TTD : తిరుచానూరు ఆలయం వద్ద అగ్నిప్రమాదం

ABN, Publish Date - Apr 19 , 2025 | 09:45 AM

తిరుపతిలోని తిరుచానూరు ఆలయం వద్ద శనివారం నాడు భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అగ్ని ప్రమాదం జరగడంతో మంటలు దట్టంగా వ్యాపించాయి. ఆలయం నుంచి నెయ్యి వ్యర్థాలు వచ్చే కాల్వ వద్ద కొంతమంది దుండగులు నిప్పు పెట్టారు.

తిరుపతిలోని తిరుచానూరు ఆలయం వద్ద శనివారం నాడు భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అగ్ని ప్రమాదం జరగడంతో మంటలు దట్టంగా వ్యాపించాయి. ఆలయం నుంచి నెయ్యి వ్యర్థాలు వచ్చే కాల్వ వద్ద కొంతమంది దుండగులు నిప్పు పెట్టారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశాయి. ఘటన స్థలాన్ని చంద్రగిరి డీఎస్పీ పరిశీలించారు. అయితే ఈ మంటల వెనుక కుట్ర కోణం ఏమైనా ఉందా. టీటీడీని అప్రదిష్ఠ పాలు చేయడానికి ఎవరైనా ఇలా చేశారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.


మరిన్ని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

ఈ వార్తలు కూడా చదవండి

TTD Donation Management: గోవిందుడి ఖజానా మరింత భద్రం

Minister NMD Farooq: మైనార్టీలకిచ్చిన హామీలు నెరవేర్చడమే లక్ష్యం

Kasireddy Rajasekhar Reddy: ముందస్తు బెయిలివ్వండి అరెస్టు నుంచి కాపాడండి

Read Latest AP News And Telugu News

Updated at - Apr 19 , 2025 | 09:45 AM