• Home » Ashwini Vaishnav

Ashwini Vaishnav

IRCTC Aadhaar link: ఐఆర్‌సీటిసీ అలర్ట్.. ఆధార్‌తో అనుసంధానించని ఖాతాలు త్వరలో బంద్..

IRCTC Aadhaar link: ఐఆర్‌సీటిసీ అలర్ట్.. ఆధార్‌తో అనుసంధానించని ఖాతాలు త్వరలో బంద్..

భారతీయ రైల్వే ప్రయాణికులకు కీలక అలర్ట్ వచ్చేసింది. ఎందుకంటే తత్కాల్ టికెట్ బుకింగ్ విషయంలో ఐఆర్‌సీటిసీ (IRCTC Aadhaar link) కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

Ashwini Vaishnav: మేడిన్ ఇండియా చిప్ వచ్చేస్తోంది.. మోదీ సర్కారు మాస్టర్‌స్ట్రోక్

Ashwini Vaishnav: మేడిన్ ఇండియా చిప్ వచ్చేస్తోంది.. మోదీ సర్కారు మాస్టర్‌స్ట్రోక్

త్వరలో మేడిన్ ఇండియా తొలి చిప్ రాబోతోంది. ఈ విషయంపై కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పష్టత ఇచ్చారు. సెమీకండక్టర్ రంగంలో భారత్ పురోగతిపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Lavu Sri Krishna Devarayalu: తెలుగు విద్యార్థుల కోసం ప్రత్యేక రైళ్లు నడపండి

Lavu Sri Krishna Devarayalu: తెలుగు విద్యార్థుల కోసం ప్రత్యేక రైళ్లు నడపండి

భారత్‌-పాక్‌ ఉద్రిక్తతల నేపథ్యంలో ఉత్తరాది రాష్ట్రాల్లో చదువుకుంటున్న తెలుగు విద్యార్థుల కోసం ప్రత్యేక రైళ్లు నడిపించాలని టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు రైల్వే మంత్రిని కోరారు. జలంధర్‌, జమ్ము, కురుక్షేత్ర, చండీగఢ్‌ల నుంచి తెలుగు రాష్ట్రాలకు రైళ్లు ఏర్పాటు చేయాలని లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు

JD Vance India Visit: ఇండియాకు అమెరికా వైస్ ప్రెసిడెంట్.. ఘన స్వాగతం

JD Vance India Visit: ఇండియాకు అమెరికా వైస్ ప్రెసిడెంట్.. ఘన స్వాగతం

JD Vance India Visit: సతీసమేతంగా అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ భారత్‌ గడ్డపై అడుగుపెట్టారు. అమెరికా వైస్ ప్రెసిడెంట్‌కు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ ఘన స్వాగతం పలికారు.

Union Cabinet: తిరుపతి-పాకాల-కాట్పడి మధ్య రైల్వే లైన్ డబ్లింగ్‌.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం

Union Cabinet: తిరుపతి-పాకాల-కాట్పడి మధ్య రైల్వే లైన్ డబ్లింగ్‌.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం

తిరుపతి-పాకాల-కాట్పడి మధ్య సుమారు రూ.1,332 కోట్ల ఖర్చుతో 104 కిలోమీటర్ల రైల్వే లైన్ డబ్లింగ్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని, ఇందువల్ల 400 గ్రామాలు, 14 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుందని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.

Union Cabinet: సీఏడీడబ్లూఎం పథకానికి కేబినెట్ ఆమోదం

Union Cabinet: సీఏడీడబ్లూఎం పథకానికి కేబినెట్ ఆమోదం

ఇరిగేషన్ వాటర్ సప్లయి నెట్‌వర్క్ ఆధునికీకరణకు ఉద్దేశించిన ఎం-సీఏడీడబ్ల్యూఎం పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపినట్టు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. వాటర్ అకౌంటింగ్, వాటర్ మేనేజిమెంట్‌ కోసం ఆధునిక టెక్నాలజీని ఉపయోగించనున్నట్టు తెలిపారు.

Ashwini Vaishnaw: మన దగ్గర హైపర్ లూప్ ప్రాజెక్ట్ .. 300 కి.మీ. దూరం 30 నిమిషాల్లోనే..

Ashwini Vaishnaw: మన దగ్గర హైపర్ లూప్ ప్రాజెక్ట్ .. 300 కి.మీ. దూరం 30 నిమిషాల్లోనే..

దేశంలో ప్రజా రవాణాను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలోనే మొట్టమొదటి హైపర్‌లూప్ టెస్ట్ ట్రాక్‌ను కూడా సిద్ధం చేశారు. ఈ విషయాన్ని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అధికారికంగా వెల్లడించారు. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.

Delhi Visit : నేడు ఢిల్లీకి లోకేశ్‌.. కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో భేటీ

Delhi Visit : నేడు ఢిల్లీకి లోకేశ్‌.. కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో భేటీ

ప్రసార మంత్రిత్వ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో సమావేశమయ్యేందుకు లోకేశ్‌ ఢిల్లీ వెళుతున్నారు.

Ashwin Vaishnav: జుకర్‌బర్గ్ వాదన తప్పు.. అశ్విని వైష్ణవ్

Ashwin Vaishnav: జుకర్‌బర్గ్ వాదన తప్పు.. అశ్విని వైష్ణవ్

ఇండియాతో సహా పలు ప్రపంచదేశాల్లో జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీలు ఓటమి చెందాయని జుకర్‌బర్గ్ తప్పుగా చెప్పారని, మోదీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వంపై దేశ ప్రజల మూడోసారి తమ విశ్వాసాన్ని చాటుకున్నారని వైష్ణవ్ తెలిపారు.

Vande Bharat Sleeper: వందే భారత్ స్లీపర్ ట్రైన్ అదుర్స్.. 180 స్పీడ్‌తో వెళ్లినా చుక్కనీరు కూడా..

Vande Bharat Sleeper: వందే భారత్ స్లీపర్ ట్రైన్ అదుర్స్.. 180 స్పీడ్‌తో వెళ్లినా చుక్కనీరు కూడా..

వందే భారత్ స్లీపర్ రైలు గురించి క్రేజీ న్యూస్ వెలుగులోకి వచ్చింది. ఈ ట్రైన్ స్పీడ్ టెస్ట్ చేస్తున్న క్రమంలో ట్రైన్లో పెట్టిన గ్లాసులో నీరు కిందపడకపోవడం విశేమని చెప్పవచ్చు. అందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి