Home » Anand mahindra
ఆనంద్ మహీంద్రా 'ఎక్స్'లో తాజాగా ఒక ఆసక్తికర పోస్ట్ చేశారు. ఒక పెద్దాయన రిక్షాతో రోడ్లపై చెత్త సేకరిస్తున్న వీడియో పెట్టి.. ఈ వీధుల యోధుడికి వందనాలన్నారు. ఇంతకీ.. ఎవరైనా సరే సలాం పెట్టాల్సిన..
ఏపీ మంత్రి నారా లోకేష్, పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా మధ్య 'ఎక్స్' వేదికగా ఆసక్తికర సంభాషణ జరిగింది. మహీంద్రా కంపెనీ నుంచి కొత్తగా ఫ్యూరియో-8 ట్రక్కులు మార్కెట్లోకి విడుదలైన సందర్భంగా ఆనంద్ మహీంద్రా ఒక ట్వీట్ చేశారు.
ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఇటీవలె 44 ఏళ్ల కెరీర్ను పూర్తి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో తన సుదీర్ఘ కెరీర్లో తన అనుభవాలను, సక్సెస్ మంత్రాను సోషల్ మీడియా ద్వారా ఇతరులతో పంచుకున్నారు. జీవితంలో ఎదురయ్యే కష్టాలు మరియు సమస్యలు శాశ్వతం కాదని సందేశం ఇచ్చారు.
Anand Mahindra RK NairTweet: ప్రత్యేక వ్యక్తులు, విశేషాలను ఎక్స్ వేదికగా పంచుకుంటూ ఉంటారు వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా. తాజాగా ఆయన నాకు మియావాకీ ఫారెస్ట్ గురించి తెలుసు.. కానీ, రియల్ హీరో డాక్టర్ నాయర్ ఎవరో తెలియదు అంటూ ఓ ఆసక్తికరమైన వీడియో షేర్ చేశారు.
Anand Mahindra Ghibli character: ప్రస్తుతం సోషల్ మీడియాను జీబ్లీ మేనియా ఊపేస్తోంది. ఇన్ స్టా, ఫేస్బుక్, వాట్సాప్, ఎక్స్ ఇలా ఎక్కడ చూసినా జీబ్లీ స్టైల్ ఫొటోలే దర్శనమిస్తున్నాయి. తాజాగా ఈ జీబ్లీ క్లబ్లోకి ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా కూడా చేరారు.
``ఇంట్లో భార్యను చూస్తూ ఎంత సేపు కూర్చోగలరు. వారానికి 90 గంటలు పని చేస్తే మంచిది. కుదిరితే ఆదివారాలు కూడా పని చేయాలి`` అంటూ ఎల్ అండ్ టీ చైర్మన్ ఎస్ ఎన్ సుబ్రమణియన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
నూతన సంవత్సరాన్ని తమదైన శైలిలో ఆహ్వానించేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా యువత పూర్తిగా పార్టీ మోడ్లో ఉంటుంది. ఈ నేపథ్యంలో కొందరు వికృత చేష్టలకు కూడా పాల్పడుతుంటారు. అలాంటి వారిని కట్టడి చేసేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తుంటారు.
మహీంద్రా కంపెనీ కార్లపై నెటిజన్ చేసిన తీవ్ర విమర్శలకు ఆనంద్ మహీంద్రా హుందాగా జవాబిచ్చి నెటిజన్ల మెప్పు పొందారు. ఈ ఉదంతం ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.
ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటా అస్తమయంపై మహీంద్రా సంస్థల అధినేత ఆనంద్ మహీంద్రా విచారం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పారిశ్రామికవేత్తలు, అధికారులకు పిలుపునిచ్చారు.