Home » BJP
పాలక్కాడ్ మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన అధికార బీజేపీ సభ్యులకు, యూడీఎఫ్, ఎల్డీఎఫ్ కౌన్సిలర్లకు మధ్య వాగ్వాదం చెలరేగింది. ఇది ఘర్షణగా మారడంతో సభ్యులు ఒకరిపై మరొకరు చెప్పులతో దాడి చేసుకున్నారు.
పాకా సత్యనారాయణను బీజేపీ రాజ్యసభ అభ్యర్థిగా ఎన్డీయే కూటమి తరపున ఎంపిక చేసింది. ఈ సందర్బంగా మంగళవారం ఆయన నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు ఆయన విజయవాడలోని పార్టీ కార్యాలయానికి వచ్చారు. ఆయనకు కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, సోము వీర్రాజు, పార్ధసారధి, ఇతర నేతలు శాలువాలతో సన్మానించి అభినందనలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకార రంగంలోని నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసింది. 10 డీసీసీబీ, 10 డీసీఎంఎస్ చైర్మన్లను నియమించి, టీడీపీకి ఎక్కువ చైర్మన్లు దక్కాయి, జనసేనకు ఒక్కోటి కేటాయించింది
మోదీ పర్యటన ఏర్పాట్లపై సీఎస్ విజయానంద్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజల రాకపోకలు, భద్రత, తాగునీరు, ఆహార ఏర్పాట్లపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
పాకా సత్యనారాయణను బీజేపీ రాజ్యసభ అభ్యర్థిగా ఎన్డీయే కూటమి తరపున ఎంపిక చేసింది. సాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన సీటుకు నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు
Mahesh Goud: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజల సొత్తుని కేసీఆర్ కుటుంబం అన్నిరంగాల్లో దోచుకుందని మహేష్కుమార్ గౌడ్ ఆరోపించారు.
ప్రధాని మోదీ రానున్న సందర్భంగా వెలగపూడిలో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. 40 డిగ్రీల ఉష్ణోగ్రతలోనూ కూలీలు, అధికారులు, పోలీసులంతా చర్యలు చేపట్టి, బహిరంగ సభ కోసం అన్ని వసతులు సిద్ధం చేస్తున్నారు.
కేంద్రమంత్రి జి. కిషన్రెడ్డి, దక్షిణ భారతదేశంలో కూడా బీజేపీ అధికారంలోకి వస్తుందని అన్నారు. అంబేడ్కర్ ఆశయాల ఆధారంగా, మోదీ పాలన అభివృద్ధి మార్గాన సాగుతుందని చెప్పారు
ఉగ్రవాదుల రాక్షసత్వానికి పరాకాష్ఠ పహల్గామ్ ఘటన అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఉగ్రవాదాన్ని అంతమొందించేందుకు మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందులో భాగంగా పాకిస్తాన్ వెన్నులో వణుకుపుట్టేలా కఠిన నిర్ణయాలు తీసుకోబోతోందని వెల్లడించారు.
Rahul Gandhi: భారత్ సమ్మిట్లో రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ మీడియా స్వేచ్ఛకు సంకెళ్లు వేశారు. ప్రపంచ వ్యాప్తంగా రాజకీయాలు ఎంతో మారిపోయాయి. పదేళ్ల క్రితం నాటి పరిస్థితులు ఇప్పుడు లేవు’ అంటూ మండిపడ్డారు. ఉగ్రదాడి మృతులకు రాహుల్ గాంధీ నివాళులు అర్పించారు.