• Home » ABN Andhrajyothy Effect

ABN Andhrajyothy Effect

పలు శాఖల ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం

పలు శాఖల ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం

రాష్ట్రంలోని జిల్లా పంచాయతీ అధికారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. జిల్లా పరిషత్ ముఖ్య కార్య నిర్వాహక అధికారులు (సీఈవో)గా పదోన్నతులు కల్పించింది.

'ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డైరెక్టర్' ట్వీట్‌కు స్పందన.. రీహాబిలిటేషన్ సెంటర్‌కు మానసిక రోగి

'ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డైరెక్టర్' ట్వీట్‌కు స్పందన.. రీహాబిలిటేషన్ సెంటర్‌కు మానసిక రోగి

హైదరాబాద్ నగరంలోని కేబీఆర్ పార్క్ సమీపంలో ఓ మానసిక రోగి పడుతున్న ఇబ్బందిపై 'ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డైరెక్టర్' భానుప్రకాశ్ కోగంటి సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్‌కు జోనల్ కమిషనర్ స్పందించారు.

భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న పవన్ సతీమణి

భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న పవన్ సతీమణి

వరంగల్‌‌లో కొలువుదీరిన భద్రకాళి అమ్మవారిని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా దర్శించుకున్నారు. మంగళవారం నాడు ఆలయంలో ఆమె ప్రత్యేక పూజలు చేశారు.

విమానానికి తృటిలో తప్పిన ప్రమాదం..

విమానానికి తృటిలో తప్పిన ప్రమాదం..

ఇండిగో విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. పైలట్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రయాణికులంతా సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకున్నారు.

జయ ఏకాదశి రోజున లక్ష్మీనారాయణులను పూజిస్తే.. పాపాలన్నీ తొలగిపోతాయి.!

జయ ఏకాదశి రోజున లక్ష్మీనారాయణులను పూజిస్తే.. పాపాలన్నీ తొలగిపోతాయి.!

హిందూ సంప్రదాయంలో 'జయ ఏకాదశి' కి గొప్ప విశిష్టత ఉంది. ఈ రోజున విష్ణుమూర్తిని పూజించడం వల్ల సకల పాపాలు హరించుకుపోతాయని, మరణం అనంతరం మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం.

2047 లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోంది: గవర్నర్ అబ్దుల్ నజీర్

2047 లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోంది: గవర్నర్ అబ్దుల్ నజీర్

రాజధాని అమరావతిలో 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఎగురవేశారు. అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. జీరో పావర్టీ, ఎన్టీఆర్ భరోసా ద్వారా దేశంలోనే అత్యధికులకు పెన్షన్ అందించడం ద్వారా పేదలకు అండగా ఏపీ ప్రభుత్వం ఉంటుందని స్పష్టం చేశారు.

ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు స్పాట్ డెడ్..

ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు స్పాట్ డెడ్..

గుజరాత్‌ బనాస్‌కాంతా జిల్లాలో జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

CM Chandrababu: యూఏఈ మంత్రితో సీఎం చంద్రబాబు భేటీ

CM Chandrababu: యూఏఈ మంత్రితో సీఎం చంద్రబాబు భేటీ

దావోస్ పర్యటనలో సీఎం చంద్రబాబు బిజీ బిజీగా ఉన్నారు. తాజాగా యూఏఈ మంత్రితో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు ప్రాంతాలకు సంబంధించిన పలు అంశాలపై వీరు చర్చించారు.

AP BJP Chief Madhav: న్యూఢిల్లీలో బీజేపీ ఏపీ చీఫ్ మాధవ్ సంచలన వ్యాఖ్యలు..

AP BJP Chief Madhav: న్యూఢిల్లీలో బీజేపీ ఏపీ చీఫ్ మాధవ్ సంచలన వ్యాఖ్యలు..

మూడేళ్లకు ఒక్కసారి బీజేపీ జాతీయ అధ్యక్షుడు మారుతూ ఉంటారని ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ తెలిపారు. కార్యకర్తలను గుర్తించే పార్టీ.. బీజేపీ అని స్పష్టం చేశారు.

Betting App: బెట్టింగ్ యాప్‌ బారిన పడి యువకుడి బలి

Betting App: బెట్టింగ్ యాప్‌ బారిన పడి యువకుడి బలి

బెట్టింగ్ యాప్‌ల బారిన పడి.. తెలుగు రాష్ట్రాల్లో వందలాది మంది యువకులు ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఇక బెట్టింగ్ యాప్‌ల ప్రచారం కేసులో పలువురు టాలీవుడ్ నటులను ఇప్పటికే సీఐడీ, సిట్ అధికారులు విచారించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి