Home » Aadhaar Card
మీ ఆధార్లో అడ్రస్ మారిందా. దీని కోసం ఆధార్ కేంద్రానికి వెళ్లాల్సిన పనిలేదు. ఈజీగా ఆన్లైన్ విధానంలో అప్డేట్ చేసుకోవచ్చు. అది ఎలా అనే విషయాలను ఇప్పుడు చూద్దాం.
పాఠశాలల్లోనే పిల్లల బయోమెట్రిక్ అప్డేట్ చేసే ప్రక్రియను చేపట్టాలని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ..
ఐదు నుంచి ఏడేళ్ల మధ్య వయసున్న పిల్లల ఆధార్ బయోమెట్రిక్ వివరాలను తల్లిదండ్రులు అప్డేట్ చేయాలని కేంద్రం తాజాగా సూచించింది. ఏడేళ్లు దాటితే మాత్రం అప్డేషన్ కోసం రూ.100 చెల్లించాలని పేర్కొంది. బయోమెట్రిక్ వివరాలు అప్డేట్ కాని వారి ఆధార్ కార్డులు డీయాక్టివేట్ అయ్యే అవకాశం ఉంది.
దేశంలో 12 అంకెల ఆధార్ కార్డ్ మన గుర్తింపునకు చిహ్నంగా ఉంది. కానీ దీని భద్రత విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. సైబర్, డేటా లీక్ వంటి మోసాల నుంచి ఆధార్ను (Aadhaar Misuse Prevention) ఎలా సురక్షితంగా ఉంచుకోవాలనే విషయాలను ఇక్కడ చూద్దాం.
How To Identify AI Generated Aadhaar cards: దేశంలో ఆధార్ ఎంత కీలకమైన గుర్తింపు కార్డో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాంటిది ఆర్థిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీని దుర్వినియోగం చేస్తూ కొందరు నేరగాళ్లు ఎలాన్ మస్క్, ట్రంప్, ఆర్యభట్ట ఇలా ఎవరి పేరుతో కావలిస్తే వారి పేరుతో ఆధారు గుర్తింపు కార్డులు సృష్టిస్తూ జనాలను దోచుకునేందుకు కొత్త దోపిడీకి తెర తీశారు.
ఆరేళ్ల లోపు పిల్లలు, ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూపులకు (PVTG) ఆధార్ నమోదు కోసం ఏప్రిల్ 3-11 మధ్య ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో 1.95 లక్షల పిల్లలు, 34,995 PVTG ప్రజలకు ఆధార్ కార్డులు మంజూరు చేయడం పెండింగ్లో ఉందని తెలిపారు
మీరు హోటల్ బుకింగ్ లేదా ఒయో రూమ్స్ వంటి సేవల కోసం ఆధార్ కార్డ్ ఉపయోగిస్తున్నారా. మీ డేటా దుర్వినియోగానికి గురయ్యే ఛాన్సుంది. అయితే దీని కోసం ఏం చేయాలనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కశ్మీర్లో మాత్రమే కనిపించే చినార్ చెట్లు ఆగస్టు నుంచి అక్టోబర్ మధ్య కాలంలో ఆకుపచ్చని వర్ణం నుంచి బంగారువర్ణంలోకి మారతాయి. చినార్ చెట్లు ఆకు రాల్చడం మొదలైందంటే కశ్మీర్లో చలికాలం ప్రారంభమైందని అర్థం.
ఆధార్ కార్డుకు ఓటర్ ఐడీని అనుసంధానం చేసే దిశంగా సీఈసీ చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఓటరు ఐడీల్లో అవకతవకలు జరుగుతన్నాయని ఇటీవల అనేక ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే.
ఉస్మానియా జనరల్ హాస్పిటల్ సహా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆధార్ కార్డు ఉంటేనే వైద్యం అందిస్తున్నారని, లేకుంటే రోగులను అడ్మిట్ చేసుకోవడం లేదని పేర్కొంటూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలయింది.