• Home » Central Govt

Central Govt

 Maoist Party: మావోయిస్టు పార్టీకి మరొక ఎదురు దెబ్బ.. లొంగిపోయిన అగ్రనేత

Maoist Party: మావోయిస్టు పార్టీకి మరొక ఎదురు దెబ్బ.. లొంగిపోయిన అగ్రనేత

మావోయిస్టు పార్టీకి మరొక ఎదురు దెబ్బ తగిలింది. మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడు రామ్‌ధేర్ రాజ్‌ పోలీసులకు సోమవారం లొంగిపోయారు. రామ్‌ధేర్‌తో పాటు మరో 12 మంది సాయుధ నక్సలైట్లు ఛత్తీస్‌గఢ్‌ పోలీసులకు లొంగిపోయారు.

PM Narendra Modi: గోవా అగ్నిప్రమాద ఘటన.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని

PM Narendra Modi: గోవా అగ్నిప్రమాద ఘటన.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని

గోవాలోని అర్పోరాలోని రోమియోలేన్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బిర్చ్‌ నైట్‌ క్లబ్‌లో సిలిండర్‌ పేలి 25 మంది మృతి చెందారు. మృతులంతా క్లబ్‌ సిబ్బందిగా గుర్తించారు. ఈ ఘటనపై భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Kishan Reddy: ఏం చేశారని ప్రజాపాలన విజయోత్సవాలు జరుపుతున్నారు.. రేవంత్ ప్రభుత్వంపై కిషన్‌రెడ్డి ఫైర్

Kishan Reddy: ఏం చేశారని ప్రజాపాలన విజయోత్సవాలు జరుపుతున్నారు.. రేవంత్ ప్రభుత్వంపై కిషన్‌రెడ్డి ఫైర్

కాంగ్రెస్ ప్రభుత్వంలో మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆరోపణలు చేశారు. భూములు అమ్మి ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నారని విమర్శించారు.

Centre Imposes Airfare Cap: ఇండిగో సంక్షోభం.. బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్న కేంద్ర మంత్రి

Centre Imposes Airfare Cap: ఇండిగో సంక్షోభం.. బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్న కేంద్ర మంత్రి

ఇండిగో సంక్షోభంతో డొమస్టిక్ విమాన సర్వీసుల టికెట్ ధరలు భారీగా పెరిగాయి. ముంబై నుంచి కొచ్చి వెళ్లడానికి ఏకంగా 40 వేల రూపాయలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర విమానయాన శాఖ విమాన ప్రయాణీకులకు గుడ్‌న్యూస్ చెప్పింది.

IndiGo CEO Pieter Elbers: ఇండిగోకు దెబ్బ మీద దెబ్బ.. సీఈఓ పీటర్‌ ఎల్బర్స్‌ తొలగింపు?..

IndiGo CEO Pieter Elbers: ఇండిగోకు దెబ్బ మీద దెబ్బ.. సీఈఓ పీటర్‌ ఎల్బర్స్‌ తొలగింపు?..

ఇండిగో మీద కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధమైంది. ఇండిగో సంక్షోభంపై కేంద్ర పౌర విమానయాన శాఖ ఉన్నత స్థాయి సమీక్షకు ఆదేశించింది. కంపెనీ సీఈఓ పీటర్‌ ఎల్బర్స్‌‌ను పదవి నుంచి తొలగించాలని విమానయాన శాఖ కోరినట్లు తెలుస్తోంది.

KTR in Trade Unions Meeting: సోనియా ఢిల్లీలో వ్యతిరేకించిన బిల్లును రాష్ట్ర ప్రభుత్వం ఎలా అమలు చేస్తుంది?

KTR in Trade Unions Meeting: సోనియా ఢిల్లీలో వ్యతిరేకించిన బిల్లును రాష్ట్ర ప్రభుత్వం ఎలా అమలు చేస్తుంది?

రాష్ట్రంలో కొత్త లేబర్ కోడ్‌లు అమల్లోకి వస్తే ఇండిగో వల్ల జరిగిన అసౌకర్యం మిగతా రంగాలకూ విస్తరిస్తుందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. లేబర్ కోడ్‌లు రాష్ట్రంలో అమలు చేయకుండా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.

CM Revanth Reddy: మీరు ఆశీర్వదిస్తే ఢిల్లీని ఢీకొడతా.. మోదీ ప్రభుత్వానికి సీఎం రేవంత్‌రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

CM Revanth Reddy: మీరు ఆశీర్వదిస్తే ఢిల్లీని ఢీకొడతా.. మోదీ ప్రభుత్వానికి సీఎం రేవంత్‌రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

తెలంగాణకు మోదీ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఎందుకు సహకరించడం లేదని ప్రశ్నల వర్షం కురిపించారు. తెలంగాణ ప్రజలు ఆశీర్వదిస్తే ఢిల్లీని ఢీకొడతానని హెచ్చరించారు.

Telangana High Court: హిల్ట్ పాలసీ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు

Telangana High Court: హిల్ట్ పాలసీ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు

హిల్ట్ పాలసీపై తెలంగాణ హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. హిల్ట్ పాలసీపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ పిటిషన్ దాఖలు చేశారు. 9,292 ఎకరాల భూ కేటాయింపుల విషయంలో రూపొందించిన జీఓ నిబంధనలకు విరుద్ధంగా ఉందని తెలిపారు.

Rahul Gandhi: ఢిల్లీ పొల్యూషన్‌.. మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారు: రాహుల్ గాంధీ

Rahul Gandhi: ఢిల్లీ పొల్యూషన్‌.. మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారు: రాహుల్ గాంధీ

ప్రజల ఆరోగ్యం గురించి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ కోరారు. ఢిల్లీ కాలుష్యంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన కార్యాచరణ అమలు చేయాలని సూచించారు. మన పిల్లలకు స్వచ్ఛమైన గాలి అవసరమని.. ఢిల్లీ కాలుష్యంపై విమర్శలు చేయకుండా వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

PM Jeevan Jyoti Bima Yojana: ఏడాదికి రూ. 436 చెల్లిస్తే.. మీ కుటుంబానికి రక్షణ

PM Jeevan Jyoti Bima Yojana: ఏడాదికి రూ. 436 చెల్లిస్తే.. మీ కుటుంబానికి రక్షణ

కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం దేశ ప్రజల సంక్షేమానికి, వారి కుటుంబ భద్రతకు పలు రకాల బీమా సౌకర్యాలు కల్పిస్తోంది. తక్కువ ప్రీమియం చెల్లించడం ద్వారా విపత్కర పరిస్థితుల్లో ఫ్యామిలీకి ఆర్థిక భద్రత కల్పించే అవకాశం ఇస్తోంది. ఇందులో భాగంగానే కేవలం రూ. 436 చెల్లించి..

తాజా వార్తలు

మరిన్ని చదవండి