Home » children
AIIMS Patna Incident: రోజూ లాగే ఆమె పిల్లల్ని తయారు చేసి స్కూలుకు పంపింది. తను ఆస్పత్రికి వెళ్లిపోయింది. స్కూలు అయిపోయిన తర్వాత పిల్లలు నేరుగా ఇంటికి వచ్చారు. అయితే, గుర్తుతెలియని కొందరు వ్యక్తులు ఇంట్లోకి చొరబడ్డారు.
దేశంలోని చిన్నారుల్లో పోషకాహార లోపం ఆందోళనకరంగా ఉంది. 13 రాష్ట్రాలు, యూటీల్లోని 63 జిల్లాల్లో అంగన్వాడీ కేంద్రాల్లో నమోదైన చిన్నారుల్లో 50 శాతానికి పైగా ఎదుగుదల లోపం
జగిత్యాల జిల్లా కోరుట్లలో చోటు చేసుకున్న ఐదేళ్ల బాలిక హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. బాలిక(బాబాయ్ భార్య) చిన్నమ్మ మమతపై అనుమానంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
ప్రకృతి ప్రకోపిస్తే ఎలా ఉంటుందో మరోసారి రుజువైంది. నిమిషాల్లో భూమి మాయమైంది. 51మంది మృతి చెందారు. 27మంది బాలికలు కనిపించకుండా పోయారు. ఇదీ.. అగ్రరాజ్యం అమెరికాలోని టెక్సాక్ రాష్ట్రానికి సంభవించిన వరదల విలయతాండవం.
ఎంత ఫ్రస్టేట్ అయ్యాడో ఏమో గానీ.. ఓ బుడ్డోడి మాటలు అందరికీ తెగ నవ్వు తెప్పిస్తున్నాయి. అప్పటికే ఏడుస్తున్న ఆ బుడ్డోడు.. చేతిలో ఫోన్ పట్టుకుని కోపంగా మాట్లాడటం స్టార్ట్ చేశాడు. ఇక భరించడం నా వల్ల కాదు.. అన్నట్లుగా మాట్లాడుతూ.. ఆ పిల్లాడు అన్న మాటలు అందరికీ తెగ నవ్వు తెప్పిస్తున్నాయి..
ఈత సరదా ముగ్గురు బాలుర ప్రాణాలను బలిగొంది. గుంటసీమలో ఇటీవల తవ్విన పంటకుంటలో మునిగి మృతిచెందారు. అల్లూరి జిల్లా డుంబ్రిగూడ మండలం పోతంగి పంచాయతీ బిల్లాపుట్టుకు...
సాధారణంగా పిల్లలు పాలుతాగే విధానాన్ని బట్టే తల్లికి పాలు పడతాయి. పాలు సరిపడా లేకపోవడం అనే సమస్యను లాక్టేషన్ నిపుణుల సహాయంతో తేలికగా ఎదుర్కోవచ్చని సూచిస్తున్నారు. ఇంకా.. వారు తెలియజేసిన వివరాల ప్రకారం...
Child Trafficking: ఆ ముఠా పిల్లలు లేని వారిని గుర్తించి.. 10 వేల నుండి 2 లక్షల కమీషన్తో విక్రయాలు సాగించింది. ఒక్కో శిశువును 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయల వరకు విక్రయించింది.
గుంతకల్లు రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ పై పెచ్చులు పడుతూ 7 ఏళ్ల మణికంఠ గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందాడు. రైల్వే అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ విషాదం చోటుచేసుకుంది.
విజయనగరం జిల్లా ద్వారపూడిలో ఆట కోసం కారులోకి వెళ్లిన నలుగురు చిన్నారులు, డోర్లు ఆటోమేటిక్గా లాకయ్యడంతో ఊపిరాడక మృతి చెందారు.