• Home » APPSC

APPSC

APPSC: జూలై 15 నుంచి లెక్చరర్‌ పోస్టులకు పరీక్షలు

APPSC: జూలై 15 నుంచి లెక్చరర్‌ పోస్టులకు పరీక్షలు

పాలిటెక్నిక్‌ లెక్చరర్లు(99), జూనియర్‌ లెక్చరర్లు(47), డిగ్రీ లెక్చరర్లు(240), టీటీడీ డిగ్రీ కాలేజీ లెక్చరర్‌ పోస్టుల భర్తీకి రాత పరీక్షల కొత్త షెడ్యూలును ఏపీపీఎస్సీ ప్రకటించింది.

AP High Court: పీఎస్‌ఆర్‌, మధులకు బెయిల్‌పై 9న నిర్ణయం

AP High Court: పీఎస్‌ఆర్‌, మధులకు బెయిల్‌పై 9న నిర్ణయం

ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్ష మూల్యాంకనంలో అక్రమాల కేసులో సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి పీఎ్‌సఆర్‌ ఆంజనేయులు, మధుసూదన్‌ బెయిల్‌ పిటిషన్లపై శుక్రవారం హైకోర్టులో ఇరువైపుల వాదనలు ముగిశాయి.

PSR Remand:  పీఎస్సార్‌కు మళ్లీ షాక్.. రిమాండ్‌పై కోర్టు ఆదేశాలివే

PSR Remand: పీఎస్సార్‌కు మళ్లీ షాక్.. రిమాండ్‌పై కోర్టు ఆదేశాలివే

PSR Remand: సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్సార్‌ ఆంజనేయులుకు మరోసారి భారీ షాక్ తగిలింది. ఏపీపీఎస్సీలో అక్రమాల కేసులో పీఎస్సార్‌ విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.

 PSR Medical Examination: పీఎస్ఆర్‌కు మళ్లీ వైద్య పరీక్షలు

PSR Medical Examination: పీఎస్ఆర్‌కు మళ్లీ వైద్య పరీక్షలు

గ్రూపు-1 పరీక్ష పేపర్లు మూల్యాంకనంలో అవకతవకలకు సంబంధించిన కేసులో రిమాండ్ ఖైదీ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు వైద్య పరీక్షల కోసం విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించబడ్డారు. వైద్యుల సూచన మేరకు మళ్లీ మరొకసారి వైద్య పరీక్షలు చేయనున్నట్టు తెలియజేశారు.

APPSC Case: మరో కీలక సూత్రధారి కోసం పోలీసుల వేట..

APPSC Case: మరో కీలక సూత్రధారి కోసం పోలీసుల వేట..

APPSC Group1 Case: ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 మెయిన్స్‌ జవాబు పత్రాల మూల్యాంకనం కుంభకోణం కేసులో విచారణ జరుపుతున్న కొద్దీ కొత్త కొత్త విషయాలు, పేర్లు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో మధును విచారించగా క్యామ్‌సైన్‌ సంస్థ ఉద్యోగి రఘు పేరు వెలుగులోకి వచ్చింది. దీంతో అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

APPSC Case: ఏపీపీఎస్సీ అక్రమాల కేసు.. విచారణ వేగవంతం

APPSC Case: ఏపీపీఎస్సీ అక్రమాల కేసు.. విచారణ వేగవంతం

APPSC Case: ఏపీపీఎస్సీ అక్రమాల కేసు విచారణలో ఏపీ పోలీసులు స్పీడ్ పెంచారు. ప్రభుత్వ ఆదేశాలతో ఈ కేసుకు సంబంధం ఉన్న వారిని పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఐపీఎస్ అధికారి పీఎస్సార్ ఆంజనేయులు, ఏ2 మధుసూదన్‌లను విచారిస్తున్నారు. ఈ విచారణలో పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

PSR Remand: ఆ కేసులో పీఎస్సార్‌ మళ్లీ జైలుకే

PSR Remand: ఆ కేసులో పీఎస్సార్‌ మళ్లీ జైలుకే

PSR Remand: ఏపీపీఎస్సీ కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్సార్ ఆంజేయులు రిమాండ్ పొడిగించింది న్యాయస్థానం. నేటితో రిమాండ్ ముగియడంతో పీఎస్సార్‌ను పోలీసులు కోర్టులో హాజరుపర్చారు.

APPSC Scam: ఏపీపీఎస్సీ అవకతవకలపై ఏ2గా ఉన్న మధుసూధన్ అరెస్టు

APPSC Scam: ఏపీపీఎస్సీ అవకతవకలపై ఏ2గా ఉన్న మధుసూధన్ అరెస్టు

ఏపీపీఎస్సీలో అవకతవకలపై మధుసూధన్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. ఈ అరెస్టు ధాత్రి మధు రిమాండ్ రిపోర్టు ద్వారా వెలుగులోకి వచ్చింది. అయితే అసలు ఏం జరిగిందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

APPSC:గ్రూప్ -1 పరీక్షల మూల్యాంకనం కేసులో కీలక పురోగతి

APPSC:గ్రూప్ -1 పరీక్షల మూల్యాంకనం కేసులో కీలక పురోగతి

వైసీపీ హయాం నాటి ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(ఏపీపీఎస్సీ) నియామకాల్లో జరిగిన అక్రమాలను విజయవాడ పోలీసులు వెలికితీస్తున్నానే. విచారణలో కీలక పురోగతి సాధించారు. ఈ కేసులో మధుసూదన్‌ను పోలీసులు A-2గా చేర్చారు.

Digital Evaluation Scam: గ్రూప్‌-1 కేసు ఏ2 ఆఫీసులో సోదాలు

Digital Evaluation Scam: గ్రూప్‌-1 కేసు ఏ2 ఆఫీసులో సోదాలు

వైసీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) గ్రూప్-1 నోటిఫికేషన్‌లో అక్రమాలపై విజయవాడ పోలీసులు కేసు నమోదు చేశారు. కామ్‌సైన్‌ కంపెనీ ద్వారా డిజిటల్ మూల్యాంకనం జరిపి అక్రమంగా 1.14 కోట్లు తీసుకున్న ఆఫీసర్లపై విచారణ జరుగుతోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి