ఓవల్ మైదానంలో ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదో టెస్ట్ మ్యాచ్లో టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ (142 బంతుల్లో 109 నాటౌట్) అద్భుత సెంచరీతో చెలరేగాడు. ఐదు టెస్ట్ల సిరీస్లో భాగంగా జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్లో టీమిండియా రెండో ఇన్నింగ్స్ ఆడుతోంది.
ఐదు టెస్ట్ల సిరీస్లో భాగంగా జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్లో టీమిండియా రెండో ఇన్నింగ్స్ ఆడుతోంది. తొలి ఇన్నింగ్స్లో కేవలం 224 పరుగులు మాత్రమే చేసిన టీమిండియా రెండో ఇన్నింగ్స్లో మాత్రం భారీ స్కోరు దిశగా సాగుతోంది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (73 నాటౌట్) వేగంగా పరుగులు సాధిస్తున్నాడు.
తన స్పిన్ బౌలింగ్తో అభిమానులను మంత్ర ముగ్ధులను చేసిన యుజ్వేంద్ర చాహల్ తాజాగా తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదో, నిర్ణయాత్మక టెస్ట్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతోంది. సిరీస్ను సమం చేయాలనే పట్టుదలతో టీమ్ ఇండియా బరిలోకి దిగింది. అయితే సమం చేసే ఛాన్సుందా లేదా అనే విషయాలను ఇప్పుడు చూద్దాం.
భారత్ ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న ఆఖరి టెస్టు సైతం రసవత్తరంగా సాగుతోంది. బౌలర్లు హవా చూపిన రెండో
జింబాబ్వేతో తొలి టెస్ట్ను మూడు రోజుల్లోనే ముగించేసిన న్యూజిలాండ్ 9 వికెట్లతో ఘన విజయం అందుకుంది.
భారత్తో జరుగుతున్న ఐదో టెస్టుకు ఇంగ్లండ్ పేసర్ క్రిస్ వోక్స్ గాయంతో దూరమయ్యాడు. తొలి రోజు లాంగ్
సుదీర్ఘకాలం తర్వాత భారత పురుషుల ఫుట్బాల్ జట్టు ప్రధాన కోచ్గా మన దేశానికే చెందిన వ్యక్తి నియమితుడయ్యాడు.
పేస్ దళపతి జస్ర్పీత్ బుమ్రాను జాతీయ జట్టునుంచి విడుదలజేశారు. ముందు ప్రకటించినట్టుగా ఇంగ్లండ్తో
దక్షిణ కొరియాలో ఇటీవల జరిగిన ఆసియా రోలర్ స్కేటింగ్ చాంపియన్షి్పలో ఎండూరు ఆకాంక్ష, సంచిత్ చౌదరి