• Home » Cyber attack

Cyber attack

Hyderabad: సైబర్‌ కి‘లేడీ’.. కేడీ.. రూ.24.44 లక్షలు కొల్లగొట్టేసింది...

Hyderabad: సైబర్‌ కి‘లేడీ’.. కేడీ.. రూ.24.44 లక్షలు కొల్లగొట్టేసింది...

సైబర్ నేరగాళ్లు కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. ఇప్పటివరకు కేవలం యువకులే ఈ మోసాలకు పాల్పడగా తాజాగా... మహిళలు కూడా ఈ తరహ మోసాలకు పాల్పడడం విశేషం. నగరంలో ఓ వ్యక్తిని సైబర్‌ కి‘లేడీ’ మోసగించి రూ.24.44 లక్షలను దోచేసింది. ఈ వ్యవహారానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

Cyber Criminals: ఆఫర్ల వల.. చిక్కితే విలవిల

Cyber Criminals: ఆఫర్ల వల.. చిక్కితే విలవిల

సైబర్‌ నేరగాళ్లు మరో మోసానికి తెరలేపారు. ప్రముఖ సంస్థల పేర్లు వాడుకుంటూ.. ఆఫర్లు ఉన్నాయంటూ మోసాలకు పాల్పడుతున్నారు. నగరంలో ప్రతిరోజూ ఎవరో ఒకరు ఈ సైటర్ మోసగాళ్ల చేతిలో బలవుతూనే ఉన్నారు. లక్షలాది రూపాయలను పొగొట్టుకుంటూనే ఉన్నారు.

Hyderabad: అమ్మో.. రూ.29.5 లక్షలు దోచేశారుగా.. ఏం జరిగిందో తెలిస్తే..

Hyderabad: అమ్మో.. రూ.29.5 లక్షలు దోచేశారుగా.. ఏం జరిగిందో తెలిస్తే..

హైదరాబాద్ నగరం సైబర్ మోసాలకు అడ్డాగా మారిందనే విమర్శలొస్తున్నాయి. ప్రతిరోజూ ఎక్కడో ఓ చోట ఈ మోసాలకు ఎవరో ఒకరు బలవుతూనే ఉన్నారు. తాజాగా ఓ మహిళ రూ.29.5 లక్షలను పోగొట్టుకుంది. ఇందకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

Hyderabad: ఏపీకే లింక్‌లు పంపి.. ఖాతాలు హ్యాక్‌ చేసి..  రూ.8.24 లక్షలు స్వాహా

Hyderabad: ఏపీకే లింక్‌లు పంపి.. ఖాతాలు హ్యాక్‌ చేసి.. రూ.8.24 లక్షలు స్వాహా

హైదరాబాద్‏కు చెందిన పలువురిని సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టించి లక్షలాది రూపాయలను కొట్టేసిన విషయం వెలుగులోకి వచ్చింది. మొత్తం రూ.8.24 లక్షలను కొల్లగొట్టారు. తమ ఖాతాల్లో ఉన్న నగదు మాయం కావడంతో ఖాతాదారులు లబోదిబోమంటున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

Cyber Crime: డిజిటల్‌ డేటాపై సైబర్‌ కన్ను..

Cyber Crime: డిజిటల్‌ డేటాపై సైబర్‌ కన్ను..

సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ శాఖ సూచిస్తోంది. నకిలీ యాప్ ల ద్వారా మోసాలకు పాల్పడుతున్నారు. సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త ఎత్తుగడలతో మోసాలకు పాల్పడుతున్నారు. పెరిగిన సాంకేతికతను ఉపయోగించుకుంటూ ప్రజలను నిలువునా దోచేస్తున్నారు. అయితే.. ఈ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీస్ శాఖ సూచిస్తోంది,

Cyber Crime: వలపు వల విసిరి.. రూ.1.02 లక్షలకు టోకరా

Cyber Crime: వలపు వల విసిరి.. రూ.1.02 లక్షలకు టోకరా

సైడర్ కేటుగాళ్లు కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. అందంగా ఉన్న అమ్మాయిల ఫొటోలు వాట్సాప్ డీపీగా పెట్టి వలపు వల విసిరి... లక్షల రూపాయలను కొల్లగొడుతున్నారు. తాజాగాగా ఇటువంటా సంఘటనే నగరంలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి.

Hyderabad: అంగట్లో మన డేటా.. చోరీ చేసి విక్రయిస్తున్న నేరగాళ్లు

Hyderabad: అంగట్లో మన డేటా.. చోరీ చేసి విక్రయిస్తున్న నేరగాళ్లు

సైబర్ మోసాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ప్రతి ఏటా రూ.1500 కోట్ల నగదును కొల్లగొడుతున్నారు. పెరిగిన సాంకేతిక రంగాన్ని ఉపయెగిచుకుంటూ అడ్డంగా దోచేస్తున్నారు. ప్రజల్లో ఈ సైడర్ మోసాలపై అవగాహన తక్కువగా ఉండడంతో ఈ మోసాలకు అడ్డే లేకుండా పోతోంది.

Cyber Criminals: అమెజాన్‌ కస్టమర్‌ కేర్‌ నంబర్‌ కోసం గూగుల్‌లో సెర్చ్ చేస్తే.. రూ. 1.36 లక్షలు మాయం

Cyber Criminals: అమెజాన్‌ కస్టమర్‌ కేర్‌ నంబర్‌ కోసం గూగుల్‌లో సెర్చ్ చేస్తే.. రూ. 1.36 లక్షలు మాయం

ఓ వృద్ధుడు సైబర్ మోసగాళ్ళ చేతిలో బలైపోయాడు. రూ.1.36లక్షలను పోగోట్లుకున్నాడు. హైదరాబాద్ నగరంలోని గాంధీనగర్‌కు చెందిన వృద్ధుడొకరు అమెజాన్‌ కస్టమర్‌ కేర్‌ నంబర్‌ కోసం గూగుల్‌లో వెతికి సైబర్‌ నేరాగాళ్ల చేతిలో దారుణంగా మోసపోయాడు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

 Bhimavaram Police: సైబర్ ముఠా గుట్టు రట్టు చేసిన భీమవరం పోలీసులు

 Bhimavaram Police: సైబర్ ముఠా గుట్టు రట్టు చేసిన భీమవరం పోలీసులు

సైబర్ ముఠా గుట్టును భీమవరం పోలీసులు రట్టు చేశారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ దొంగలు రిటైర్డ్ ప్రొఫెసర్‌ శర్మను బెదిరించి.. రూ.78 లక్షలు కాజేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేసి.. నిందితులను అరెస్ట్ చేశారు.

Rakul Preet Singh: ఆ నెంబర్ బ్లాక్‌ చేయండి.. హీరోయిన్‌ రకుల్‌ ట్వీట్‌ వైరల్‌

Rakul Preet Singh: ఆ నెంబర్ బ్లాక్‌ చేయండి.. హీరోయిన్‌ రకుల్‌ ట్వీట్‌ వైరల్‌

టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తన పేరుతో చాట్ జరుగుతుందని, ఆ నెంబర్ ను వెంటనే బ్లాక్ చేయండి అంటూ ఆమె ట్వీట్ చేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి