150 years of Vande Mataram: వందేమాతరం స్మారకోత్సవాలను ప్రారంభించిన ప్రధాని మోదీ
ABN, Publish Date - Nov 07 , 2025 | 10:36 AM
భారతీయుల్లో స్వాతంత్ర్యోద్య స్ఫూర్తిని నింపిని వందేమాతర గేయానికి నేటితో 150 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఈ ఏడాది ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ కార్యక్రమాలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.
భారతీయుల్లో స్వాతంత్ర్యోద్య స్ఫూర్తిని నింపిని వందేమాతర గేయానికి నేటితో 150 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఈ ఏడాది ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ కార్యక్రమాలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో ఉదయం 9.30 గంటలకు ప్రధాని ఈ వార్షికోత్సవాలను ప్రారంభించారు. అలాగే ఈ కార్యక్రమంలో జాతీయ గేయానికి అంకితమైన ప్రత్యేక నాణెం, పోస్టల్ స్టాంప్ను ప్రధాని ఆవిష్కరించారు. ఈ ప్రత్యేక కార్యక్రమాలను 2025 నవంబర్ 7వ తేదీ నుంచి.. 2026 నవంబర్ 7 వరకు కొనసాగనున్నాయి.
Updated at - Nov 07 , 2025 | 11:40 AM