Home » Businesss
దోశ ప్లేట్లో పట్టేంత చిన్నదే కానీ.. అవకాశాల్లో భూగోళమంత విశాలమైనదని నిరూపించారు కర్ణాటకకు చెందిన శ్రియా నారాయణ్, అఖిల్ అయ్యర్. బెంగళూరు, ముంబయిలలో ఏర్పాటు చేసిన ‘బెన్నె’ దోశలతో నెలకు కోటి రూపాయలు సంపాదిస్తున్నారు. దోశల క్రేజ్ని భలేగా క్యాష్ చేసుకున్నారిలా..
చిన్న మొత్తాలతో రిస్క్ లేకుండా పెద్ద మొత్తాలను అందించే సేవింగ్స్ స్కీం కోసం చూస్తుంటే ఇదే బెస్ట్ ప్లా్న్. ఈ పోస్ట్ ఆఫీస్ పథకంలో ప్రతి నెలా క్రమం తప్పకుండా పెట్టుబడి పెడితే కేవలం పదేళ్లలోనే ఏకంగా రూ.12 లక్షలు సంపాదించవచ్చు.
పాస్వర్డ్.. OTP.. PIN.. ఇలాంటివేవి అవసరం లేకుండా కేవలం కళ్లతో పేమెంట్స్ చేస్తే ఎలా ఉంటుంది. ఇప్పటివరకూ సైన్స్ ఫిక్షన్ సినిమాల్లోనే చూసిన ఈ అద్భుతం ఇకపై ఆచరణలోకి రాబోతోంది. కేవలం బయోమెట్రిక్స్, ఫేస్ ఐడీ, ఐరిస్ ద్వారా డిజిటల్ చెల్లింపులు చేసే కొత్త ఫీచర్ ప్రవేశపెట్టేందుకు NPCI సన్నాహాలు చేస్తోంది.
2025-26 ఆర్థిక సంవత్సరం నుంచి షెడ్యూల్ చేయబడిన క్రిప్టో ఆస్తులను కూడా ఆదాయపు పన్నులో ఫైల్ చేయాల్సి ఉంటుందని ఇన్ కం టాక్స్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. ఈ క్రమంలో క్రిప్టో లాభాలపై పన్ను అత్యధికంగా..
బ్రహ్మాండం బద్దలై.. భూమి పుట్టినప్పుడు పుట్టింది. నాగరికతల్లో మెరిసింది. రాజులు, రాజ్యాల్లో మురిసింది. ఆంగ్లేయుల్ని ఆకట్టుకుంది. ఆధునికులకు ఆభరణంలా మారింది. ఆ దేశం ఈ దేశం అనేం లేదు.. ప్రపంచమంతా మెచ్చింది. ఎప్పటికప్పుడు తనకు తాను విలువను పెంచుకుంటూ.. దూసుకెళుతున్న ఆ లోహం.. ‘బంగారం’.
బ్యాంకులు వివిధ రకాల క్రెడిట్ కార్డులు ఇస్తుంటాయి. అయితే, వీటిలో బిజినెస్ క్రెడిట్ కార్డుల పాత్ర చాలా ఎక్కువ. వ్యాపార ఖర్చులకు, రివార్డ్లు, క్యాష్ ఫ్లోను మెరుగుపరచడానికి, తద్వారా వ్యాపార సంబంధిత ప్రయోజనాలను పొందడానికి..
మనలో చాలామందికి పెట్టుబడి, బీమా వంటి విషయం అంతగా అర్థం కావు. అయితే, ఈ రెండు ప్రయోజనాలను ఒకే పథకం ద్వారా పొందేందుకు ఒక మంచి పాలసీ ఉంది. అదే యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ (ULIP). మరి, ఈ స్కీం ద్వారా ఏఏ ప్రయోజనాలు ఉంటాయో చూద్దాం.
పాశమైలారం సిగాచీ దుర్ఘటన నివేదికపై ఈ నెల 28న ప్రభుత్వం కేబినెట్ సమావేశం నిర్వహించనుంది. సిగాచీ ప్రమాదంపై నిపుణుల కమిటీ సూచించిన నిర్ణయాలపై చర్చలు జరిపి కీలక నిర్ణయాలు తీసుకోనుంది.
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్తో ఇక్కడ చూసేయండి.
ఒడిదుడుకుల్లో ఉన్న ప్రముఖ చిప్ మేకర్ ఇంటెల్ ఖర్చులు తగ్గించుకునే చర్యల్లో భాగంగా ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమవుతోంది. ఈసారి మరో 25 వేల మందిని తొలగించేందుకు సంస్థ రెడీ అవుతోందని అంతర్జాతీయ మార్కెట్లో కథనాలు వెలువడుతున్నాయి.