ప్రజా సమస్యలను తర్వగా పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రి య అన్నారు.
ప్రజల సమస్యల పరి ష్కారంపై అఽధికారులు దృష్టి సారించాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దనరెడ్డి పేర్కొన్నారు.
నగరంలోని కర్నూలు క్లబ్ ఆవరణంలో ఏర్పాటు చేసిన భూషణ్రావు స్మారక బాస్కెట్ బాల్ ఇన్విటేషన్ టోర్నమెంట్ను రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ్ శుక్రవారం ప్రారంభించారు
సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి మానవత్వం చాటుకున్నారు. ఏడాదిగా తీవ్ర అనారోగ్యానికి గురైన ఓవ్యక్తి వైద్యం చేయించుకునేందుకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద వైద్య ఖర్చులకు రూ.15లక్షలు మంజూరు చేశారు.
ఎమ్మిగనూరు మండలం కందనాతి మజరా గ్రామం వెంకటగిరిలో గతేడాది నవంబరులో ఓ రైతు రెండెకరాలు కొని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు
రైతులు ఆందోళన చెందొద్దు
కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని కోరుతూ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అంగన్వాడీ ఉద్యోగులు కలెక్టరేట్ను దిగ్బంధం చేశారు.
అవుకు రిజర్వాయర్లో కుంగిన రివిట్మెంట్ మరమ్మతు పనులను ఈనెల చివరికి పూర్తి చేస్తామని ఎస్సార్బీసీ ఈఈ శుభకుమార్ శుక్రవారం పేర్కొన్నారు.
జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందుతున్న అర్జీలను నిర్ణీత గడువులోగా నాణ్యతతో పరిష్కరించాలని కలెక్టర్ రాజకుమారి అధికా రులను ఆదేశించారు.
పోలీసు సిబ్బంది సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎస్పీ సునీల్ షెరాన్ పేర్కొన్నారు.