ఆ భయానక ఘటన ఒళ్ళు జలదరింపచేస్తోంది. ఆ పెనువిషాదం గుండెలను నలిపేస్తున్నది. అలవోకగా సముద్రాలను అధిగమించి, సునాయాసంగా వేలాదికిలోమీటర్లు దూసుకుపోవాల్సిన ఆ లోహవిహంగం నింగిని తాకకముందే...
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను ఉద్దేశించి డోనాల్డ్ ట్రంప్ అన్నేసి మాటలన్న తరువాత రష్యా ఊరుకుంటుందా? బుధవారం సీనియర్ నాయకుడు దిమిత్రీ మెద్వదేవ్ ఏకంగా మూడో ప్రపంచయుద్ధానికి సిద్ధమన్న రీతిలో వ్యాఖ్యలు చేశారు. తమ అధ్యక్షుడిని ట్రంప్...
నైరుతి రుతుపవనాలు ముందే వచ్చేశాయి. ఇంకాచెప్పాలంటే, వాతావరణశాఖ అంచనాలను కూడా త్రోసిరాజని జల్లులు కురుస్తున్నాయి. ఉగ్రవేసవి అధికారికంగా ముగియడానికి ఇంకా అనేకరోజులు ఉండగానే, ఏకంగా ఎనిమిది రోజుల ముందే రుతుపవనాలు కేరళను తాకాయి, తెలుగురాష్ట్రాలు కూడా...
‘ఎంటర్ ఎట్ యువర్ ఓన్రిస్క్’.. అమెరికా అధ్యక్షుడు తన ఓవల్ ఆఫీస్లో అడుగుపెట్టినవారితో మర్యాదగా వ్యవహరించపోగా, తీవ్రంగా అవమానించి పంపిస్తాడంటూ ప్రపంచదేశాధినేతలందరికీ ఒక ఆంగ్లపత్రిక చేసిన హెచ్చరిక ఇది. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రాంఫోసాతో బుధవారం డోనాల్డ్ ట్రంప్ వ్యవహరించిన...
ఆటలో విజయమే తప్ప రాజీపడని పోరాట యోధుడిగా పేరుగాంచిన క్రికెట్ కింగ్ విరాట్ కోహ్లీ తన టెస్టు ప్రస్థానానికి ముగింపు పలికాడు. ఇది క్రికెట్ అభిమానులకు ఒకింత బాధను కలిగించొచ్చు. మొన్నటికి మొన్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ క్రికెట్లో సుదీర్ఘ ఫార్మాట్కు వీడ్కోలు పలకడం అందరినీ...
బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్యం నిలబడాలని, ప్రజలు తమకు నచ్చిన ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని అక్కడి తాత్కాలిక ప్రభుత్వాధినేతకు ఏ మాత్రం ఉన్నా, మాజీ ప్రధాని షేక్హసీనా పార్టీని రద్దుచేయాలన్న నిర్ణయం తీసుకొనేవారు కాదు. ఆమెను నియంత అంటున్నప్పుడు అదేరీతిలో వ్యవహరించేవారు కాదు. షేక్ హసీనా నాయకత్వంలోని అవామీలీగ్ పార్టీని నిషేధిస్తూ...
భారత్–పాకిస్థాన్ల మధ్య నాలుగు రోజులపాటు సాగిన సాయుధ సంఘర్షణ పూర్తిస్థాయి యుద్ధంగా మారకముందే ముగిసింది. ఘర్షణ ఆగిపోవడం, హింసకు తెరపడడం సంతోషమే అయినా అది జరిగిన తీరు మాత్రం తీవ్ర చర్చకు, అనుమానాలకు దారితీసింది. పాక్ ఉగ్రవాదులు, పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు...
‘భారత్, పాకిస్థాన్లు శాంతి సామరస్యాలతో మనలేవు. పెద్ద ఎత్తున విదేశీ సహాయం లేకుండా, చిన్న యుద్ధం కూడా చెయ్య లేవు’ అని 1960ల్లో స్వీడిష్ ఆర్థికవేత్త, సామాజిక శాస్త్రవేత్త గనర్ మిర్డాల్ వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలోని తొలి భాగం ఇప్పటికీ...
గాజాపట్టీ మొత్తాన్ని ఆక్రమించుకొని, ఐక్యరాజ్యసమితి, తదితర స్వచ్ఛంద సంస్థల అధీనంలో ఉన్న ఆహారసరఫరాలను తన గుప్పిట్లోకి తెచ్చుకోవాలని ఇజ్రాయెల్ నిర్ణయించుకుంది. అదనంగా ముప్పైవేలమంది సైనికబలగాలు, మారణాయుధాలతో సాగబోయే...
‘ఒక వ్యక్తిగా నేను అంతరిక్షానికి ప్రయాణిస్తున్నప్పటికీ, అది 140 కోట్ల మంది భారతీయుల యాత్ర అని మనఃపూర్వకంగా విశ్వసిస్తున్నా’నని శుభాంశు శుక్లా అన్నారు. నలభై సంవత్సరాల అనంతరం అంతరిక్షానికి...