Home » Businesss
Flipkart Big Saving Days May 1: మీరు AC, స్మార్ట్ టీవీ లేదా ఐఫోన్ తక్కువ ధరలోనే కొనుగోలు చేయాలని చూస్తుంటే ఇదో గొప్ప ఛాన్స్. ఫ్లిప్కార్ట్ త్వరలోనే మెగా సేల్ను ప్రారంభించనుంది. ఈ వస్తువులైతే సగం ధరకే కొనుక్కోవచ్చు. ఇతర ఉపకరణాలపైనా భారీ తగ్గింపు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ 2024–25లో రూ.10.71 లక్షల కోట్ల స్థూల ఆదాయంతో భారతదేశంలో ఈ ఘనత సాధించిన తొలి సంస్థగా నిలిచింది.జియో, రిటైల్, జియోస్టార్ లాభాలు వృద్ధి చెందగా, ఓ2సీ విభాగం మాత్రం తక్కువ వృద్ధిని చూపింది
భారత్–పాక్ సరిహద్దులపై ఉద్రిక్తతలతో మార్కెట్లు కుదేలై రెండు రోజుల్లో రూ.8.88 లక్షల కోట్ల నష్టం వచ్చింది.కెనరా రొబెకో, ప్రెస్టేజ్ హాస్పిటాలిటీ ఐపీఓలకు సెబీకి డాక్యుమెంట్లు సమర్పించాయి
దేశీయ అణు విద్యుత్ ప్లాంట్లలో 49 శాతం వరకు విదేశీ పెట్టుబడులకు అనుమతించేందుకు కేంద్రం యోచనలో ఉంది.ఇది శుద్ధ ఇంధన ఉత్పత్తిని పెంపొందించడంలో కీలకంగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.
2024–25 మార్చితో ముగిసిన త్రైమాసికంలో మారుతి సుజుకీ నికర లాభం 1 శాతం తగ్గి రూ.3,911 కోట్లుగా నమోదైంది.అయితే ఆదాయం పెరగగా, ఖర్చుల పెరుగుదల లాభాలపై ప్రభావం చూపింది; ఒక్కో షేరుకు రూ.135 డివిడెండ్ ప్రకటించింది
వింగ్స్ ఇండియా–2025 వైమానిక ప్రదర్శన జనవరి 28 నుండి 31 వరకూ హైదరాబాద్లో జరగనుంది.ఈ ప్రదర్శనను కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, ఏఏఐ, ఫిక్కీ సంయుక్తంగా నిర్వహిస్తాయి
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మార్చితో ముగిసిన క్యూ4లో రూ.1,493 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది.గత ఏడాదితో పోల్చితే ఇది 23 శాతం వృద్ధిగా నమోదైంది
Stock Market Crash: అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా ఉన్నా భారత్-పాక్ మధ్య ఉద్రిక్తల నేపథ్యంలో శుక్రవారం దేశీయ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి.
ప్రస్తుతం వేసివి సీజనే వచ్చేసింది. ఓ పక్క ఎండలు మండిపోతున్నాయి. అలాగే పగటి ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు నమోదవుతున్నాయి. అయితే.. నగరంలోని ఆయి ప్రధాన రహదారుల వెంట జ్యూస్ సెంటర్లు వెలుస్తున్నాయి. ప్రధానంగా లస్సీ, నిమ్మరసాల సెంటర్లకు గిరాకీ బాగా పెరిగింది.
ఏడు రోజుల ర్యాలీకి బ్రేక్ పడింది. లాభాల స్వీకరణ, నిరాశాజనక త్రైమాసిక ఫలితాలతో సెన్సెక్స్ 315 పాయింట్లు పడిపోయింది. బంగారం, వెండి ధరలు పెరిగాయి