Home » Guntur
ఒకప్పుడు బిర్యానీ అంటే నగరాలు, పెద్ద పెద్ద పట్టణాలకే పరిమితం. ప్రస్తుతం బిర్యానీ సెంటర్లు మండల కేంద్రాల నుంచి ఓ మోస్తరు పెద్ద గ్రామాలకూ విస్తరించాయి. బిర్యానీ అంటే చిన్నా పెద్ద తారతమ్యం లేకుండా భుజించడానికి ఇష్టపడతారు. ఇదే అవకాశంగా తక్కువ ధర అంటూ కూల్డ్రింక్స్ ఉచితం అంటూ రకరకాల ఆఫర్లతో..
గుంటూరు జిల్లా అభివృద్ధిపై కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. రాఘవేంద్రప్రసాద్, కల్యాణి దంపతులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం రూ.4 కోట్లు విరాళం ఇవ్వడం అభినందనీయమని ప్రశంసించారు. దాతల విరాళంలోని రూ.40 లక్షలతో బీసీల కమ్యూనిటీ భవన నిర్మానానికి శంకుస్థాపన చేశామని తెలిపారు.
ఉత్తర భారత దేశంలోని ప్రసిద్ధి పుణ్యక్షేత్రాలను దర్శించుకోవడానికి సెప్టెంబర్ 9న భారత గౌరవ్ టూరిస్ట్ రైలు యాత్ర నిర్వహిస్తున్నట్లు ఇండియన్ రైల్వే సౌత్ స్టార్ రైల్ అండ్ టూర్ టైమ్స్ డైరెక్టర్ విగ్నేష్ తెలిపారు. బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో రైలుయాత్ర వాల్పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు.
గుంటూరు సమీపంలోని గోరంట్ల పరిధిలో రూ.40కోట్ల విలువైన భూమికి నకిలీ రిజిస్ర్టేషన్ చేయడం వెనుక భారీగా..
TDP Vs YSRCP Political War: రేషన్ మాఫియా పొన్నూరు దళితుడు బర్నాబాస్ను అత్యంత దారుణంగా హత్య చేస్తే బాధిత కుటుంబం తరపున తాము పోరాటం చేస్తే వైసీపీ ప్రభుత్వం స్పందించలేదని ధూళిపాళ్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. పాత కక్షలు, వ్యక్తుల మధ్య ఘర్షణను దాడిగా చిత్రీకరించి తమ మీద బురదజల్లాలనే ప్రయత్నం రోజు వారీగా చేస్తున్నారన్నారు.
2024 రబీ సీజన్లో పండిన హెచ్డీ బర్లీ పొగాకు కొనుగోలు ప్రక్రియ సెప్టెంబరు నెలాఖరు వరకు కొనసాగుతుందని మార్క్ఫెడ్ ఇన్చార్జి ఎండీ డిల్లీరావు తెలిపారు.
అది.. అమరావతి రాజధానికి ఆనుకుని గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని ప్రాంతం. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భాగంగా విల్లాలు నిర్మించుకునేందుకు అక్కడ ఉన్న ఖరీదైన రెండు ఎకరాల ప్రభుత్వ భూమిపై ఓ సంస్థ నిర్వాహకులు కన్నేశారు......
పదేళ్ల బాలుడి జీవన పోరాటం కలెక్టర్నే కదిలించింది. గుండె జబ్బుతో బాధపడుతూ..
మానవత్వం పరిమళించింది. తీవ్రమైన ఆర్థిక కష్టాలతో, చివరికి భిక్షాటన చేసే దుస్థితికి చేరుకున్న సినీ నటి పాకీజా విషయంలో దాతలు ఉదారంగా స్పందిస్తున్నారు. ‘పాపం.. పాకీజా!’ శీర్షికన ఈ నెల 27న ‘ఆంధ్రజ్యోతి’ పతాక శీర్షికన ప్రచురించిన కథనానికి అనూహ్య స్పందన లభించింది.
పోలీసు శాఖ దశాబ్దాల తరబడి ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు కృత్రిమ మేధ ద్వారా పరిష్కారాలు లభించాయని, వీటిని ఆరు నెలల్లో ఏఐ ఆధారిత అప్లికేషన్ల ద్వారా అమల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పేర్కొన్నారు.