Home » Annamayya District
కిలాడీ దంపతుల మాయ మాటలు నమ్మి ఓ వివాహిత తీవ్రంగా నష్టపోయింది. ఆ దంపతులు సీబీఐలో ఉద్యోగం ఇప్పిస్తామంటూ వివాహితనుంచి ఏకంగా 55 లక్షల రూపాయలు దోచేశారు.
టమోటా రైతుల కష్టం పశువులు, గొర్రెలకు మేతగా మారింది. కోటి ఆశలతో సాగు చేసిన టమోటా పంట అన్నదాతకు అప్పులే మిగిల్చింది.
రాజంపేట పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో టీడీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జులు పనితీరు మార్చుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించినట్లు సమాచారం.
రైస్ పుల్లింగ్ కేసులో వైసీపీ తలుపుల మండల కన్వీనర్ కృష్ణారెడ్డి అలియాస్ డిక్కి బాబును పోలీసులు ఇవాళ(ఆదివారం) అరెస్టు చేశారు. డిక్కీ బాబు నుంచి ఐదు రాగి చెంబులు, రూ.1,10,000 నగదు, మూడు సెల్ ఫోన్లు, ఫార్చునర్ వాహనాన్ని కదిరి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు..
మదనపల్లిలో చిన్నారి హత్య కేసు నిందితుడు కులవర్ధన్ మృతిపై జిల్లా ఎస్పీ ధీరజ్ స్పష్టతనిచ్చారు. కురబలకోట మండలం కనసానిపల్లె చెరువులో ఈరోజు ఉదయం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైందని తెలిపారు.
మదనపల్లిలో దారుణ హత్యకు గురైన ఏడేళ్ల బాలిక అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. చిన్నారికి కుటుంబసభ్యులు, బంధువులు కన్నీటి వీడ్కోలు పలికారు.
మదనపల్లిలో ఏడేళ్ల చిన్నారి హత్య కేసులో నిందితుడు మృతిచెందాడు. ముదివేడు మండలం కనసానిపల్లి చెరువులో ఓ మృతదేహం లభించగా.. చిన్నారి హత్య కేసు నిందితుడిగా పోలీసులు గుర్తించారు.
అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఏడేళ్ల బాలికను ఓ సైకో దారుణంగా హత్య చేశాడు. ఆపై మృతదేహాన్ని డ్రమ్ములో కుక్కాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.
అన్నమయ్య జిల్లాలోని మదనపల్లెలో పవర్ లూమ్స్ స్పేర్ పార్ట్స్ దుకాణంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో యంత్ర సామగ్రి, స్పేర్ పార్ట్స్ అగ్నికి ఆహుతయ్యాయి. స్థానిక అగ్నిమాపక సిబ్బంది సమయానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు..
అన్నమయ్య జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ తల్లి 2 లక్షల రూపాయలకు కూతుర్ని అమ్మేసింది. 14 ఏళ్ల తన కూతురిని 54 ఏళ్ల వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేసింది.