• Home » Cyber attack

Cyber attack

Hyderabad: నాపేరు టోనీ విలియం.. లండన్‌ నుంచి మాట్లాడుతున్నా..

Hyderabad: నాపేరు టోనీ విలియం.. లండన్‌ నుంచి మాట్లాడుతున్నా..

మహిళా టీచర్‌తో సోషల్‌మీడియాలో స్నేహం నటించిన సైబర్‌ నేరగాడు వజ్రపు ఉంగరం బహుమతి పంపించానని నమ్మించి రూ.2.02 లక్షలు కొట్టేశాడు. సైబర్‌ క్రైమ్‌ డీసీపీ ధార కవిత తెలిపిన వివరాల ప్రకారం నగరానికి చెందిన 41 ఏళ్ల మహిళా టీచర్‌కు గతేడాది డిసెంబర్‌లో ఫేస్‌బుక్‌ మెసేంజర్‌ నుంచి కాల్‌ వచ్చింది.

Hyderabad: స్నేహితుడి గొంతుతో నేరగాళ్ల బురిడీ

Hyderabad: స్నేహితుడి గొంతుతో నేరగాళ్ల బురిడీ

యూకేలో ఉంటున్న స్నేహితుడిలా మాట్లాడిన సైబర్‌ నేరగాళ్లు నగరానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగి నుంచి రూ.2.05 లక్షలు కాజేశారు. నగరానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగికి యూకేలో చదువుకుంటున్న స్నేహితుడున్నాడు.

Hyderabad: ఇదోరకం మోసం.. రూ.10వేలకు అరగంటలో 5వేలు లాభం

Hyderabad: ఇదోరకం మోసం.. రూ.10వేలకు అరగంటలో 5వేలు లాభం

రూ.10వేల పెట్టుబడికి అరగంటలో రూ.5వేలు లాభం ఇచ్చారు. ట్రేడింగ్‌పై నమ్మకం పెంచి నగరానికి చెందిన విద్యార్థినిని నుంచి రూ.1.27 లక్షలు కొట్టేశారు. సైబర్‌ క్రైమ్‌ పోలీసుల కథనం ప్రకారం నగరానికి చెందిన 24 ఏళ్ల విద్యార్థినిని జీపీ డిస్కషన్‌ 063 గ్రూపులో యాడ్‌ చేశారు.

Hyderabad: రూ. 2.99 కోట్లు చూపించి.. రూ. 61.52 లక్షలు కొట్టేశారు.. ఏం జరిగిందంటే..

Hyderabad: రూ. 2.99 కోట్లు చూపించి.. రూ. 61.52 లక్షలు కొట్టేశారు.. ఏం జరిగిందంటే..

ట్రేడింగ్‌లో వర్చువల్‌గా రూ. కోట్లల్లో లాభాలు వచ్చినట్లు చూపించిన సైబర్‌ నేరగాళ్లు నగరానికి చెందిన వ్యాపారి నుంచి రూ.61.52 లక్షలు కొట్టేశారు. సైబర్‌ క్రైమ్‌ డీసీపీ ధార కవిత తెలిసిన వివరాల ప్రకారం.. నగరానికి చెందిన 40 ఏళ్ల వ్యాపారికి ఒక వాట్సాప్‌ మెసేజ్‌ వచ్చింది.

Hyderabad: అడ్రస్‌ అప్‌డేట్‌ చేయాలంటూ.. రూ3.92 లక్షలు స్వాహా

Hyderabad: అడ్రస్‌ అప్‌డేట్‌ చేయాలంటూ.. రూ3.92 లక్షలు స్వాహా

బ్యాంకు అధికారినంటూ ఫోన్‌ చేసిన సైబర్‌ నేరగాడు అడ్రస్‌ అప్‌డేట్‌ పేరుతో రూ.3.92 లక్షలు కాజేశాడు. ముషీరాబాద్‌కు చెందిన ప్రభుత్వ ఉద్యోగి(59)కి ఈనెల 4న 9123317117 నంబర్‌ నుంచి ఫోన్‌ చేసిన సైబర్‌ నేరగాడు తాను ఎస్‌బ్యాంక్‌ రిలేషన్‌ షిప్‌ మేనేజర్‌నని పరిచయం చేసుకున్నాడు.

Hyderabad: బయటపడ్డ మరో మోసం.. ఆన్‌లైన్‌లో రూమ్‌ కోసం వెతికితే..

Hyderabad: బయటపడ్డ మరో మోసం.. ఆన్‌లైన్‌లో రూమ్‌ కోసం వెతికితే..

నగరంలో మరో సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. ఆన్‌లైన్‌లో రిసార్ట్‌ రూములు బుక్‌ చేసుకునేందుకు ప్రయత్నించిన ఓ మహిళను సైబర్ మోసగాడు బురిడీ కొట్టించి రూ.1.33లక్షలు కొట్టేశాడు. ఇక వివరాల్లోకి వెళితే..

Hyderabad: క్రెడిట్ కార్డు రివార్డు పాయింట్ల పేరుతో మోసం

Hyderabad: క్రెడిట్ కార్డు రివార్డు పాయింట్ల పేరుతో మోసం

నగరంలో సైబర్ నేరగాళ్ల మోసాలు ఎక్కువైపోతున్నాయి. ప్రతిరోజూ ఎక్కడో ఓచోట ఈ సైబర్ మోసం జరుగుతూనే ఉంది. ఈ మోసాలపై ప్రజల్లో అవగాహన తక్కువగా ఉండడంతో లక్షల రూపాయలు నష్టపోతున్నారు. తాజాగా మరో సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. ఇక వివరాల్లోకి వెళితే..

Hyderabad: తమ్ముడి ఫొటోను డీపీగా పెట్టి అన్నకు టోకరా

Hyderabad: తమ్ముడి ఫొటోను డీపీగా పెట్టి అన్నకు టోకరా

హైదరాబాద్ నగరంలో సైబర్ మోసాలకు అంతే లేకుండా పోతోంది. ప్రతిరోజూ ఎవరో ఒకరు సైబర్ మోసానికి బలవుతూనే ఉన్నారు. అలాగే లక్షలు రూపాయలు నష్టపోతున్నారు. ఈ సైబర్ మోసాలపై ప్రజల్లో అవగాహన తక్కువగా ఉండడంతో ప్రతిరోజూ ఎవరో ఒకరు ఈ సైబరఓ మోసానికి బలవుతున్నారు. తాజాగా ఓ వ్యక్తి సైబర్ మోసగాడి చేతికి చిక్కి రూ.1.19లక్షలు కోల్పోయాడు. ఇక వివరాల్లోకి వెళితే..

Hyderabad: రోజుకు 3 గంటలే పని.. 3 నెలలకు రూ. 50 వేలు

Hyderabad: రోజుకు 3 గంటలే పని.. 3 నెలలకు రూ. 50 వేలు

సైబర్ నేరగాళ్లు కొత్తమార్గాన్ని ఎంచుకున్నారు. మాయమాటలతో నిరుద్యోగులను మోసం చేస్తున్నారు. రోజుకు కేవలం 3 గంటలే పని ఉంటుందని, 3 నెలలకు రూ. 50 వేలు ఇస్తారంటూ నమ్మబలికి రూ. 10.19 లక్షలు కొట్టేశారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

Hyderabad: సైబర్‌ నేరగాళ్ల కొత్త ఎత్తుగడ.. నల్లా బిల్లులంటూ మోసం

Hyderabad: సైబర్‌ నేరగాళ్ల కొత్త ఎత్తుగడ.. నల్లా బిల్లులంటూ మోసం

హైదరాబాద్ నగరంలో మరో కొత్త తరహా సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. వాటర్ బోర్డు అధికారులమని, నల్లా బిల్లులంటూ మోసానికి తెరలేపారు. ఇప్పటికే నగరంలో ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట ఈ సైబరఫ మోసం జరుగుతూనే ఉంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి