Home » Governor Abdul Nazeer
సేవా భావంతో సమాజాన్ని ముందుకు నడిపించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని గవర్నర్ అబ్దుల్ నజీర్ పిలుపు నిచ్చారు.
నేషనల్ క్వాంటమ్ మిషన్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ 2026 నాటికి పూర్తిస్థాయి క్వాంటమ్ వ్యాలీని స్థాపించనుందని రాష్ట్ర గవర్నర్, కాకినాడ జేఎన్టీయూకే కులపతి అబ్దుల్ నజీర్ అన్నారు.
యువత చేతిలోనే దేశ భవిష్యత్ ఆధారపడి ఉందని గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు.
ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా అర్హులైన ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ విజ్ఞప్తి చేశారు.
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదినం సందర్భంగా రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వజ్రోత్సవ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
గవర్నర్ ప్రసంగం సందర్భంగా శాసనసభకు ఎందుకు వెళ్లానురా దేవుడా! అంటూ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ తలపట్టుకుంటున్నారని పార్టీవర్గాలు చెబుతున్నాయి.
బాధ్యతాయుతమైన సుపరిపాలన వైపుగా రాష్ట్రాన్ని నడిపించడంలో గత ఎనిమిది నెలల్లో ప్రభుత్వం గణనీయమైన పురోగతి సాధించిందని గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ అన్నారు.
మాజీ సీఎం జగన్ సహా 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు బడ్జెట్ సమావేశాల తొలిరోజు పట్టుమని 11 నిమిషాలు కూడా గవర్నర్ ప్రసంగం ఆలకించలేదు.
అమరావతి: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ఉదయం 10 గంటలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగంతో ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తున్నారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ నేతలు గవర్నర్ ప్రసంగానికి అడ్డుతగులుతూ నినాదాలు చేశారు.
ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ కార్యక్రమాలను ప్రజలకు మరింత చేరువ చేయాలని గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు.