• Home » Andhra Pradesh » Kurnool

కర్నూలు

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం

ప్రజా సమస్యలను తర్వగా పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రి య అన్నారు.

సమస్యల పరిష్కారంపై అధికారులు దృష్టి సారించాలి

సమస్యల పరిష్కారంపై అధికారులు దృష్టి సారించాలి

ప్రజల సమస్యల పరి ష్కారంపై అఽధికారులు దృష్టి సారించాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దనరెడ్డి పేర్కొన్నారు.

బాస్కెట్‌ బాల్‌ టోర్నమెంట్‌ ప్రారంభం

బాస్కెట్‌ బాల్‌ టోర్నమెంట్‌ ప్రారంభం

నగరంలోని కర్నూలు క్లబ్‌ ఆవరణంలో ఏర్పాటు చేసిన భూషణ్‌రావు స్మారక బాస్కెట్‌ బాల్‌ ఇన్విటేషన్‌ టోర్నమెంట్‌ను రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ్‌ శుక్రవారం ప్రారంభించారు

రవి ఆపరేషన్‌కు సీఎం ఆర్థిక సాయం

రవి ఆపరేషన్‌కు సీఎం ఆర్థిక సాయం

సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి మానవత్వం చాటుకున్నారు. ఏడాదిగా తీవ్ర అనారోగ్యానికి గురైన ఓవ్యక్తి వైద్యం చేయించుకునేందుకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ కింద వైద్య ఖర్చులకు రూ.15లక్షలు మంజూరు చేశారు.

ఎడతెగని నిరీక్షణ

ఎడతెగని నిరీక్షణ

ఎమ్మిగనూరు మండలం కందనాతి మజరా గ్రామం వెంకటగిరిలో గతేడాది నవంబరులో ఓ రైతు రెండెకరాలు కొని రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నాడు

రైతులు ఆందోళన చెందొద్దు

రైతులు ఆందోళన చెందొద్దు

రైతులు ఆందోళన చెందొద్దు

ఆందోళనలో అంగన్‌వాడీలు

ఆందోళనలో అంగన్‌వాడీలు

కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని కోరుతూ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అంగన్‌వాడీ ఉద్యోగులు కలెక్టరేట్‌ను దిగ్బంధం చేశారు.

అవుకు రివిట్‌మెంట్‌ పనులు ప్రారంభం

అవుకు రివిట్‌మెంట్‌ పనులు ప్రారంభం

అవుకు రిజర్వాయర్‌లో కుంగిన రివిట్‌మెంట్‌ మరమ్మతు పనులను ఈనెల చివరికి పూర్తి చేస్తామని ఎస్సార్బీసీ ఈఈ శుభకుమార్‌ శుక్రవారం పేర్కొన్నారు.

నిర్ణీత గడువులోగా అర్జీలు పరిష్కరించాలి

నిర్ణీత గడువులోగా అర్జీలు పరిష్కరించాలి

జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందుతున్న అర్జీలను నిర్ణీత గడువులోగా నాణ్యతతో పరిష్కరించాలని కలెక్టర్‌ రాజకుమారి అధికా రులను ఆదేశించారు.

సిబ్బంది సంక్షేమానికి అధిక ప్రాధాన్యం

సిబ్బంది సంక్షేమానికి అధిక ప్రాధాన్యం

పోలీసు సిబ్బంది సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎస్పీ సునీల్‌ షెరాన్‌ పేర్కొన్నారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి