Home » Guntur
కన్నప్ప సినిమా (Kannappa Movie) విడుదలకు ముందు బ్రాహ్మణ చైతన్య వేదిక (Brahmin Chaitanya Vedika) చేసిన పోరాటానికి ఫలితం దక్కింది. ఈ సినిమాలో 13 సీన్లు సమాజంలో అనవసరమైన దృక్పథాలను ప్రదర్శిస్తున్నాయని బ్రాహ్మణ కమిటీ సభ్యులు భావించారు. దీనిపై సెన్సార్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.
జర్నలిస్టుగా 30 ఏళ్ల అనుభవం ఉన్న మీకు.. ఏం మాట్లాడాలో.. ఏది మాట్లాడకూడదో తెలియదా అని ఎనలిస్టు వాడపల్లి వెంకట రాధాకృష్ణంరాజు అలియాస్ వీవీఆర్ కృష్ణంరాజును మంగళగిరి న్యాయస్థానం నిలదీసింది.
Kommineni Srinivas: సాక్షి ఛానల్ యాంకర్ కొమ్మినేని శ్రీనివాస్కు బిగ్ షాక్ తగిలింది. ఏపీ మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన కేసులో కొమ్మినేనిని పోలీసులు మంగళగిరి కోర్టులో హాజరుపర్చారు.
Kommineni Mangalagiri Court: సాక్షి ఛానల్ యాంకర్ కొమ్మినేని శ్రీనివాస్ రావును పోలీసులు మంగళగిరి కోర్టులో హాజరుపర్చారు.
గుంటూరు మిర్చి మార్కెట్లో డ్రాగన్ ప్రకంపనలపై ముఖ్యమంత్రి కార్యాలయం ఆరా తీసింది. గుంటూరు మిర్చి ఎగుమతిదారులు ఎగుమతి చేసిన చేసిన కంటైనర్లలో 60 తిరస్కరణకు గురైన విషయంపై సోమవారం ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన కథనంపై స్పందించింది.
రౌడీమూకలు మరోసారి రెచ్చిపోయారు. ఐదునెలల గర్భవతి , ఆమె భర్తపై విచక్షణారహితంగా దాడిచేశారు. ఈ సంఘటన తాడేపల్లి మండలం ఉండవల్లిలో జరిగింది. ఈ సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.
ఏపీఈఏపీ సెట్ ఫలితాల్లో భాష్యం విద్యార్థులు ప్రతిభ కనబరిచారని భాష్యం విద్యాసంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ తెలిపారు. ఆదివారం విడుదలైన ఫలితాల్లో తమ విద్యార్థులు టి.విక్రమ్ లెవి 6వ ర్యాంక్...
అమరావతి వేశ్యల రాజధాని అంటూ సాక్షి టీవీ లైవ్ డిబేట్లో చేసిన వ్యాఖ్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఆదివారం జాతీయ మానవహక్కుల కమిషన్...
గుంటూరు మిర్చి మార్కెట్ నుంచి ఎగుమతి చేసిన మిర్చిని చైనా దేశం తిరస్కరించడం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇక్కడి ఎగుమతి వ్యాపారులు కొద్ది రోజుల క్రితం చైనాకు 60 కంటైనర్లలో మిర్చిని పంపగా...
రాజధాని అమరావతి మహిళలనుద్దేశించి సాక్షిమీడియాలో ప్రసారమైన విశ్లేషణపై ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్నాయి. అన్ని జిల్లాల్లో నిరసనలకు దిగుతున్నారు అమరావతి మహిళలతోపాటు టీడీపీ, జనసేన, బీజేపీ మహిళా విభాగాలు. పలు చోట్ల ఈ ఆందోళన అరెస్టులకు దారి తీసింది.