• Home » Army

Army

S Jaishankar: భారత్ ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పాక్ ఆర్మీనే కారణం

S Jaishankar: భారత్ ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పాక్ ఆర్మీనే కారణం

ఆపరేషన్ సిందూర్‌పై మాట్లాడుతూ, భారత్ నిర్దిష్ట నియమాలు, నిబంధల కింద ఆపరేషన్ చేపట్టిందనని జైశంకర్ అన్నారు. ఎలాంటి చర్య తీసుకున్నా దేశానికి, దేశ ప్రజలకు, మీడియాకు, పౌర సమాజానికి జవాబుదారీగా నిలిచిందని చెప్పారు.

Upendra Dwivedi: 88 గంటల ఆపరేషన్ సిందూర్ జస్ట్ ట్రైలర్... ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది

Upendra Dwivedi: 88 గంటల ఆపరేషన్ సిందూర్ జస్ట్ ట్రైలర్... ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది

నేడు యుద్ధం అంటూ వస్తే ఎన్ని గంటలు జరుగుతుందో చెప్పలేమని, 'ఆపరేషన్ సిందూర్' 88 గంటలపాటు సాగించామని, వచ్చేసారి నాలుగు నెలలైనా కావచ్చు లేదా నాలుగేళ్లూ పట్టవచ్చని జనరల్ ద్వివేది అన్నారు.

Upendra Dwiveide: ట్రంప్ ఎప్పుడేమి చేస్తారో ఆయనకు కూడా తెలియకపోవచ్చు.. ఆర్మీ చీఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు

Upendra Dwiveide: ట్రంప్ ఎప్పుడేమి చేస్తారో ఆయనకు కూడా తెలియకపోవచ్చు.. ఆర్మీ చీఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు

ద్వివేది తమ స్వస్థలమైన రేవాలోని టీఆర్‌ఎస్ కాలేజీలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులతో మాట్లాడుతూ, సరిహద్దులు, ఉగ్రవాదం, ప్రకృతి వైపరీత్యాలు, సైబర్ యుద్ధం వంటి సవాళ్లతో పాటు కొత్తగా స్పేస్ వార్‌ఫేర్, శాటిలైట్, కెమికల్స్, బయోలాజికల్, రేడియోలాజికల్, సమాచార వార్‌ఫేర్ వంటి సవాళ్లలను సైన్యం ఎదుర్కొంటోందని ద్వివేది చెప్పారు.

Indian Army Chief Warning: మళ్లీ పాక్ ఏదైనా మూర్ఖపు చర్యకు దిగితే.. భారత ఆర్మీ చీఫ్ వార్నింగ్

Indian Army Chief Warning: మళ్లీ పాక్ ఏదైనా మూర్ఖపు చర్యకు దిగితే.. భారత ఆర్మీ చీఫ్ వార్నింగ్

ఆపరేషన్ సిందూర్ ముగియలేదని భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేదీ స్పష్టం చేశారు. పాక్ మరో మూర్ఖపు చర్యకు దిగితే తాము ఆపరేషన్ సిందూర్ రెండో రౌండ్‌కు సిద్ధంగా ఉన్నామని అన్నారు.

Asim Munir: తీరుమారని పాక్ ఆర్మీ చీఫ్.. మళ్లీ అణు బెదిరింపు వ్యాఖ్యలు

Asim Munir: తీరుమారని పాక్ ఆర్మీ చీఫ్.. మళ్లీ అణు బెదిరింపు వ్యాఖ్యలు

కాకుల్‌లోని పాకిస్థాన్ మిలటరీ అకాడమీ (PMA)లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆసిమ్ మునీర్ రెచ్చగొట్టే ప్రసంగం చేశారు. అణ్వాయుధ ప్రపంచంలో పోరాటాలకు తావులేదని అంటూనే భారత్‌పై విషం కక్కారు.

Defense Ministry Agreement: భారత సైన్యం అసాల్ట్ రైఫిల్‌లకు సరికొత్త నైట్ సైట్‌..

Defense Ministry Agreement: భారత సైన్యం అసాల్ట్ రైఫిల్‌లకు సరికొత్త నైట్ సైట్‌..

రైఫిల్ సమర్థవంతమైన పరిధిని పూర్తిగా ఉపయోగించుకునేలా చేస్తాయి. భారతదేశంలోనే ఈ నైట్ సైట్‌లను తయారు చేయడానికి MKU లిమిటెడ్, మెడ్‌బిట్ టెక్నాలజీస్ కన్సార్టియం ఒప్పందం కుదుర్చుకుంది.

CDS Anil Chauhan: చైనాతో సరిహద్దు సమస్యే అతిపెద్ద సవాలు.. సీడీఎస్ వెల్లడి

CDS Anil Chauhan: చైనాతో సరిహద్దు సమస్యే అతిపెద్ద సవాలు.. సీడీఎస్ వెల్లడి

భారత్‌కు పొరుగున ఉన్న దేశాలు సామాజిక, రాజకీయ లేదా ఆర్థిక అంశాంతిని ఎదుర్కొంటున్నాయని సీడీఎస్ అనిల్ చౌహాన్ అన్నారు. వార్ డొమైన్స్‌లో మార్పులు చోటుచేసుకోవడం మరో ఆందోళన కలిగించే అంశమని, అందులో ఇప్పుడు సైబర్, అంతరిక్షం కూడా ఉన్నాయని చెప్పారు.

Army Chief: అవయవ దానానికి ముందుకు వచ్చిన ఆర్మీ చీఫ్ దంపతులు

Army Chief: అవయవ దానానికి ముందుకు వచ్చిన ఆర్మీ చీఫ్ దంపతులు

అవయవ దానం ప్రాధాన్యతను ఈ సందర్భంగా ఆర్మీ చీఫ్ వివరించారు. పౌరులు, ముఖ్యంగా యువకులు, డిఫెన్స్ సిబ్బంది ఈ మహోన్నత ఆశయం కోసం ముందుకు రావాలని, అవయవ దానాన్ని జాతీయ ఉద్యమంగా చేపట్టాలని కోరారు.

Supreme Seeks Centre: వికలాంగ క్యాడెట్ల దుస్థితిపై కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక సూచనలు

Supreme Seeks Centre: వికలాంగ క్యాడెట్ల దుస్థితిపై కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక సూచనలు

మిలిటరీ శిక్షణ అనేది గర్వంగా చెప్పుకునే జర్నీ. కానీ ఈ ప్రయాణంలో పలువురు గాయాల పాలై, సర్వీసు నుంచి తొలగించబడి ఇంటికి వస్తున్నారు. తర్వాత వారి జీవితం చాలా సవాలుగా మారుతుంది. ఈ సమస్యను గమనించిన సుప్రీంకోర్టు కేంద్రానికి కీలక సూచనలు జారీ చేసింది.

Army Jawan Assaulted: జవాన్‌పై దాడి.. టోల్ బూత్ వద్ద సంచలన ఘటన

Army Jawan Assaulted: జవాన్‌పై దాడి.. టోల్ బూత్ వద్ద సంచలన ఘటన

ఓ టోల్ ప్లాజా వద్ద జరిగిన ఉద్రిక్త ఘటన ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. దేశాన్ని రక్షించేందుకు ప్రాణాలు పణంగా పెట్టే ఆర్మీ జవాన్‌ ప్రశ్నించినందుకే కొందరు వ్యక్తులు దాడికి పాల్పడటం చర్చనీయాంశమైంది. అసలు ఏమైందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

తాజా వార్తలు

మరిన్ని చదవండి