Home » Harmanpreet Kaur
జైపూర్ వ్యాక్స్ మ్యూజియంలో టీమిండియా మహిళల కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ మైనపు విగ్రహం ఏర్పాటు చేయనున్నారు. విరాట్, ధోనీ, సచిన్ విగ్రహాల సరసన స్థానం దక్కించుకున్న తొలి మహిళా క్రికెటర్గా హర్మన్ అరుదైన గౌరవం పొందనుంది.
బంగ్లాదేశ్ మహిళా జట్టు కెప్టెన్ నిగర్ సుల్తానా జోటీ తన జూనియర్లను కొడుతుందని ఆ జట్టు పేసర్ జహనారా ఆలమ్ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై సుల్తానా తాజాగా స్పందించింది.
భారత మహిళా జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ను చెన్నైలోని ఓ స్కూలు యాజమాన్యం సత్కరించింది. ఈ సందర్భంగా ఆ పాఠశాల విద్యార్థులు ఆమెతో కాసేపు ముచ్చటించారు. ఈ క్రమంలో తనకు ఇష్టమైన క్రికెటర్ ఎవరు అనే విషయాన్ని హర్మన్ రివీల్ చేసింది.
తొలి వన్డే ప్రపంచకప్ అందించిన కెప్టెన్ గా హర్మన్ప్రీత్ కౌర్ చరిత్ర సృష్టించింది. ఈ విజయాన్ని దేశ ప్రజలు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. అన్నిరంగాలకు చెందిన ప్రముఖులు భారత మహిళా జట్టుపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇదే సమయంలో టీమిండియా మాజీ కెప్టెన్ శాంతా రంగస్వామి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 గెలుపు సందర్భంగా టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ప్రత్యేక టాటూను వేయించుకుంది. సౌతాఫ్రికాపై 52 పరుగుల తేడాతో విజయం సాధించిన జ్ఞాపకంగా ఈ టాటూను తన చేతిపై వేయించుకున్న హర్మన్, అది తన జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతుందని తెలిపింది.
ప్రపంచ కప్ గెలుపుతో ఉత్సాహంగా ఉన్న హర్మన్ ప్రీత్ కౌర్ యువతకు ప్రేరణాత్మక సందేశం ఇచ్చింది. ‘కలలు కనడం ఆపొద్దు, కష్టపడితే అవి నిజమవుతాయి’ అని సూచించింది.
ప్రపంచ కప్ గెలిచిన వెంటనే కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ నేరుగా వెళ్లి తన తండ్రిని హత్తుకుంది. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన తండ్రి హర్మందర్ సింగ్ భుల్లర్ తన కుమార్తెను ఆనందంగా ఆలింగనం చేసుకున్నారు.
భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ తన 36 ఏళ్ల వయస్సులో వన్డే ప్రపంచ కప్ను అందుకుంది. హర్మన్ నాయకత్వంలో సౌతాఫ్రికాను 52 పరుగుల తేడాతో ఓడించింది. అయితే మైదానంలో పరుగుల వర్షం కురిపించే హర్మన్.. సంపాదనలోనూ రూ.కోట్లు పోగేస్తుంది.
భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ అరుదైన ఘనతను సాధించింది. ప్రముఖ బ్యాటర్ మిథాలీ రాజ్ను అధిగమించి, మహిళల వన్డేల్లో భారత్ తరఫున రెండో అత్యధిక క్యాచ్లు పట్టిన క్రికెటర్గా నిలిచింది.
భారత్-పాకిస్థాన్ మధ్య ఆసక్తికర సమరం జరగనుంది. ఈ రెండు జట్లు బరిలోకి దిగి తాడోపేడో తేల్చుకోనున్నాయి. మరి.. ఇండో-పాక్ క్రికెట్ వార్ ఎప్పుడు జరగనుందో ఇప్పుడు చూద్దాం..