Home » Pakistan
ఆపరేషన్ సిందూర్పై భారత త్రివిధ దళాధిపతి అనిల్ చౌహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదని.. కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. సైన్యం ఎల్లప్పుడూ అలర్ట్గా ఉండాలని దిశానిర్దేశం చేశారు.
ప్రధాని షరీఫ్ రష్యా అధ్యక్షుడు పుతిన్ను కలవడానికి 40 నిమిషాలు పాటు వెయిట్ చేశారు. ఎంతకీ ఆయనకు పిలుపు రాలేదు. దీంతో ఆయనే మీటింగ్ జరుగుతున్న రూముకు వెళ్లారు. అయినా కూడా పుతిన్ షరీఫ్ను పట్టించుకోలేదు. పది నిమిషాల తర్వాత ఆయన కోపంగా అక్కడినుంచి వెళ్లిపోయారు.
పాక్లోని లాహోర్ యూనివర్సిటీ ఆఫ్ మేనేజ్మెంట్ సైన్సెస్ ప్రవేశపెట్టిన సంస్కృతం కోర్సు సర్వత్రా ఆసక్తి రేపుతోంది. సంస్కృతంపై విద్యార్థుల్లో ఆసక్తిని గమనించి ఈ కోర్సును ప్రవేశపెట్టినట్టు అక్కడి ప్రొఫెసర్ ఒకరు తెలిపారు.
పాక్ను ఆర్థికంగా ఆదుకునేందుకు 7 బిలియన్ డాలర్ల భారీ బెయిలవుట్ ప్యాకేజీని ప్రకటించిన ఐఎమ్ఎఫ్ నిధుల విడుదలకు, సంస్కరణలకు ముడిపెట్టింది. అవినీతి నిరోధక చర్యలు, మార్కెట్ సంస్కరణలు చేపట్టాలంటూ ఐఎమ్ఎఫ్ పెడుతున్న కండీషన్లను అమలు చేయలేక పాక్ పాలకులు ఇక్కట్ల పాలవుతున్నారు.
పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ ఓ విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. నగదు విషయంలో జరిగిన ఈ ఘటన.. ఆ దేశ ప్రజాప్రతినిధుల అవినీతి బుద్ధిని బయటపెట్టింది. పాక్ ఎంపీలు చేసిన పనికి నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
పాకిస్తాన్ ఆర్మీ అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌద్రీ మరోసారి వివాదాల్లో చిక్కుకున్నారు. ఓ మీడియా సమావేశంలో మహిళా జర్నలిస్ట్ ని చూసి కన్నుకొట్టడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పాకిస్థాన్ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)పై తన వక్రబుద్ధిని చూపించాడు. ఐపీఎల్ బోరింగ్ టోర్నీ అంటూ చెత్త కామెంట్స్ చేయడంతో భారత క్రికెట్ అభిమానులు అతడిపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.
భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ పై పాకిస్థాన్ యంత్రాంగం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. శనివారం ఓ సదస్సులో పాల్గొన్న జైశంకర్.. పాకిస్థాన్ ఆర్మీ, ఆ దేశ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునిర్ గురించి మాట్లాడారు.
సోషల్ మీడియాలో ప్రస్తుతం ఓ గాడిద వీడియో వైరల్గా మారింది. ఆ గాడిద పాకిస్థాన్ పార్లమెంట్లోకి చొచ్చుకుపోయిందని బాగా ప్రచారం జరుగుతోంది. ఆ వీడియో నిజమైనదా? లేక ఏఐతో తయారు చేసిందా?..
ఆపరేషన్ సిందూర్పై మాట్లాడుతూ, భారత్ నిర్దిష్ట నియమాలు, నిబంధల కింద ఆపరేషన్ చేపట్టిందనని జైశంకర్ అన్నారు. ఎలాంటి చర్య తీసుకున్నా దేశానికి, దేశ ప్రజలకు, మీడియాకు, పౌర సమాజానికి జవాబుదారీగా నిలిచిందని చెప్పారు.