Home » Businesss
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో భారతీయ స్టాక్ మార్కెట్లు మరోసారి పతనమయ్యాయి. రెండు రోజుల లాభాలకు బ్రేక్నిస్తూ నేడు భారీ నష్టాలను చవిచూశాయి.
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అదనంగా మరో 10 శాతం కమర్షియల్ ఎల్పీజీ అందించేందుకు కేంద్రం అంగీకరించింది. అయితే ఎల్పీజీ భారాన్ని తగ్గించి పైప్డ్ నేచురల్ గ్యాస్ వాడకాన్ని పెంచే రాష్ట్రాలకు మాత్రమే ఈ అదనపు సరఫరా వర్తిస్తుందని తెలిపింది.
ఫాస్టాగ్ ఇయర్ పాస్ ధరలను పెంచుతూ ఎన్హెచ్ఏఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 1 నుంచి ఈ ధరలు అమల్లోకి వస్తాయని ప్రకటించింది.
చిన్న మొత్తాల నగదు అవసరాలను దృష్టిలో ఉంచుకుని కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఏటీఎంల నుంచి చిన్న కరెన్సీ నోట్లను అందుబాటులోకి తీసుకొచ్చే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. చిన్న నోట్ల కొరతపై ప్రజల నుంచి తరచూ ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న తరుణంలో కేంద్రం ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.
ఈ ఏడాదికి గాను హురున్ విడుదల చేసిన భారత కుబేరుల జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ అగ్రస్థానంలో కొనసాగారు....
తన ఫిన్టెక్ సంస్థ బ్లాక్ నుంచి 4 వేల మంది తొలగించేందుకు నిర్ణయించినట్టు సంస్థ అధినేత జాక్ డోర్సీ తెలిపారు. ఇంటెలిజెన్స్ టూల్స్ వినియోగం పెరుగుతుండటంతో సంస్థ కార్యకలాపాల్లో మౌలికమైన మార్పులు వస్తున్నాయని అన్నారు.
భారతదేశంలో బంగారం ధరలు ఈరోజు ఉదయం (ఫిబ్రవరి 25, 2026) స్థిరంగా కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో అమెరికా టారిఫ్లపై అనిశ్చితి కారణంగా బంగారం ధరల్లో మందగమనం కనిపిస్తోంది.
భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ (మంగళవారం) తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ప్రధానంగా ఐటీ (IT) రంగంలోని షేర్లలో భారీగా అమ్మకాలు కొనసాగడంతో మార్కెట్లు భారీ నష్టాలను చవిచూస్తున్నాయి.
ఇవాళ భారత స్టాక్ మార్కెట్ భారీ నష్టాలను చవిచూస్తోంది. ప్రధాన సూచీలైన సెన్సెక్స్ మధ్యాహ్నం ఒంటిగంట సమాయానికి 800 పాయింట్లకు పైగా పడిపోయింది. అదే సమయానికి నిఫ్టీ 230 పాయింట్లకు పైగా పతనమైంది.
ఇవాళ బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇటీవల కాలంలో భారీగా పెరిగిన బంగారం ధర.. గత రెండు వారాలుగా క్రమక్రమంగా దిగి వస్తోంది. ఇవాళ స్థిరంగా కొనసాగుతోంది.