో వాదనలు వినిపించారు ఇరువైపు న్యాయవాదులు.
తెలంగాణ సీఎం రేవంత్రెడ్డికి భారీ ఊరట లభించింది. గత ఏడాది మే 4న కొత్తగూడెంలో జరిగిన సభలో రేవంత్ రెడ్డి ప్రసంగం కారణంగా బీజేపీ పరువుకు భంగం వాటిళ్లిందంటూ ఆ పార్టీ కాసం వెంకటేశ్వర్లు ఆరోపించారు.
నూతనంగా నియామకమైన నలుగురు హైకోర్టు అదనపు న్యాయమూర్తులు జస్టిస్ జీఎం మొహియుద్దీన్, జస్టిస్ చలపతిరావు
సిగాచీ పరిశ్రమ పేలుడు ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు, ఇప్పటివరకు తీసుకున్న చర్యలతో సమగ్రమైన
దేశవ్యాప్తంగా వివిధ హైకోర్టుల్లో 2018 నుంచి ఈ ఏడాది జూలై వరకు న్యాయమూర్తులుగా నియమితులైన 743
సిగాచి ప్రమాద సమయంలో పరిశ్రమలో 143మంది కార్మికులు ఉన్నారని ఆ సంస్థ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొందని బాబూరావు తెలిపారు. అయితే, వాస్తవానికి 163 మంది కార్మికులు ఉన్నారని సెక్యూరిటీ గేటు వద్ద ఉన్న రిజిస్టర్లు, సీసీటీవీ రికార్డులు ధృవీకరిస్తున్నాయని వెల్లడించారు.
రాష్ట్రవ్యాప్తంగా భూదాన్ భూములపై విచారణకు సిద్ధమని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. హైకోర్టు ఆదేశిస్తే
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సత్యసాయి జిల్లాలో పర్యటన సందర్భంగా పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలతో రామగిరి పోలీసులు నమోదు చేసిన కేసును