Home » DGCA
గల్ఫ్లో నెలకొన్న సంక్షోభం నేపథ్యంలో అక్కడ చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తరలించే చర్యలపై మంత్రి రామ్మోహన్ నాయుడు సమీక్ష నిర్వహించారు. గత పది రోజుల్లో సుమారు లక్ష మంది భారతీయులను విమానాల ద్వారా భారత్కు తరలించినట్లు అధికారులు తెలిపారు.
మధ్య ప్రాచ్యంలోని పరిస్థితులను నిరంతరం గమనిస్తున్నామని పౌర విమానయాన శాఖ తెలిపింది. విమాన సర్వీసులు ఇతర వివరాలకు సంబంధించిన వివరాల కోసం ప్యాసింజర్ అసిస్టెన్స్ కంట్రోల్ రూమ్ను సంప్రదించవచ్చని పేర్కొంది.
కేంద్ర విమానయాన శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై విమాన ప్రయాణాల్లో పవర్ బ్యాంకులు, లిథియం బ్యాటరీలున్న పరికరాలపై నిబంధనల్ని కఠినతరం చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది డీజీసీఏ.
పైలట్ల కొరతతో ఇండిగో సంస్థ తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. సివిల్ ఏవియేషన్ రెగ్యులేటర్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఇండిగోను ఆదుకోవటానికి ముందుకు వచ్చింది.
ఇటీవల ఇండిగో విమానంలో పవర్బ్యాంక్ కారణంగా స్వల్ప అగ్నిప్రమాదం జరిగిన నేపథ్యంలో డీజీసీఏ అప్రమత్తమైంది. ఇందుకు సంబంధించిన భద్రతా నిబంధనలపై దృష్టి సారించే అవకాశం ఉంది. పవర్ బ్యాంకు వినియోగంపై దృష్టి సారించడం లేదా పూర్తిస్థాయిలో నిషేధం విధించే యోచనలో డీజీసీఏ ఉన్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
దసరా పూర్తైంది. ఇప్పుడు దీపావళి, కార్తీకమాసం, క్రిస్మస్ పండుగల సీజన్ వచ్చేస్తుంది. పండుగల టైంలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విమాన టికెట్ ధరలు పెరుగుతున్నాయి. దీంతో పలువురు ప్రయాణికులు దీనిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దీనిని అధిగమించేందుకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) రంగంలోకి దిగింది.
పండుగ సీజన్లో ప్రయాణికుల అవసరాలకు సరిపడా అదనపు ఫ్లైట్ సర్వీసులను నిర్వహించాలని ఎయిర్లైన్స్ సంస్థలను డీజీసీఏ ఆదేశించింది. టిక్కెట్ ధరల విషయంలో న్యాయంగా వ్యవహరించాలని సూచించింది.
డైరెక్ట్ ఫ్లైట్ సర్వీసులను పునరుద్ధరించేందుకు చైనాతో అంగీకారం కుదిరినట్టు భారత విదేశాంగ శాఖ తాజాగా తెలిపింది. ఈ నెలాఖరు నుంచీ ఇరు దేశాల మధ్య ఫ్లైట్ సర్వీసులు ప్రారంభం కానున్నాయి.
ఎయిర్ ఇండియా సంస్థ తమ దగ్గరున్న బోయింగ్ విమానాల ఫ్యూయల్ స్విచ్ లాకింగ్ మెకానిజంపై స్వచ్ఛంద తనిఖీలు పూర్తి చేసింది. ఎలాంటి సమస్యలు లేవని తేల్చింది. డీజీసీఏ నిర్దేశించిన కాలపరిమితిలోపు..
భారతీయ ఎయిర్లైన్స్ సంస్థలు తమ బోయింగ్ విమానాల్లోని ఇంధన స్విచ్లను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని డీజీసీఏ తాజాగా ఆదేశించింది. జులై 21లోపు ఈ తనిఖీలు పూర్తి చేయాలని ఎయిర్లైన్స్ సంస్థలను కోరింది.