• Home » Bhupathiraju Srinivasa Varma

Bhupathiraju Srinivasa Varma

Srinivasa Varma: ఏపీకి అన్నివిధాలుగా మోదీ ప్రభుత్వం చేయూత:  కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ

Srinivasa Varma: ఏపీకి అన్నివిధాలుగా మోదీ ప్రభుత్వం చేయూత: కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ

టెక్నాలజీ అభివృద్ధిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కి సమూచిత స్థానాన్ని కలిపిస్తోందని కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ వ్యాఖ్యానించారు. ఆర్టిఫిషల్ ఇంటిలిజెన్స్ ఏర్పాటులో భాగంగా ఏపీలో ఏర్పాటు చేసేలా కేంద్రం నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు.

Bhupathi Raju Srinivas Verma: జగన్ హయాంలో నిధులు పక్కదారి పట్టాయి : శ్రీనివాస్ వర్మ

Bhupathi Raju Srinivas Verma: జగన్ హయాంలో నిధులు పక్కదారి పట్టాయి : శ్రీనివాస్ వర్మ

జగన్ హయాంలో నిధులు పక్కదారి పట్టాయని కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఆరోపించారు. ఏపీకి తీరని నష్టం చేశారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంలో ప్రజా సమస్యలను త్వరగా పరిష్కరిస్తున్నామని తెలిపారు.

Bhupatiraju Srinivasa Varma: రాష్ట్రాభివృద్ధికి కేంద్రం అండగా ఉంటుంది

Bhupatiraju Srinivasa Varma: రాష్ట్రాభివృద్ధికి కేంద్రం అండగా ఉంటుంది

రాష్ట్రాభివృద్ధికి కేంద్రం అండగా నిలుస్తూ, అమరావతితో పాటు మౌలిక వసతుల అభివృద్ధికి భారీ నిధులు కేటాయించనుంది. రైల్వే, పోలవరం, విశాఖపట్నం వంటి ప్రాజెక్టులకు కేంద్రం ఆర్థికసాయం అందిస్తుంది

Car Accident: ఏపీకి చెందిన కేంద్ర మంత్రి కారుకు ప్రమాదం.. పరిస్థితి ఎలా ఉందంటే..

Car Accident: ఏపీకి చెందిన కేంద్ర మంత్రి కారుకు ప్రమాదం.. పరిస్థితి ఎలా ఉందంటే..

పార్లమెంట్ భవనం దగ్గరలోని విజయ్ చౌక్ నుంచి ఎయిర్‍పోర్టుకు కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ బయలుదేరారు. అయితే మార్గమధ్యంలో ఓ వాహనాన్ని తప్పించబోయిన కేంద్రమంత్రి డైవర్ సడెన్ బ్రేక్ వేశాడు.

Srinivas Verma: జనసేన ఎమ్మెల్యేను కలిసిన కేంద్రమంత్రి.. ఎందుకంటే

Srinivas Verma: జనసేన ఎమ్మెల్యేను కలిసిన కేంద్రమంత్రి.. ఎందుకంటే

Srinivas Varma: పీఎసీ చైర్మన్ అంటే కేబినెట్ మంత్రి కంటే కీలకమైన బాధ్యత అని కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ చెప్పారు. కేంద్రంలో కాగ్ ఎలా ఉంటుందో.. అలాగే పీఏసీ చైర్మన్‌కి అన్ని శాఖల మీద రివ్యూ చేసే అవకాశం ఉంటుందని అన్నారు.

Womens day: మహిళలు రాజకీయాల్లో  రాణించాలి.. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ కీలక వ్యాఖ్యలు

Womens day: మహిళలు రాజకీయాల్లో రాణించాలి.. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ కీలక వ్యాఖ్యలు

Srinivas Varma: మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం భీమవరంలో 2కే వాక్ జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ పాల్గొన్నారు. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

Bhupathiraju Srinivasa Varma: విశాఖ రూ. 11,400 కోట్ల ప్యాకేజీ అమలు వేగవంతం.. మార్చి నాటికి వీఆర్‌ఎస్

Bhupathiraju Srinivasa Varma: విశాఖ రూ. 11,400 కోట్ల ప్యాకేజీ అమలు వేగవంతం.. మార్చి నాటికి వీఆర్‌ఎస్

విశాఖ స్టీల్ ప్లాంట్‌కు ప్రకటించిన రూ. 11,400 కోట్ల ప్యాకేజీని త్వరితగతిన అమలు చేయడానికి కేంద్రం చర్యలు తీసుకుంటుందని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. ఈ ప్యాకేజీ ప్రకటన తర్వాత, విశాఖ పాంట్లో ఉత్పత్తి పెరగడమే గాక, అనేక మార్పులు వచ్చినట్లు తెలిపారు.

Pemmasani Chandrashekhar: అందుకే ఆప్‌ను ప్రజలు తిప్పికొట్టారు

Pemmasani Chandrashekhar: అందుకే ఆప్‌ను ప్రజలు తిప్పికొట్టారు

Pemmasani Chandrashekhar: సీఎం చంద్రబాబు, తాను ఢిల్లీ ఎన్నికల్లో ప్రచారం చేసిన చోట బీజేపీ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలిచారని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ప్రజల్లో స్పష్టమైన మార్పు తాము ప్రచారం చేసినప్పుడే కనిపించిందని అన్నారు.

Srinivasa Varma: ఆ నిర్ణయం చారిత్రాత్మకం.. బడ్జెట్‌పై కేంద్రమంత్రి

Srinivasa Varma: ఆ నిర్ణయం చారిత్రాత్మకం.. బడ్జెట్‌పై కేంద్రమంత్రి

Srinivasa Varma: కేంద్ర బడ్జెట్‌పై కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ స్పందించారు. జలజీవన్ మిషన్ పథకాన్ని పొడిగించి ఏపీకి ప్రయోజనం కల్పించిందన్నారు. ఉద్యోగ వర్గాలకు రూ. 12.75 లక్షల వరకు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని... ఇది చరిత్రాత్మక నిర్ణయమన్నారు. కాంగ్రెస్ హయంలో రూ 12 లక్షలు ఆదాయం ఉంటే రూ. 2 లక్షల వరకు ఆదాయపు పన్ను కట్టే పరిస్థితి ఉండేదని గుర్తుచేశారు.

Kumaraswamy: స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు పండుగ లాంటి వార్త.. కేంద్రమంత్రి కీలక ప్రకటన

Kumaraswamy: స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు పండుగ లాంటి వార్త.. కేంద్రమంత్రి కీలక ప్రకటన

Kumaraswamy: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌ను మళ్లీ నెంబర్ వన్ చేయడంలో ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తామని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి అన్నారు. రెండు, మూడు నెలల్లో కార్మికుల సమస్యలకు పరిష్కారం చూపుతామని చెప్పారు. ఈ వార్షిక ఏడాదికి పూర్తిస్థాయిలో ఉక్కు ఉత్పత్తి సాధన లక్ష్యంగా పెట్టుకున్నామని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి