Home » Gold Rate Today
ఈరోజు బంగారం, వెండి కొనుగోలు చేయాలని చూస్తున్నారా. అయితే మీకు గుడ్ న్యూస్. ఎందుకంటే నేటి ఉదయం నాటికి పసిడి ధరలు భారీగా పెరిగాయి. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
అక్షయ తృతీయ పండుగకు ముందే బంగారం, వెండి కొనుగోలు చేయాలని చూస్తున్నారా. అయితే మీకు గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం వీటి ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ఈ క్రమంలో ధరలు ఏ స్థాయిలో ఉన్నాయి, ఎక్కడ ఎంత ఉన్నాయనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
నేడు దేశంలోని ప్రధాన నగరాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.
పసిడి ధరల్లో స్వల్ప పెరుగుదల చోటుచేసుకుంది. అయితే, డాలర్ బలపడుతోందన్న అంచనాల నడుమ ఎమ్సీఎక్స్ జూన్ కాంట్రాక్ట్స్ ధర తగ్గింది.
ఇటీవల స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు గురువారం ట్రేడింగ్ ముగిసేసరికి మళ్లీ పెరిగాయి. అమెరికా-చైనా వాణిజ్యం కొనసాగుతుందన్న అమెరికా ట్రెజరీ అధిపతి వ్యాఖ్యలు మదుపర్లను బంగారంవైపు మళ్లేలా చేశాయి.
ఢిల్లీలో 10 గ్రాముల పసిడి ధర రూ.1,01,600కు చేరింది, ఇది సరికొత్త రికార్డును నమోదు చేసింది. అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధర 3,500 డాలర్లకు చేరింది, భారత్లో పెళ్లి సీజన్ కూడా డిమాండ్ను పెంచింద
Gold Rate History: ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఇండియాలో 85,300 రూపాయలుగా ఉండేది. మార్చి నెలలో 87,550 రూపాయలు ఉండింది. ఏప్రిల్ నెలలో మాత్రం భారీగా పెరిగింది. లక్షకు చేరింది.
పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి. ఈ క్రమంలోనే నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర లక్ష రూపాయలను దాటేసింది. అయితే ఎందుకు పెరిగింది, ఏంటనే విషయాలను ఇప్పుడు చూద్దాం.
బంగారం ధర సరికొత్త రికార్డు స్థాయికి చేరింది. అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం, డాలర్ బలహీనత వంటి కారణాల వల్ల బంగారం ధర మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అంచనాలు ఉన్నాయి
చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బంగారం ఇవాళ ఆల్ టైం హై కి చేరింది. అంతర్జాతీయంగా అమెరికా-చైనా సుంకాల ఉద్రిక్తతల మధ్య బంగారం ధర దాదాపు లక్ష రూపాయలకు చేరుకుంది. డాలర్ బలహీనం కావడం కూడా బంగారం రేటు పెరుగుదలకు దారి తీసింది.