ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్ రసకందాయంలో పడింది. ఇరు జట్లు ఢీ అంటే ఢీ అంటూ పోటీపడుతుండటంతో మ్యాచ్ సెషన్ సెషన్కూ మారిపోతోంది.
స్టైలిష్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్కు మరో పరాభవం ఎదురైంది. ఐపీఎల్-2025 ట్రోఫీని తృటిలో చేజార్చుకున్న అయ్యర్.. ఈసారి మరో కప్పును మిస్ చేసుకున్నాడు. దీని గురించి మరింతగా తెలుసుకుందాం..
వరల్డ్ టెస్టు చాంపియన్షి్ప్స ఫైనల్ అత్యంత రసవత్తరంగా మారింది. రెండో రోజు కూడా 14 వికెట్లతో ఇరు జట్ల బౌలర్లు రాజ్యమేలారు. అయితే ఓవరాల్గా డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా 218 పరుగుల కీలక ఆధిపత్యంతో...
ఇంగ్లండ్ పర్యటనకు ఎంపికైన భారత ఆటగాళ్లు సత్తా నిరూపించుకునేందుకు సిద్ధంగా ఉండాలంటూ ప్రధాన కోచ్ గౌతం గంభీర్ సూచించాడు....
ఇంగ్లండ్తో టెస్ట్ సిరీ్సకు ముందు ఏకైక ప్రాక్టీస్ మ్యాచ్కు భారత సీనియర్ జట్టు సిద్ధమైంది. శుక్రవారం నుంచి జరిగే నాలుగు రోజుల అనధికార టెస్ట్లో భారత్-ఎతో టీమిండియా తలపడనుంది...
ఐఎ్సఎ్సఎఫ్ వరల్డ్ కప్లో భారత షూటర్ సిఫ్ట్ కౌర్ సమ్రా కాంస్య పతకం సాధించింది. గురువారం జరిగిన మహిళల 50 మీ. రైఫిల్ త్రీ పొజిషన్ ఫైనల్లో తీవ్ర పోటీ ఎదుర్కొన్న సిఫ్ట్ 453.1 పాయింట్లతో..
ప్రతిష్ఠాత్మక వింబుల్డన్ ప్రైజ్మనీతోపాటు విజేతలకు అందించే మొత్తం భారీగా పెరిగింది. ఈ టోర్నమెంట్ మొత్తం ప్రైజ్మనీ ఏకంగా...
శం చోటు చేసుకుంది. లంచ్ బ్రేక్కు ముందు 49వ ఓవర్లో పేసర్ వెబ్స్టర్ వేసిన బంతిని దక్షిణాఫ్రికా బ్యాటర్ డేవిడ్ బెడింగమ్...
ఇంగ్లండ్తో జరిగే పరిమిత ఓవర్ల సిరీ్సలకు ఎంపిక చేసిన భారత మహిళల జట్లలో ఆంధ్రప్రదేశ్కు చెందిన నల్లపురెడ్డి శ్రీచరణి, తెలంగాణ క్రీడాకారిణి అరుంధతి రెడ్డిలకు చోటు దక్కింది...
ఎనిమిదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ టెస్ట్ల్లో ఆడే అవకాశం లభించడాన్ని అదృష్టంగా భావిస్తున్నానని కరుణ్ నాయర్ చెప్పాడు. 33 ఏళ్ల నాయర్ ఇంగ్లండ్ లయన్స్తో...