Home » APPSC
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన ఏపీ ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్లోని 100 ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 2025 ఆగస్ట్ 17 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చు.
నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్ న్యూస్ చెప్పింది. పరీక్షల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకునేందుకు జులై 16న ప్రారంభమవుతుందని స్పష్టం చేసింది. ఆగస్టు 5వ తేదీ ఈ దరఖాస్తు చేసుకునేందుకు తుది గడువు అని స్పష్టం చేసింది.
గత ప్రభుత్వంలో వైసీపీ వీరాభిమానిగా వ్యవహరించిన జేఎన్టీయూ-అనంతపురం మాజీ రిజిస్ర్టార్ సి.శశిధర్ను ఏపీపీఎస్సీ సభ్యుడిగా నియమించారు. ఆదివారం అర్ధరాత్రి సాధారణ పరిపాలన శాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది.
ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష మూల్యాంకనంలో ఆక్రమాలు, నిధుల దుర్వినియోగం కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ క్యామ్సైన్ సంస్థ డైరెక్టర్ మధుసూదన్(ఏ2) వేసిన పిటిషన్ గరువారం హైకోర్టులో విచారణకు వచ్చింది.
ఏపీపీఎస్సీ గ్రూప్ -1 జవాబు పత్రాల మూల్యాంకనం కేసులో తమకు బెయిల్ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు, క్యామ్ సైన్ డైరెక్టర్ మధుసూదన్ పిటిషన్లు వేశారు. పీఎస్ఆర్ ఆంజనేయులు వేసిన పిటిషన్కు నెంబర్ కేటాయించాలని రిజిస్ట్రీని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశించింది.
గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి APPSC ఇంటర్వ్యూల నిర్వహణకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. 27 మంది ప్రభుత్వ విభాగాధిపతులను ఇంటర్వ్యూ బోర్డులో నియామకం చేసినట్లు తెలుస్తోంది.
పాలిటెక్నిక్ లెక్చరర్లు(99), జూనియర్ లెక్చరర్లు(47), డిగ్రీ లెక్చరర్లు(240), టీటీడీ డిగ్రీ కాలేజీ లెక్చరర్ పోస్టుల భర్తీకి రాత పరీక్షల కొత్త షెడ్యూలును ఏపీపీఎస్సీ ప్రకటించింది.
ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష మూల్యాంకనంలో అక్రమాల కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎ్సఆర్ ఆంజనేయులు, మధుసూదన్ బెయిల్ పిటిషన్లపై శుక్రవారం హైకోర్టులో ఇరువైపుల వాదనలు ముగిశాయి.
PSR Remand: సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్సార్ ఆంజనేయులుకు మరోసారి భారీ షాక్ తగిలింది. ఏపీపీఎస్సీలో అక్రమాల కేసులో పీఎస్సార్ విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
గ్రూపు-1 పరీక్ష పేపర్లు మూల్యాంకనంలో అవకతవకలకు సంబంధించిన కేసులో రిమాండ్ ఖైదీ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు వైద్య పరీక్షల కోసం విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించబడ్డారు. వైద్యుల సూచన మేరకు మళ్లీ మరొకసారి వైద్య పరీక్షలు చేయనున్నట్టు తెలియజేశారు.