ఇండియా-పాక్ మధ్య యుద్ధం బ్యాంకులకు కీలక ఆదేశాలు
ABN, Publish Date - May 10 , 2025 | 01:55 PM
భారతదేశం ప్రస్తుతం పాకిస్తాన్తో యుద్ధ పరిస్థితిని ఎదుర్కొంటుంది. ఈ క్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంకులు ఆర్థిక సంస్థలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. డిజిటల్ కోర్ బ్యాకింగ్ సేవలు ఎల్లవేళలా అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. పౌరులు, వ్యాపారాలకు ఎట్టిపరిస్థితుల్లోనూ సేవల్లో అంతరాయం రాకూడదని అన్నారు.
భారతదేశం ప్రస్తుతం పాకిస్తాన్తో యుద్ధ పరిస్థితిని ఎదుర్కొంటుంది. ఈ క్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంకులు ఆర్థిక సంస్థలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. డిజిటల్ కోర్ బ్యాకింగ్ సేవలు ఎల్లవేళలా అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. పౌరులు, వ్యాపారాలకు ఎట్టిపరిస్థితుల్లోనూ సేవల్లో అంతరాయం రాకూడదని అన్నారు. ఏటీఎంలలో నగదు అందుబాటు, యూపీఐ, ఇంటర్నెట్ బ్యాకింగ్ సేవలు అలాగే ఇతరత్రా బ్యాకింగ్ సౌకర్యాలు నిరంతరం పనిచేయాలని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఆదేశాలు జారీ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Lavu Sri Krishna Devarayalu: తెలుగు విద్యార్థుల కోసం ప్రత్యేక రైళ్లు నడపండి
Pawan Kalyan: సైనికులకు నైతిక మద్దతిద్దాం
Airport Security Alert: ఎయిర్పోర్టుల్లో హైఅలర్ట్
Minister Sandhya Rani: అన్ని గిరిజన గ్రామాల్లో అభివృద్ధి
For More AP News and Telugu News
Updated at - May 10 , 2025 | 01:55 PM