Home » Nirmala Sitharaman
జీఎస్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో అవినీతిపై సోషల్ మీడియాలో ఒక పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. దీని మీద కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. ఆమె ఏమన్నారంటే..
భారతదేశం ప్రస్తుతం పాకిస్తాన్తో యుద్ధ పరిస్థితిని ఎదుర్కొంటుంది. ఈ క్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంకులు ఆర్థిక సంస్థలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. డిజిటల్ కోర్ బ్యాకింగ్ సేవలు ఎల్లవేళలా అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. పౌరులు, వ్యాపారాలకు ఎట్టిపరిస్థితుల్లోనూ సేవల్లో అంతరాయం రాకూడదని అన్నారు.
పొరుగు దేశమైన పాకిస్తాన్తో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో సైబర్ భద్రతా ఉల్లంఘనల విషయంలో అప్రమత్తంగా ఉండాలని పలు సూచనలు చేశారు.
భారత బీమా రంగం మరింత బలోపేతం కానుంది. అవును, ఇదే సమయంలో వినియోగదారులకు మరిన్ని సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఎందుకంటే బీమా సవరణ బిల్లులో అనేక మార్పులు చేసేందుకు కేంద్రం సిద్ధమైంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
ట్రంప్ సుంకాల నేపథ్యంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ భారత ఆర్థిక వ్యవస్థ దీర్ఘకాలిక వ్యూహంతో ముందుకు సాగుతుందని అన్నారు. భారత్ త్వరలో ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని నీతి ఆయోగ్ పేర్కొంది
పోలవరం-బనకచర్ల పథకానికి నిధులు మంజూరించాలని కోరుతూ, సీఎం పీయూ్షకుమార్కు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కలవాలని ఆదేశించారు. పర్యావరణ, సాంకేతిక అనుమతులపై సమీక్షించి నివేదిక సిద్ధం చేయాలని సూచించారు
Nirmala Sitaraman: కొత్త ఆర్థిక సంవత్సరం మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఆదాయపు పన్ను 2025 బిల్లు గురించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
మహారాష్ట్రి డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి.. వార్తల్లో నిలిచాడు కమెడియన్ కునాల్ కమ్రా. అతడిపై కేసులు నమోదయ్యాయి. పోలీసులు నోటీసులు జారీ చేసినా అతడు తన వైఖరిని మార్చుకోవడం లేదు. పైగా ఈ సారి ఏకంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ని టార్గెట్ చేస్తూ సెటర్లు వేశాడు.
Nirmala Sitarman: మరికొద్ది రోజుల్లో కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుంది. కేంద్ర బడ్జెట్లో పేర్కొన్న పలు అంశాలు ఈ కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి అమలు కానున్నాయి.
వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర సాధనే ధ్యేయంగా అభివృద్ధి ప్రణాళికలతో ముందుకు సాగుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.