Home » children
Morning Mistakes Of Parents Imposed on Kids Studies: తల్లిదండ్రులు ఉదయాన్నే చేసే తప్పులు వారి పిల్లల ఏకాగ్రతను దెబ్బతీస్తాయి. పాఠశాలకు వెళ్లిన తర్వాత మీ బిడ్డ చదువుపై దృష్టిపెట్టడం లేదని ఫిర్యాదు చేస్తున్నా.. వారు ఒంటరిగా, పరధ్యానంలో, విచారంగా ఉంటున్నా.. చదువంటే ఇష్టంలేనట్టు వ్యవహరిస్తున్నా ఇవే కారణం..
ములుగు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవం అనంతరం ఓ పసికందు మృతి చెందింది. ప్రసవం ఆలస్యంగా చేయడమే పసికందు మృతికి కారణమంటూ కుటుంబ సభ్యులు శుక్రవారం ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు.
Summer Vacation Safety Tips: వేసవి సెలవులు వచ్చేయడంతో పిల్లలు ఊర్లకు పయనమయ్యారు. ఇక అక్కడ వారి ఆటలకు అంతే ఉండదు. వేసవి తాపం తీర్చుకునేందుకు సరదాగా చెరువులు, బావుల వద్దకు వెళ్తుంటారు.
కార్లు డోర్లు లాకై ఇద్దరు చిన్నారులు ఊపిరాడక.. ప్రాణాలొదిలారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పరిధిలోని దామరిగిద్ద గ్రామంలో జరిగిందీ విషాదం. పిల్లలిద్దరూ తమ మేనమామ పెళ్లి కోసం తల్లిదండ్రులతో కలిసి అమ్మమ్మ ఇంటికొచ్చి మృత్యువాతపడ్డారు.
మన దేశంలో పిల్లలు పుట్టిన కొంతకాలానికే వెండి కంకణాలు, గొలుసులు ఇచ్చే సంప్రదాయం తరతరాలుగా కొనసాగుతోంది. దీని వెనుక మతపరమైన, శాస్త్రీయ కారణాలు రెండూ ఉన్నాయి. అయితే, పిల్లలకు వెండి ఆభరణాలు ఎందుకు ధరిస్తారు? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం..
భారతదేశంలోని పలు పాఠశాలల్లో జరిగిన సర్వేలు ఒక ఆసక్తికర విషయాన్ని వెల్లడించాయి. 8-14 ఏళ్ల వయస్సు పిల్లల్లో 60 శాతం మంది డిజిటల్ గాడ్జెట్లకు ఆకర్షితులవుతుండగా, కేవలం 25 శాతం మంది మాత్రమే స్వచ్ఛందంగా పుస్తకాలు చదువుతున్నారు. ఈ పరిస్థితి వెనుక పిల్లలపై ఒత్తిడి, చదువు పట్ల విసుగు, ఆసక్తికరమైన పఠన సామగ్రి లేకపోవడం వంటి కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
Best School For Kids: పిల్లలను స్కూల్కు పంపించాలని అనుకున్నప్పుడు తల్లిదండ్రులు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. స్కూల్ ఎంపిక, భద్రత, విద్యా ప్రమాణాలు వంటి విషయాలు తెలుసుకోవాలి.
ఓ పిల్లాడు కుర్చీలో కూర్చుని ఫోన్లో గేమ్స్ ఆడుతుంటాడు. పక్కన ఎవరున్నారనే విషయం కూడా మర్చిపోయి పూర్తిగా ఫోన్లో లీనమై ఉంటాడు. అయితే ఇంతలో ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది. ఈ వీడియో చూసిన వారంతా షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు..
ఎన్టీఆర్ స్టేడియంలో ఓ దారుణమైన సంఘటన వెలుగు చూసింది. మానవత్వం మరిచిపోయిన ఆ దుర్మార్గులు మనసు కలిచి వేసే సంఘటనకు పాల్పడ్డారు. ఛీ.. మీరసలు మనుషులేనా అనిపించేలా.. అప్పుడే పుట్టిన పసికందుపై దారుణానికి పాల్పడ్డారు.
వంటపనిలో విద్యార్థులా... నిజమే...నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం గండిపాళెం గురుకుల పాఠశాల 9వ తరగతి విద్యార్థులు ఇదే పని చేస్తున్నారు.