రైతు సంక్షేమ మే ధ్వేయంగా ప్రభుత్వ పాలన సాగు తోందని ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు అన్నారు. శనివారం చక్కరాళ్ల గ్రామంలో ‘అన్నదాత సుఖీభవ’ రైతులతో సమావేశం నిర్వహించారు
వైసీపీ హయాంలో ఎమ్మెల్యేలు పందికొక్కులా తిన్నారంటూ 12వ వార్డు కార్పొరేటర్ క్రాంతికుమార్ ధ్వజమెత్తారు. ఇంతలో వైసీపీ కార్పొరేటర్లు లేచి ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సభామర్యాద కాదని తక్షణమే ఆమాటలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో టీడీపీ, వైసీపీ కార్పొరేటర్ల మధ్య మాటల యుద్ధం మొదలైంది. శనివారం జరిగిన కర్నూలు నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం అసెంబ్లీని తలపించింది.
పట్టణ శివారు బనగానపల్లె రహదారిలో ఉన్న కేజీబీవీలో ఇద్దరు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు.
ప్రస్తుతం వస్తున్న వరద నీటితో రిజర్వాయర్లు, చెరువులను నింపడంలో ఇరి గేషన్ అధికారులు విఫలమయ్యారని జడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి ఆరోపించారు.
కూటమి పాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత అన్నారు.
రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి అన్నారు.
12వ పీఆర్సీ కమిటీని నియమించాలని, పెండింగ్లో ఉన్న కరువు భత్యాలను విడుదల చే యాలని ఫ్యాప్టో రాష్ట్ర పరిశీలకులు హృదయరాజు, నంద్యాల జిల్లా చైర్మన్ శివయ్య డిమాండ్ చేశారు.
కళామతల్లి ముద్దుబిడ్డగా నేటితరం నటులకు ఆదర్శప్రాయంగా బళ్లారి రాఘవాచార్య నిలిచారని డీఆర్వో రామునాయక్ అన్నారు.
సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు.. కష్టకాలంలో కర్షకుడికి కూటమి ప్రభుత్వం అండగా నిలిచింది..
విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించాలి: డీఈవో