Home » High Court
నాగారం భూదాన్ భూముల అన్యాక్రాంతంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సంచలన విషయాలను వెల్లడించింది.
ఓ భూవివాదంలో కులం పేరుతో దూషించారని ఆరోపిస్తూ నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ సీఎం రేవంత్రెడ్డి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై హైకోర్టులో శుక్రవారం వాడీవేడి వాదనలు కొనసాగాయి.
జర్నలిస్టుపై సినీనటుడు మంచు మోహన్బాబు దాడి చేశారం టూ పహడీషరీఫ్ పోలీ్సస్టేషన్లో నమోదైన క్రిమినల్ కేసు దర్యాప్తు ఏదశలో ఉందో తెలుపుతూ స్థాయీ నివేదిక ఇవ్వాలని హైకోర్టు పోలీసులను ఆదే శించింది.
దేశం మొత్తాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది బెంగళూరు తొక్కిసలాట ఘటన. ఆర్సీబీ విక్టరీ పరేడ్ సమయంలో భారీ తొక్కిసలాట జరగడం, అందులో 11 మంది ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే. ఈ కేసుపై కర్ణాటక హైకోర్టులో విచారణ జరుగుతోంది.
తొక్కిసలాట ఘటనకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న చర్యలపై పలు ప్రశ్నలను హైకోర్టు సంధిస్తూ, వీటిపై వివరణ ఇవ్వాలని కర్ణాటక ప్రభుత్వం తరఫున హాజరైన అడ్వకేట్ జనరల్ (ఏజీ)ని ఆదేశించింది. ఈ సందర్భంగా తొమ్మది ప్రశ్నలు వేసింది.
బెంగళూరు తొక్కిసలాటకు దారితీసిన క్రౌడ్ మేనేజ్మెంట్లో తమ పాత్ర ఏమీ లేదని కర్ణాటక హైకోర్టుకు ఆర్సీఎస్ఎల్ తెలిపింది. విక్టరీ సెలబ్రేషన్స్కు పరిమితంగానే పాస్లు ఉన్నాయని, ఉచిత రిజిస్ట్రేషన్ పాసుల కోసం ముందుగానే రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుందని సోషల్ మీడియా ద్వారా తాము చాలా స్పష్టమైన ప్రకటనలు చేసినట్టు పేర్కొంది.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్పేట్ మండలం బౌరంపేట్ గ్రామం సర్వే నంబర్ 345/పీ, 347/పీ పరిధిలోని అక్రమ నిర్మాణాలను వెంటనే తొలగించాలని హెచ్ఎండీఏకు హైకోర్టు ఆదేశించింది.
సోషల్ మీడియా ఇన్ప్ల్యూయెన్సర్, లా విద్యార్ధిని శర్మిష్ఠ పనోలికి కోల్కతా హైకోర్ట్ మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ శర్మిష్ట పనోలికి ఎట్టకేలకు బెయిల్ వచ్చింది. కోల్కతా హైకోర్టు ఆమెకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. రూ. 10,000 పూచీకత్తు సమర్పించాలని ఈ సందర్భంగా కోర్టు ఆదేశించింది.
భారత్ జోడో యాత్ర సందర్భంగా భారత సైనికులనుద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్గాంధీపై అలహాబాద్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది.