Home » Ashwini Vaishnav
JD Vance India Visit: సతీసమేతంగా అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ భారత్ గడ్డపై అడుగుపెట్టారు. అమెరికా వైస్ ప్రెసిడెంట్కు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ ఘన స్వాగతం పలికారు.
తిరుపతి-పాకాల-కాట్పడి మధ్య సుమారు రూ.1,332 కోట్ల ఖర్చుతో 104 కిలోమీటర్ల రైల్వే లైన్ డబ్లింగ్కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని, ఇందువల్ల 400 గ్రామాలు, 14 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుందని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.
ఇరిగేషన్ వాటర్ సప్లయి నెట్వర్క్ ఆధునికీకరణకు ఉద్దేశించిన ఎం-సీఏడీడబ్ల్యూఎం పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపినట్టు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. వాటర్ అకౌంటింగ్, వాటర్ మేనేజిమెంట్ కోసం ఆధునిక టెక్నాలజీని ఉపయోగించనున్నట్టు తెలిపారు.
దేశంలో ప్రజా రవాణాను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలోనే మొట్టమొదటి హైపర్లూప్ టెస్ట్ ట్రాక్ను కూడా సిద్ధం చేశారు. ఈ విషయాన్ని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అధికారికంగా వెల్లడించారు. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
ప్రసార మంత్రిత్వ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్తో సమావేశమయ్యేందుకు లోకేశ్ ఢిల్లీ వెళుతున్నారు.
ఇండియాతో సహా పలు ప్రపంచదేశాల్లో జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీలు ఓటమి చెందాయని జుకర్బర్గ్ తప్పుగా చెప్పారని, మోదీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వంపై దేశ ప్రజల మూడోసారి తమ విశ్వాసాన్ని చాటుకున్నారని వైష్ణవ్ తెలిపారు.
వందే భారత్ స్లీపర్ రైలు గురించి క్రేజీ న్యూస్ వెలుగులోకి వచ్చింది. ఈ ట్రైన్ స్పీడ్ టెస్ట్ చేస్తున్న క్రమంలో ట్రైన్లో పెట్టిన గ్లాసులో నీరు కిందపడకపోవడం విశేమని చెప్పవచ్చు. అందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఒకప్పుడు రాష్ట్రాన్ని దోచుకున్న వారు స్వేచ్ఛగా ఉండగా, జాతీయ అవార్డు గ్రహీత అల్లు అర్జున్ను మాత్రం ప్రభుత్వం అరెస్టు చేసిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు.
ఇండియాలో త్వరలో సోషల్ మీడియాపై సెన్సార్షిప్ విధించనున్నారా. అంటే అవుననే చెప్పవచ్చు. ఎందుకంటే ఇటివల పార్లమెంట్లో ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చారు. ప్రస్తుత చట్టాలను కఠినతరం చేయడంపై చర్చలు, ఏకాభిప్రాయం తీసుకోవాలని సూచించారు. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
రైళ్లలో అందించే దుప్పట్లు, దిండ్లను నెలకు ఎన్నిసార్లు ఉతుకుతారనే ప్రశ్న అనేక మందికి ఎదురవుతుంది. అయితే ఇదే ప్రశ్నను పార్లమెంటులో రైల్వే మంత్రిని ఓ ఎంపీ తాజాగా అడిగారు. అందుకు మంత్రి ఏం సమాధానం చెప్పారనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.