Home » children
కామారెడ్డి ఆర్బీ నగర్లో దారుణం జరిగింది. అదృశ్యమైన ముగ్గురు చిన్నారులు మృతిచెందారు. చెరువులో ముగ్గురు చిన్నారుల మృతదేహాలు లభ్యమయ్యాయి.
ఓ అపార్ట్మెంట్లో నలుగురు పిల్లలు ఆడుకుంటున్నారు. వారిలో ఇద్దరు పిల్లలు అనుకోకుండా లిఫ్ట్లోకి వెళ్లారు. వారు లోపలికి వెళ్లగానే లిఫ్ట్ తలుపులు మూసుకుపోయాయి. అయితే అక్కడే ఉన్న బాలిక.. ఇది గమనించి వెంటనే..
చిన్న పిల్లలు దేవుడితో సమానం అంటారు. పిల్లల సంతోషం కోసం కొన్నింటిని వారికి దగ్గర చేస్తుంటారు తల్లిదండ్రులు. తినే పదార్థాలైనా, ఆట వస్తువులైనా వాటి వల్ల ఏదైనా ప్రమాదం ఉంటుందా? అనే విషయం గురించి తెలుసుకోవాలి. చిన్నపిల్లల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసుకుందాం..
శిశువుల విక్రయం కేసులో పసికందులంతా తల్లిదండ్రులు విక్రయించినవారే అని అంతా అనుకున్నారు. ఢిల్లీ ముఠాలో పనిచేసి ముంబయిలోని థానే జైల్లో ఉన్న అనిల్బాబా కైర్ గురించి తెలిసిన తర్వాత.. కొత్త అనుమానాలు కలుగుతున్నాయి. గత ఏడాది మార్చిలో నగరంలో శిశువులను విక్రయిస్తుండగా పోలీసులు సరోజిని గ్యాంగ్ను పట్టుకున్నారు..
చిన్నారుల ఆధార్ కార్డు 5 ఏళ్ల వయసు దాటిన తర్వాత మొదటి అప్డేట్, 15 సంవత్సరాల వయసు దాటితే రెండవ అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే, విద్యార్థులకు అవగాహన లేకపోవడం, తల్లిదండ్రుల బిజీ షెడ్యూల్ కారణంగా దీని గురించి ఆలోచించరు. ఇప్పుడు..
చిన్నారుల మిస్సింగ్పై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. చిన్నారుల రక్షణ కోసం ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని న్యాయవాదులు న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. చిన్నారుల మిస్సింగ్ అంశంపై జిల్లాకు ఒక నోడల్ అధికారిని ఏర్పాటు చేయాలని గత విచారణలో సూచించినట్లు సుప్రీంకోర్టు గుర్తుచేసింది.
హనుమకొండలో రోజురోజుకూ వీధి కుక్కల దాడులు పెరిగిపోతున్నాయి. ఎటువైపు నుంచి వచ్చి దాడి చేస్తాయో తెలియక ప్రజలు ప్రాణాలు ఆరచేతిలో పెట్టుకుని బతకాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా న్యూశాయంపేట, నయీంనగర్ లష్కర్ సింగారాల్లో ఇవాళ(ఆదివారం) వీధి కుక్కలు ఇద్దరు చిన్నారులపై దాడికి పాల్పడ్డాయి.
ఇంటికి వచ్చిన తర్వాత దగ్గు మందును చిన్న కొడుకు తీర్థరాజ్కు మాత్రమే ఇచ్చారు. దగ్గు మందు తాగిన తర్వాత పిల్లాడు నిద్రలోకి జారుకున్నాడు. నాలుగు గంటల పాటు లేవలేదు.
వర్షాల సమయంలో పిల్లల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. పిల్లల చేతులను భోజనానికి ముందు, ఆటలు ఆడిన తర్వాత కడిగించాలి. దీంతోపాటు ఇంకా వైద్యులు చెప్పిన సూచనలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం.
ప్రతి భారతీయ జంటకు ముగ్గురు పిల్లలు ఉండాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. మూడు కంటే తక్కువ జనన రేటు ఉన్న సమాజాలు నెమ్మదిగా అంతరించిపోతున్నాయని ఆయన చెప్పారు.