• Home » Elections

Elections

Elections: ఒక్కో పోలింగ్‌ కేంద్రంలో 1,200 మంది ఓటర్లు

Elections: ఒక్కో పోలింగ్‌ కేంద్రంలో 1,200 మంది ఓటర్లు

రానున్న శాసనసభ ఎన్నికల్లో ఒక పోలింగ్‌ కేంద్రంలో 1,200 మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి అర్చనా పట్నాయక్‌(Archana Patnayak) తెలిపారు. సచివాలయంలోని ఎన్నికల కార్యాలయంలో గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు

Elections: మేమూ ఎక్కువ సీట్లు అడుగుతాం..

Elections: మేమూ ఎక్కువ సీట్లు అడుగుతాం..

వచ్చే యేడాది జరుగనున్న శాసనసభ ఎన్నికల్లో కూటమి నుంచి తమకు మరిన్ని సీట్లు కేటాయించాలని డీఎంకే అధిష్టానాన్ని కోరుతామని డీపీఐ నేత తొల్‌ తిరుమావళవన్‌ ప్రకటించారు. చిదంబరం లోక్‌సభ నియోజకవర్గంలో గురువారం ఉదయం పర్యటించిన ఆయన వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

BJP: ఈపీఎస్‌ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం..

BJP: ఈపీఎస్‌ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం..

రాష్ట్రంలో రానున్న శాసనసభ ఎన్నికల అనంతరం అన్నాడీఎంకే అధినేత ఈపీఎస్‌ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటవుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్‌ నాగేంద్రన్‌ స్పష్టం చేశారు. తిరునల్వేలి జిల్లా బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడాకగ.

Rahul Gandhi: బీజేపీపై మ్యాచ్ ఫిక్సింగ్‌ వ్యాఖ్యలు.. రాహుల్ పోస్ట్

Rahul Gandhi: బీజేపీపై మ్యాచ్ ఫిక్సింగ్‌ వ్యాఖ్యలు.. రాహుల్ పోస్ట్

త్వరలో జరగనున్న బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ పునరావృతమయ్యే అవకాశం ఉందని రాహుల్ విమర్శించారు. మ్యాచ్ ఫిక్సింగ్ ఎన్నికలనేవి ప్రజాస్వామ్యాన్ని విషపూరితం చేస్తాయని అన్నారు.

Muhammad Yunus: వచ్చే ఏడాది ఏప్రిల్‌లో బంగ్లాదేశ్‌ ఎన్నికలు

Muhammad Yunus: వచ్చే ఏడాది ఏప్రిల్‌లో బంగ్లాదేశ్‌ ఎన్నికలు

బంగ్లాదేశ్‌లో జాతీయ ఎన్నికలు నిర్వహించాలంటూ ప్రజల నుంచి వచ్చిన ఒత్తిళ్లకు తాత్కాలిక ప్రభుత్వ సలహాదారు మహమ్మద్‌ యూనస్‌ తలొగ్గారు.

Bangladesh: బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికలపై మహ్మద్ యూనస్ బిగ్ అనౌన్స్‌మెంట్

Bangladesh: బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికలపై మహ్మద్ యూనస్ బిగ్ అనౌన్స్‌మెంట్

రిజర్వేషన్ల అంశంపై చెలరేగిన అల్లర్లతో గత ఏడాది బంగ్లాదేశ్‌లోని ప్రధాన నగరాలు అట్టుడికాయి. పెద్దఎత్తున ఆందోళనలు చెలరేగాయి. ఇవి హింసాత్మకంగా మారడంతో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో దేశం విడిచి పారిపోయిన షేక్ అసీనా భారతదేశంలో తలదాచుకుంటున్నారు.

AIADMK: ఎన్నికలకు సిద్ధం కండి..  ఎమ్మెల్యేలకు ఈపీఎస్‌ దిశా నిర్దేశం

AIADMK: ఎన్నికలకు సిద్ధం కండి.. ఎమ్మెల్యేలకు ఈపీఎస్‌ దిశా నిర్దేశం

మరికొద్ది రోజుల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఎమ్మెల్యేలంతా సిద్ధం కావాలని అన్నాడీఎంకే ఎమ్మెల్యేలకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి(ఈపీఎస్‌) సూచించారు.

Hyderabad: స్థానిక ఎన్నికలపై నేడు స్పష్టత!

Hyderabad: స్థానిక ఎన్నికలపై నేడు స్పష్టత!

రాష్ట్రంలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలపై గురువారం స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనే దానిపై మంత్రివర్గ సమావేశంలో కీలక చర్చ జరగనున్నట్టు తెలుస్తోంది.

Rajya Sabha Polls: రాజ్యసభకు అభ్యర్థులను ప్రకటించిన అన్నాడీఎంకే

Rajya Sabha Polls: రాజ్యసభకు అభ్యర్థులను ప్రకటించిన అన్నాడీఎంకే

తమిళనాడు అసెంబ్లీలో ప్రస్తుత బలాబలాల ప్రకారం 6 స్థానాల్లో 4 స్థానాలను డీఎంకే సునాయాసంగా గెలుచుకునే అవకాశం ఉండగా, తక్కిన రెండు సీట్లను బీజేపీ, మిత్రపక్షాల మద్దతుతో అన్నాడీఎంకే గెలుచుకునే వీలుంది.

CM Stalin: ఏం భయంలేవు.. మళ్లీ అధికారం మనదే..

CM Stalin: ఏం భయంలేవు.. మళ్లీ అధికారం మనదే..

ఏం భయంలేవు.. మళ్లీ అధికారం మనదే.. అంటూ డీఎంకే పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ఆ పార్టీ కార్యకర్తలకు లేఖ రాశారు. జూన్‌ ఒకటో తేదీ ఉదయం 9 గంటలకు మదురైలో పార్టీ సర్వసభ్య సమావేశం జరుగుతుందని తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి