Home » Children health
చాలా సార్లు, తెలిసి లేదా తెలియకుండానే, తల్లిదండ్రులు పిల్లల మనస్సులలో డబ్బు గురించి ప్రతికూల మనస్తత్వాన్ని పెంచుతారు. అది భవిష్యత్తులో వారికి సమస్యలను కలిగిస్తుంది.
పిల్లలను ఏసీ గదిలో ఉంచే ముందు ఈ విషయాలపై జాగ్రత్త వహించాలని నిపుణులు చెబుతున్నారు. లేదంటే అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని చెబుతున్నారు. కాబట్టి, పిల్లలను ఏసీ గదిలో ఉంచే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం..
చాలా సార్లు తల్లిదండ్రులు తమ పిల్లలపై చదువుకోమని ఒత్తిడి తెస్తారు. అయితే, ఈ అలవాటు వల్ల పిల్లలకు పలు సమస్యలు వస్తాయని మీకు తెలుసా? పిల్లల్ని చదువు విషయంలో ఎందుకు బలవంతం చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..
Morning Mistakes Of Parents Imposed on Kids Studies: తల్లిదండ్రులు ఉదయాన్నే చేసే తప్పులు వారి పిల్లల ఏకాగ్రతను దెబ్బతీస్తాయి. పాఠశాలకు వెళ్లిన తర్వాత మీ బిడ్డ చదువుపై దృష్టిపెట్టడం లేదని ఫిర్యాదు చేస్తున్నా.. వారు ఒంటరిగా, పరధ్యానంలో, విచారంగా ఉంటున్నా.. చదువంటే ఇష్టంలేనట్టు వ్యవహరిస్తున్నా ఇవే కారణం..
రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ నవజాత శిశువుల ఆరోగ్య పరిస్థితులపై వైద్యులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించింది. ముఖ్యంగా ప్రధాన ఆసుపత్రుల్లోని నవజాత శిశువుల విభాగాలను సందర్శించి సమస్యలను గుర్తించనుంది
తన కూనల జోలికి వచ్చినవారిపై పిల్లులు, కుక్కలు తీవ్రంగా దాడి చేస్తాయి! తల్లి కోడి సైతం తన పిల్లలున్న గంప దగ్గరికి ఎవ్వరినీ రానివ్వదు!! పశుపక్ష్యాదులు ఇలా తమ ప్రాణాలు అడ్డేసి మరీ బిడ్డలను కాపాడుకుంటాయి.
చలి వాతారణం నేపథ్యంలో రాష్ట్రంలో న్యుమోనియా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా రాజధాని హైదరాబాద్లోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులకు న్యుమోనియా బాధితుల తాకిడి పెరిగింది.
తలసేమియాతో బాధ పడుతున్న చిన్నారిని ఆదుకుంటానని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు.
రాము, వాసంతి (పేర్లు మార్చాం) దంపతులిద్దరూ ఉద్యోగస్తులే..! ఆరోగ్యం, ముఖ్యంగా తినే ఆహారం గురించి శ్రద్ధ ఎక్కువే..! కానీ, ఉన్న ఒక్కగానొక్క కొడుక్కి ఊబకాయం. వెంటనే ప్యాకేజ్డ్ ఫుడ్ని ఆపేయాలని డాక్టర్ హెచ్చరించారు. నిజానికి ఆ బాలుడికి ఉదయం అల్పాహారంగా కార్న్ఫ్లేక్స్ లేదా బ్రెడ్-జామ్, హెల్తీడ్రింక్ ఇస్తారు.
ఆంధ్ర ఆసుపత్రిలో హీలింగ్ లిటిల్ హార్ట్స్, యూకే చారిటీ సౌజన్యంతో ఈ నెల 9 నుంచి 14 వరకు 33వ పిల్లల ఉచిత గుండె సర్జరీలు నిర్వహించినట్టు చీఫ్ ఆఫ్ చిల్డ్రన్ సర్వీసెస్ అండ్ డైరెక్టర్ డాక్టర్ పి.వి.రామారావు తెలిపారు.