ధర్మశాల వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఇందులో భారత స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య ఓ అరుదైన రికార్డును సృష్టించాడు.
సౌతాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో టీమిండియా అలవోక విజయాన్ని అందుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్కి దిగిన సఫారీ సేన.. 117 పరుగులకే ఆలౌటైంది. ఈ ఓటమిపై కెప్టెన్ మార్క్రమ్ మాట్లాడాడు.
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఐదు టీ20ల సిరీ్సలో టీమిండియా మరోసారి ఆధిపత్యం ప్రదర్శించింది. ఆదివారం జరిగిన మూడో టీ20లో....
గోట్ టూర్లో భాగంగా మెస్సీ ఇప్పటికే కోల్కతా, హైదరాబాద్, ముంబై నగరాలను చుట్టేశాడు. ఇక ఆఖరి, మూడోరోజైన సోమవారం దేశ రాజధాని ఢిల్లీలో.....
అర్జెంటీనా సూపర్ స్టార్ లియోనెల్ మెస్సీ ఫీవర్ కలల నగరాన్ని కుదిపేసింది. మెస్సీ.. మెస్సీ నామస్మరణతో సిటీ మొత్తం సందడి వాతావరణం నెలకొంది....
స్క్వాష్ వరల్డ్లో భారత్ చరిత్ర సృష్టించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో భారత్ 3-0తో హాంకాంగ్ను చిత్తు చేసింది. తద్వారా ప్రతిష్ఠాత్మక....
భారత బౌలర్లు దీపేష్ దేవేంద్రన్ (3/16), కనిష్క్ చౌహాన్ (3/33) కట్టుదిట్టమైన బౌలింగ్తో.. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ను యువ భారత్ మట్టికరిపించింది....
మెస్సీ పర్యటన ప్రధాన ప్రమోటర్ శతద్రు దత్తాకు కోర్టు బెయిల్ నిరాకరించింది. అతడిని 14 రోజుల పోలీసు కస్టడీకి అనుమతిస్తూ బిద్ధానగర్ సబ్...
ఒడిశా మాస్టర్స్ సూపర్ 100 బ్యాడ్మింటన్ టోర్నీలో ఉన్నతి హుడా, కిరణ్ జార్జ్ విజేతలుగా నిలిచారు. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో....
ఆసియా యూత్ పారా క్రీడల్లో తెలుగు క్రీడాకారులు శ్రీ నికేష్ కిరణ్, విజయ దీపిక సత్తా చాటారు. దుబాయ్లో ఆదివారం ముగిసిన ఈ పోటీల్లో....