• Home » Andhra Pradesh » Kurnool

కర్నూలు

పడిపోతున్నా .. పట్టించుకోరా?

పడిపోతున్నా .. పట్టించుకోరా?

మండలంలోని మీర్జాపురం గ్రామంలో విద్యుత్‌ స్తంభాలు శిథిలమై పడిపోతున్నాయి. స్తంభాలు పొలాల్లో కూలిపోతుండటంతో రైతులు భయాందోళనకు గురవుతున్నారు

అమరావతే రాష్ట్ర రాజధాని

అమరావతే రాష్ట్ర రాజధాని

: ఆంధ్రప్రదేశ్‌కు రాఽజధాని అమరావతేనని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు. మంగళవారం సాయంత్రం యల్లావత్తుల శ్రీరంగాపురం గ్రామాల్లో సీసీ రోడ్డు, మినరల్‌ వాటర్‌ప్లాంటను ఆమె ప్రారంభించారు.

రూ.26 వేల వేతనం ఇవ్వాలి

రూ.26 వేల వేతనం ఇవ్వాలి

అంగన్‌వాడీలకు నెలకు రూ.26 వేల వేతనం ఇవ్వాలని సీఐటీయూ మండల అధ్యక్షుడు గఫూర్‌మియా ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

ప్రజారోగ్యాన్ని కాపాడాలి

ప్రజారోగ్యాన్ని కాపాడాలి

బంగారం ముడి లోహాన్ని వేరు చేసే ప్రక్రియలో వివిధ ముడి లోహాలను శుద్ధి చేయడానికి సైనెడ్‌ వినియోగిస్తూ ప్రజల ప్రాణాలతో జియో మైసూరు కంపెనీ చెలగాటమాడుతోందని, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని బీజేపీ నాయకులు కోరారు

టీడీఆర్‌ బాండ్ల జారీ ప్రక్రియ వేగవంతం

టీడీఆర్‌ బాండ్ల జారీ ప్రక్రియ వేగవంతం

నగరంలోని కిడ్స్‌ వరల్డ్‌ నుంచి కల్లూరు దర్వాజా వరకు రహదారి విస్తరణ (ఆర్డీపీ-2)కు సంబంధించిన టీడీఆర్‌ బాండ్ల జారీ ప్రక్రియ వేగవంతం చేశామని కార్పొరేషన కమిషనర్‌ పి.విశ్వనాథ్‌ అన్నారు.

 గోడ నిర్మాణం విషయంలో గొడవ

గోడ నిర్మాణం విషయంలో గొడవ

గోడ నిర్మాణం, మిద్దెపై నుంచి వర్షపు నీరు పారే విషయంలో ఇరువర్గాలు గొడవ పడ్డాయి. ఈ ఘటన మండలంలోని ప్యాలకుర్తిలో మంగళవారం ఉదయం చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

సమాంతరంగా సంక్షేమం, అభివృద్ధి

సమాంతరంగా సంక్షేమం, అభివృద్ధి

‘సీఎం చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వానికి సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లు. రెండింటినీ సమాంతరంగా అమలు చేస్తున్నాం.

విలీనం వద్దేవద్దు..!

విలీనం వద్దేవద్దు..!

ఎమ్మిగనూరుకు చేనేతపురిగా ఖ్యాతిని తెచ్చిపెట్టిన ‘ది ఎమ్మిగనూరు చేనేత సహకార ఉత్పత్తి, విక్రయ సంఘం(వైడబ్ల్యుసీఎస్‌)’ విక్రయ కేంద్రాలను ఆప్కోలో విలీనం చేసే తీర్మానాన్ని సభ్యులు ముక్తకంఠంగా తిరస్కరించారు.

 ఓటీపీతో రిజిస్ట్రేషన్‌ చేసుకుంటేనే టెండర్‌

ఓటీపీతో రిజిస్ట్రేషన్‌ చేసుకుంటేనే టెండర్‌

వ్యవసాయ మార్కెట్‌ యార్డ్‌ లో ఈ-నామ్‌ 2.0 వర్షన్‌పై రైతులు మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఔటర్‌ రింగ్‌ రోడ్డు పనులు ప్రారంభించండి

ఔటర్‌ రింగ్‌ రోడ్డు పనులు ప్రారంభించండి

పెద్దపాడు నుంచి హైదరాబాదు ఎన్‌హెచ్‌కు లింక్‌ చేస్తూ ఔటర్‌ రింగ్‌ రోడ్డు పనులు ప్రా రంభించాలని కలెక్టర్‌ డా.ఏ.సిరి అధికారులను ఆదేశించారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి