Home » Dharmapuri Arvind
బీసీ రిజర్వేషన్లపై పనికిమాలిన రాజకీయాలు చేయవద్దని సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ సూచించారు.
ప్రపంచంలో అత్యధికంగా అవినీతికి పాల్పడిన బీఆర్ఎస్ నేతలను గప్పా గప్పా గుద్ది.. రప్పా రప్పా జైల్లో వేయాలని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ అన్నారు. రప్పా రప్పా జైల్లో వేస్తే మరిన్ని స్కామ్లు బయటపడే అవకాశం ఉందన్నారు.
ఏపీ చేపట్టిన గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు విషయంలో బీజేపీని దోషిగా నిలబెట్టేందుకు మంత్రి ఉత్తమ్ ఉత్తరాలు రాస్తూ ఫోన్లు చేస్తూ కొత్త నాటకమాడుతున్నారని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ విమర్శించారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా సమగ్ర విచారణకు బీజేపీ డిమాండ్ చేయాలని ఆ పార్టీ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు.
సీఎం రేవంత్, ఎమ్మెల్సీ కవిత మంచి స్నేహితులని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. సీఎంగా, టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రేవంత్, ఎప్పుడు కూడా కవితను విమర్శించలేదని చెప్పారు.
రాష్ట్రంలో అసమర్థ, అవినీతి, అబద్ధాల ప్రభుత్వం నడుస్తోందని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు.
తెలంగాణ రాజకీయాలను చూస్తే తన చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్న పాఠం గుర్తుకు వస్తోందన్నారు. రేవంత్ రెడ్డి పద్ధతి, పనితీరు ఇన్స్టిట్యూషన్స్ ఆర్ నాట్ కర్షప్ట్ ఇండివిజువల్స్ కరప్ట్ అన్న విధంగా ఉందంటూ..
నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు శుభ పరిణామమని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయెల్ అన్నారు. బోర్డు ఏర్పాటుతో పసుపు రైతులకు మంచి రోజులు వచ్చాయని.. ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు.
జాతీయ పసుపు బోర్డు ప్రారంభం నేపథ్యంలో కాంగ్రె్స-బీజేపీల మధ్య క్రెడిట్ వార్ మొదలైంది.. తమ ప్రభుత్వం లేఖ రాయడం వల్లే పసుపు బోర్డు ఏర్పాటు సాధ్యమైందని
సంక్రాంతి పండగ రోజు తెలంగాణ రైతాంగానికి పసుపు బోర్డును ప్రధాని నరేంద్ర మోడీ బహుమతిగా ఇచ్చారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే ఏదో సాధించామని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్లో పడుకున్నారని ఆయన ఆగ్రహించారు. బీఆర్ఎస్ పాలనలో అనేక రంగాలు కుంటుపడిపోయాయని అరవింద్ విమర్శించారు.