Home » Emergency
కాంగ్రెస్ నాయకత్వంతో తనకున్న విభేదాలను మరింత పెంచే అవకాశం ఉన్న మరో చర్యకు ఉపక్రమించారు ఆ పార్టీ సీనియర్ నాయకుడు, ఎంపీ శశి థరూర్. 1975లో ఇందిరా గాంధీ ప్రభుత్వం విధించిన అత్యవసర పరిస్థితి.. అప్పటి చర్యల్ని బహిర్గతం చేశారు.
‘దేశంలో ఎమర్జెన్సీ విధించిన రోజునే జగన్ ప్రజావేదిక కూల్చివేతతో 2019 జూన్ 25న తన విధ్వంస పాలన ప్రారంభించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం కేంద్ర మంత్రివర్గం సమావేశమైంది. 1975లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితిని విధించడాన్ని ఖండిస్తూ చేసిన తీర్మానాన్ని ఆమోదించింది.
operation sindoor: ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లోని 9 ఉగ్రస్థావరాలపై ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సంయుక్తంగా కలిసి మెరుపు దాడులు చేశాయి. వాటిని ధ్వంసం చేశాయి. ఈ క్రమంలో పాకిస్తాన్ ఎమర్జెనీ ప్రకిటించింది. ఎమర్జెన్సీలో ఏమేమి చేయాలో కార్యక్రమాలను చేపడుతోంది. కొద్ది సేపటి క్రితమే ఎమర్జెన్సీని ప్రకటించింది. సరిహద్దుల్లో భారత్ బలగాలపై పాక్ దాడులు
ఢిల్లీ విమానాశ్రయ వర్గాల సమాచారం ప్రకారం, మాస్కో బయలుదేరిన విమానంలో పొగలు రావడాన్ని గుర్తించిన సిబ్బంది మధ్యాహ్నం 3.50 గంటలకు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కు సమాచారం ఇచ్చారు. దీంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్కు అనుమతిస్తూ ఢిల్లీ విమానాశ్రయంలో అత్యవసర స్థితిని ప్రకటించారు.
విమానాన్ని సమీపంలోని చికలథానా విమానాశ్రయానికి మళ్లించారు. రాత్రి 10 గంటలకు విమానం ల్యాండింగ్ అయినప్పటికీ వైద్య సహాయం అందకముందే ఆమె ప్రాణాలు విడిచారు.
ఎమర్జెన్సీ చిత్రాన్ని ప్రదర్శించే థియేటర్ల వద్ద మాస్కులు ధరించిన కొందరు ఖలీస్థానీ సానుభూతి పరులు బెదరింపులకు పాల్పడినట్టు వార్తలు రావడంపై వారాంతపు మీడియా సమావేశంలో భారత విదేశాంగ శాఖ ప్రతినిధి జైశ్వాల్ స్పందించారు.
ఎమర్జెన్సీ చిత్రం ఒక వ్యక్తిత్వానికి సంబంధించిన సున్నితమైన చిత్రణ అని తాను భావిస్తు్న్నానని, ఎంతో హుందాగా ఇందిరాగాంధీ పాత్రను చిత్రీకరించామని కంగన రనౌత్ తెలిపారు.
కొన్నిసార్లు విచిత్రాలు జరుగుతుంటాయి. ఒక విషయం చెబితే మరొకటి అర్థం చేసుకుంటారు. ప్రయాణించే సమయంలో మరీను.. విషయం సరిగా అర్థం కాదు. టూ వీలర్, కారు.. లేదంటే బస్సులో అయితే ఫర్లేదు.. విమానంలో జర్నీ చేసే సమయంలో ఇబ్బంది తప్పదు. అలాంటి ఘటన అమెరికాలో జరిగింది. ఓ చిన్న విషయానికి తెగ హడావిడి చేశారు. ఏకంగా విమానాన్ని ఎమర్జెన్సీగా ల్యాండ్ చేశారు.
దేశంలో అత్యవసర పరిస్థితి విధించిన (1975) జూన్ 25వ తేదీని 'రాజ్యాంగ హత్యా దినం'గా ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ సహా విపక్షాల నుంచి అభ్యంతరాలు కొనసాగుతున్నాయి. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో స్పందించారు. ఎమర్జెన్సీ విధించడం పొరపాటని అప్పటి ప్రధాని మంత్రి ఇందిరాగాంధీ కూడా అంగీకరించారని చెప్పారు.