• Home » High Court

High Court

FIR For Feeding Pigeons: కొత్త రూల్.. పావురాలకు తిండిపెడితే జైలుకే..

FIR For Feeding Pigeons: కొత్త రూల్.. పావురాలకు తిండిపెడితే జైలుకే..

FIR For Feeding Pigeons: హైకోర్టు ఆదేశాల ప్రకారం.. పబ్లిక్, చారిత్రక ప్రదేశాల్లో పావురాలకు తిండిపెట్టడం నిషేధం. పావురాల కారణంగా ప్రజల ఆరోగ్యం పాడవుతోందని, శ్వాసకోశ సంబంధిత సమస్యలు వస్తున్నాయని హైకోర్టు పేర్కొంది.

High Court Judges: కష్టాల నుంచి వచ్చిన వాళ్లం.. బాధలను అర్థం చేసుకుంటాం

High Court Judges: కష్టాల నుంచి వచ్చిన వాళ్లం.. బాధలను అర్థం చేసుకుంటాం

కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ -ఏఐ) ఎంత గొప్పగా అభివృద్ధి చెందినా అది భావోద్వేగాలను అర్థంచేసుకోలేదని, కానీ తాము కష్టాలను, బాధలను అర్థంచేసుకుంటామని హైకోర్టు నూతన జడ్జీలు చెప్పారు.

KTR Jagadish Reddy Case: కేటీఆర్, జగదీష్ రెడ్డికి హైకోర్టులో ఊరట..

KTR Jagadish Reddy Case: కేటీఆర్, జగదీష్ రెడ్డికి హైకోర్టులో ఊరట..

తమపై నమోదైన కేసును కొట్టేయాలని మాజీ మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డి.. తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. గత కొన్ని నెలలుగా న్యాయస్థానంలో వాదనలు వినిపించారు ఇరువైపు న్యాయవాదులు.

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట..

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట..

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి భారీ ఊరట లభించింది. గత ఏడాది మే 4న కొత్తగూడెంలో జరిగిన సభలో రేవంత్ రెడ్డి ప్రసంగం కారణంగా బీజేపీ పరువుకు భంగం వాటిళ్లిందంటూ ఆ పార్టీ కాసం వెంకటేశ్వర్లు ఆరోపించారు.

Additional Judges: ప్రమాణ స్వీకారం చేసిన హైకోర్టు అదనపు జడ్జీలు

Additional Judges: ప్రమాణ స్వీకారం చేసిన హైకోర్టు అదనపు జడ్జీలు

నూతనంగా నియామకమైన నలుగురు హైకోర్టు అదనపు న్యాయమూర్తులు జస్టిస్‌ జీఎం మొహియుద్దీన్‌, జస్టిస్‌ చలపతిరావు

High Court Orders:  సిగాచీ పేలుడు ఘటనపై సమగ్ర వివరాలివ్వండి

High Court Orders: సిగాచీ పేలుడు ఘటనపై సమగ్ర వివరాలివ్వండి

సిగాచీ పరిశ్రమ పేలుడు ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు, ఇప్పటివరకు తీసుకున్న చర్యలతో సమగ్రమైన

AI Judicial Services: హైకోర్టు న్యాయమూర్తుల్లో ఓబీసీలు 12.5శాతం..మంది

AI Judicial Services: హైకోర్టు న్యాయమూర్తుల్లో ఓబీసీలు 12.5శాతం..మంది

దేశవ్యాప్తంగా వివిధ హైకోర్టుల్లో 2018 నుంచి ఈ ఏడాది జూలై వరకు న్యాయమూర్తులుగా నియమితులైన 743

Sangareddy Sigachi Blast Incident: సిగాచి పరిశ్రమ ప్రమాదంపై తెలంగాణ హైకోర్టులో పిల్‌..

Sangareddy Sigachi Blast Incident: సిగాచి పరిశ్రమ ప్రమాదంపై తెలంగాణ హైకోర్టులో పిల్‌..

సిగాచి ప్రమాద సమయంలో పరిశ్రమలో 143మంది కార్మికులు ఉన్నారని ఆ సంస్థ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొందని బాబూరావు తెలిపారు. అయితే, వాస్తవానికి 163 మంది కార్మికులు ఉన్నారని సెక్యూరిటీ గేటు వద్ద ఉన్న రిజిస్టర్లు, సీసీటీవీ రికార్డులు ధృవీకరిస్తున్నాయని వెల్లడించారు.

High Court: భూదాన్‌ భూములపై విచారణకు సిద్ధం

High Court: భూదాన్‌ భూములపై విచారణకు సిద్ధం

రాష్ట్రవ్యాప్తంగా భూదాన్‌ భూములపై విచారణకు సిద్ధమని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. హైకోర్టు ఆదేశిస్తే

AP High Court: తోపుదుర్తిపై తొందరపాటు చర్యలు వద్దు

AP High Court: తోపుదుర్తిపై తొందరపాటు చర్యలు వద్దు

మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి సత్యసాయి జిల్లాలో పర్యటన సందర్భంగా పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలతో రామగిరి పోలీసులు నమోదు చేసిన కేసును

తాజా వార్తలు

మరిన్ని చదవండి