Home » Nirmala Sitharaman
రాష్ట్రాల మూలధన పెట్టుబడులకు ఆర్థికసాయం అందించే పథకమైన సాస్కి
బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి తొలిసారి మహిళను వరించే అవకాశముంది. ఈ పదవికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆంధ్రప్రదేశ్ బీజేపీ మాజీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి
BJP Next National President: బీజేపీ అధ్యక్ష పదవిని మహిళకు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. శుక్రవారం నాడు ఢిల్లీలో ఆర్ఎస్ఎస్ సమావేశం మొదలైంది. బీజేపీ అధ్యక్ష పదవికి సంబంధించి ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గొంతుతో రూపొందించిన ఏఐ (కృత్రిమ మేధ) వీడియోతో హైదరాబాద్కు చెందిన ఓ వైద్యురాలిని బురిడీ కొట్టించిన సైబర్ నేరగాళ్లు ఆమె వద్ద రూ.20.13 లక్షలు కొట్టేశారు.
జీఎస్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో అవినీతిపై సోషల్ మీడియాలో ఒక పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. దీని మీద కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. ఆమె ఏమన్నారంటే..
భారతదేశం ప్రస్తుతం పాకిస్తాన్తో యుద్ధ పరిస్థితిని ఎదుర్కొంటుంది. ఈ క్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంకులు ఆర్థిక సంస్థలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. డిజిటల్ కోర్ బ్యాకింగ్ సేవలు ఎల్లవేళలా అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. పౌరులు, వ్యాపారాలకు ఎట్టిపరిస్థితుల్లోనూ సేవల్లో అంతరాయం రాకూడదని అన్నారు.
పొరుగు దేశమైన పాకిస్తాన్తో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో సైబర్ భద్రతా ఉల్లంఘనల విషయంలో అప్రమత్తంగా ఉండాలని పలు సూచనలు చేశారు.
భారత బీమా రంగం మరింత బలోపేతం కానుంది. అవును, ఇదే సమయంలో వినియోగదారులకు మరిన్ని సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఎందుకంటే బీమా సవరణ బిల్లులో అనేక మార్పులు చేసేందుకు కేంద్రం సిద్ధమైంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
ట్రంప్ సుంకాల నేపథ్యంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ భారత ఆర్థిక వ్యవస్థ దీర్ఘకాలిక వ్యూహంతో ముందుకు సాగుతుందని అన్నారు. భారత్ త్వరలో ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని నీతి ఆయోగ్ పేర్కొంది
పోలవరం-బనకచర్ల పథకానికి నిధులు మంజూరించాలని కోరుతూ, సీఎం పీయూ్షకుమార్కు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కలవాలని ఆదేశించారు. పర్యావరణ, సాంకేతిక అనుమతులపై సమీక్షించి నివేదిక సిద్ధం చేయాలని సూచించారు