Home » Fee Reimbursement
ఉన్నత విద్య ఫీజుల విడుదల విషయంలో కొత్త సమస్య ఉత్పన్నమైంది. కాలేజీలకు బదులుగా తల్లిదండ్రుల కు ఫీజులు జమచేసే విధానాన్ని గత వైసీపీ ప్రభు త్వం ప్రవేశపెట్టడం దీనికి కారణం.
Fee Reimbursement: ఈసారి తప్పకుండా విద్యార్థుల హాజరును ఫీజు రీయింబర్స్మెంట్కు ముడిపెట్టి ఆ ఆదేశాలను అమలు చేయాలని ఉపకులపతుల సమావేశంలో నిర్ణయించారు. దీంతో కొంతమేర విద్యానాణ్యత పెరుగుతుందని వీసీలు ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.
ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలుపై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య పూరిత ధోరణితో లక్షల మంది పేద విద్యార్థుల భవితవ్యం ప్రమాదంలో పడిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు.
పెండింగులో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలంటూ ప్రైవేటు డిగ్రీ, పీజీ కళాశాలల యాజమాన్యాల సంఘం గత 40 రోజులుగా చేస్తున్న సమ్మెకు తెర పడింది.
డిగ్రీ, ఇంజినీరింగ్ కళాశాలల్లో ఉన్నవిధంగా రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు, జూనియర్ కళాశాలలకు ఫీజు నియంత్రణ చట్టం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే తెలంగాణ విద్యా కమిషన్ చేసిన సూచనలతో ఫీజు నియంత్రణపై ప్రభుత్వం ముసాయిదా చట్టం సిద్ధం చేసింది.
బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల ఫీజు బకాయిలు రూ.4 వేల కోట్లు వెంటనే విడుదల చేయాలని సీఎం రేవంత్రెడ్డిని కోరుతూ ఎంపీ ఆర్.కృష్ణయ్య లేఖ రాశారు. కళాశాలలు ఫీజుల పేరుతో విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు
రాష్ట్రంలో ప్రైవేట్ కళాశాలల్లో జీఎన్ఎం, బీఎస్సీ నర్సింగ్ చదువుతున్న విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. నాలుగేళ్లుగా పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ నిధులు విడుదల కాలేదు.
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను దశల వారీగా చెల్లిస్తామని మంత్రి సీతక్క ప్రకటించారు. గత 15 నెలల్లో రూ.829.12కోట్లను చెల్లించామని వెల్లడించారు.
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించకపోతే త్వరలో జరగనున్న సెమిస్టర్ పరీక్షలు నిర్వహించలేమని తెలంగాణ డిగ్రీ, పీజీ కళాశాలల యాజమాన్యాల సంఘం స్పష్టం చేసింది.
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ.800 కోట్లను చంద్రబాబు ప్రభుత్వం విడుదల చేసినా.. వాటి కోసం ధర్నాలేంటని ముఖ్య నేతలు...