Home » APPSC
పాలిటెక్నిక్ లెక్చరర్లు(99), జూనియర్ లెక్చరర్లు(47), డిగ్రీ లెక్చరర్లు(240), టీటీడీ డిగ్రీ కాలేజీ లెక్చరర్ పోస్టుల భర్తీకి రాత పరీక్షల కొత్త షెడ్యూలును ఏపీపీఎస్సీ ప్రకటించింది.
ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష మూల్యాంకనంలో అక్రమాల కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎ్సఆర్ ఆంజనేయులు, మధుసూదన్ బెయిల్ పిటిషన్లపై శుక్రవారం హైకోర్టులో ఇరువైపుల వాదనలు ముగిశాయి.
PSR Remand: సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్సార్ ఆంజనేయులుకు మరోసారి భారీ షాక్ తగిలింది. ఏపీపీఎస్సీలో అక్రమాల కేసులో పీఎస్సార్ విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
గ్రూపు-1 పరీక్ష పేపర్లు మూల్యాంకనంలో అవకతవకలకు సంబంధించిన కేసులో రిమాండ్ ఖైదీ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు వైద్య పరీక్షల కోసం విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించబడ్డారు. వైద్యుల సూచన మేరకు మళ్లీ మరొకసారి వైద్య పరీక్షలు చేయనున్నట్టు తెలియజేశారు.
APPSC Group1 Case: ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ జవాబు పత్రాల మూల్యాంకనం కుంభకోణం కేసులో విచారణ జరుపుతున్న కొద్దీ కొత్త కొత్త విషయాలు, పేర్లు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో మధును విచారించగా క్యామ్సైన్ సంస్థ ఉద్యోగి రఘు పేరు వెలుగులోకి వచ్చింది. దీంతో అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
APPSC Case: ఏపీపీఎస్సీ అక్రమాల కేసు విచారణలో ఏపీ పోలీసులు స్పీడ్ పెంచారు. ప్రభుత్వ ఆదేశాలతో ఈ కేసుకు సంబంధం ఉన్న వారిని పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఐపీఎస్ అధికారి పీఎస్సార్ ఆంజనేయులు, ఏ2 మధుసూదన్లను విచారిస్తున్నారు. ఈ విచారణలో పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
PSR Remand: ఏపీపీఎస్సీ కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్సార్ ఆంజేయులు రిమాండ్ పొడిగించింది న్యాయస్థానం. నేటితో రిమాండ్ ముగియడంతో పీఎస్సార్ను పోలీసులు కోర్టులో హాజరుపర్చారు.
ఏపీపీఎస్సీలో అవకతవకలపై మధుసూధన్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. ఈ అరెస్టు ధాత్రి మధు రిమాండ్ రిపోర్టు ద్వారా వెలుగులోకి వచ్చింది. అయితే అసలు ఏం జరిగిందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
వైసీపీ హయాం నాటి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) నియామకాల్లో జరిగిన అక్రమాలను విజయవాడ పోలీసులు వెలికితీస్తున్నానే. విచారణలో కీలక పురోగతి సాధించారు. ఈ కేసులో మధుసూదన్ను పోలీసులు A-2గా చేర్చారు.
వైసీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) గ్రూప్-1 నోటిఫికేషన్లో అక్రమాలపై విజయవాడ పోలీసులు కేసు నమోదు చేశారు. కామ్సైన్ కంపెనీ ద్వారా డిజిటల్ మూల్యాంకనం జరిపి అక్రమంగా 1.14 కోట్లు తీసుకున్న ఆఫీసర్లపై విచారణ జరుగుతోంది.