Home » Ganta Srinivasa Rao
Minister Durgesh On RK Beach: గత ప్రభుత్వం నిర్లక్షం వలన బ్లూ ఫ్లాగ్ గుర్తింపుపై కొన్ని ఇబ్బందులు వచ్చాయని మంత్రి కందుల దుర్గేష్ విమర్శించారు. ఇప్పటికే పరిశుభ్రతపై 24 లక్షల రూపాయలు ఖర్చు చేయడానికి నిర్ణయించడం జరిగిందని తెలిపారు.
Minister Subhash: నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీలు అంటూ వారికి ఒక రుణం కూడా మంజూరు చేయలేదని జగన్పై మంత్రి వాసంశెట్టి సుభాష్ విమర్శలు గుప్పించారు. ఎస్సీలకు సంబంధించి 26 పథకాలను రద్దు చేసింది జగన్ ప్రభుత్వం అంటూ విరుచుకుపడ్డారు.
కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఏపీ వ్యాప్తంగా విద్యుత్ శాఖలో 180 మందికి కారుణ్య నియామకాలు చేశామని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ వెల్లడించారు. ఏపీలో విద్యుత్ కనెక్షన్ లేని గృహం ఉండకూడదని సీఎం చంద్రబాబు తనను ఆదేశించారని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ పేర్కొన్నారు.
Ganta Slams Jagan: జగన్ మాటలు చూస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నాయని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విమర్శించారు. 151 నుంచి 11కు ఎలా పడిపోయావో తెలుసుకోవాలని హితవుపలికారు. జగన్ ప్రవర్తన మార్చుకోకపోతే ప్రజలు బుద్ధి చెప్తారని హెచ్చరించారు.
విశాఖలో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని అందరూ విజయవంతం చేయాలని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. ఇది కచ్చితంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అవుతుందని భావిస్తున్నామన్నారు.
Ganta Slams Jagan: ఊరందరిదీ ఒక దారి ఉలికి పిట్టది ఒకదారి అన్నట్లుంది జగన్ మోహన్ రెడ్డి వ్యవహారం అంటూ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ రావు వ్యాఖ్యలు చేశారు. ప్రజల తీర్పుని అపహస్యం చేసేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్రాజుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిల్మ్ క్లబ్కు భూమి కేటాయించిన విషయంపై ఎమ్మెల్యే విష్ణుకుమార్రాజు తమకు తెలియకుండా కలెక్టర్కు లేఖ ఇవ్వడంపై ప్రశ్నించారు. విష్ణుకుమార్రాజు పొరపాటుగా ఈ విషయం స్థానిక ఎమ్మెల్యేకు తెలియజేయలేదని క్షమాపణలు తెలిపారు.
Ganta Srinivasa Rao: ఫిల్మ్క్లబ్ను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. 2019లో ప్రభుత్వం మారిన తర్వాత ఫిల్మ్క్లబ్ ఏర్పాటు మోటో మారిపోయి, పొలిటికల్ క్లబ్ కింద మార్చారని అన్నారు.
దేశంలోనేరిషికొండ బీచ్ను నెంబ్ వన్గా తీర్చిదిద్దుతామని ఆశాభావం వ్యక్తం చేశారు. రిషికొండకు, బీచ్కు పునర్వవైభవం తీసుకువస్తామని తెలిపారు.
Ganta Srinivas: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై గంటా శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షహోదాకు జగన్ పట్టుబట్టడంపై మండిపడ్డారు మాజీ మంత్రి. 11 సీట్లు ఉన్న జగన్కు ప్రతిపక్ష హోదా అడిగే నైతిక హక్కు లేదని స్పష్టం చేశారు.