Home » Emergency
విమానాన్ని సమీపంలోని చికలథానా విమానాశ్రయానికి మళ్లించారు. రాత్రి 10 గంటలకు విమానం ల్యాండింగ్ అయినప్పటికీ వైద్య సహాయం అందకముందే ఆమె ప్రాణాలు విడిచారు.
ఎమర్జెన్సీ చిత్రాన్ని ప్రదర్శించే థియేటర్ల వద్ద మాస్కులు ధరించిన కొందరు ఖలీస్థానీ సానుభూతి పరులు బెదరింపులకు పాల్పడినట్టు వార్తలు రావడంపై వారాంతపు మీడియా సమావేశంలో భారత విదేశాంగ శాఖ ప్రతినిధి జైశ్వాల్ స్పందించారు.
ఎమర్జెన్సీ చిత్రం ఒక వ్యక్తిత్వానికి సంబంధించిన సున్నితమైన చిత్రణ అని తాను భావిస్తు్న్నానని, ఎంతో హుందాగా ఇందిరాగాంధీ పాత్రను చిత్రీకరించామని కంగన రనౌత్ తెలిపారు.
కొన్నిసార్లు విచిత్రాలు జరుగుతుంటాయి. ఒక విషయం చెబితే మరొకటి అర్థం చేసుకుంటారు. ప్రయాణించే సమయంలో మరీను.. విషయం సరిగా అర్థం కాదు. టూ వీలర్, కారు.. లేదంటే బస్సులో అయితే ఫర్లేదు.. విమానంలో జర్నీ చేసే సమయంలో ఇబ్బంది తప్పదు. అలాంటి ఘటన అమెరికాలో జరిగింది. ఓ చిన్న విషయానికి తెగ హడావిడి చేశారు. ఏకంగా విమానాన్ని ఎమర్జెన్సీగా ల్యాండ్ చేశారు.
దేశంలో అత్యవసర పరిస్థితి విధించిన (1975) జూన్ 25వ తేదీని 'రాజ్యాంగ హత్యా దినం'గా ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ సహా విపక్షాల నుంచి అభ్యంతరాలు కొనసాగుతున్నాయి. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో స్పందించారు. ఎమర్జెన్సీ విధించడం పొరపాటని అప్పటి ప్రధాని మంత్రి ఇందిరాగాంధీ కూడా అంగీకరించారని చెప్పారు.
1975లో దేశంలో అత్యవసర పరిస్థితి విధించిన జూన్ 25వతేదీని 'రాజ్యాంగ హత్యా దినం'గా ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై శివసేన యూబీటీ నేత సంజయ్ రౌత్ తప్పుపట్టారు. ఎమర్జెన్సీని సమర్ధించారు. అటల్ బిహారీ వాజ్పేయి అప్పట్లో ప్రధానిగా ఉన్నా అప్పటి పరిస్థితిని బట్టి ఎమర్జెన్సీ విధించి ఉండేవారని అన్నారు.
పద్దెనిమిదవ లోక్సభ స్పీకర్గా బుధవారంనాడు ఎన్నికైన ఓం బిర్లా తొలి ప్రసంగంలోనే 1975లో అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం విధించిన అత్యవసర పరిస్థితిని సభలో ప్రస్తావించడం కలకలం రేపింది. ఆయన వ్యాఖ్యలపై విపక్షాలు నిరసన వ్యక్తం చేశాయి.
కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి(Subramanian Swamy) గత కొంత కాలంగా ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi)పై విమర్శలు గుప్పిస్తున్నారు.
ఎమర్జెన్సీపై పార్లమెంటులో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇంకెన్నాళ్లు అదే పాత పాట..
దేశంలో సరిగ్గా 50 ఏళ్ల కిందట ఎమర్జెన్సీ(Emergency in India) విధించి కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని ముక్కలు చేసిందని ప్రధాని మోదీ(PM Modi) ధ్వజమెత్తారు. 18వ లోక్ సభ సమావేశాలు ప్రారంభం అయ్యాక మోదీ ప్రసంగించారు.