Home » Tirumala
తిరుమలలో ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ప్రయాణించేందుకు అన్ని ఆర్టీసీ బస్సుల్లో ఉచితం చేయనున్నట్టు టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన జ్యేష్ఠాభిషేకం బుధవారం ముగిసింది. విగ్రహాల పరిరక్షణ కోసం టీటీడీ ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
ఇటీవల ఎస్వీ గోసంరక్షణశాలపై వచ్చిన విమర్శలకు చెక్ పెట్టడంతో పాటు భవిష్యత్తులో మరింత మెరుగైన గోసంరక్షణ కోసం మరో డైరెక్టర్ను నియమించాలని టీటీడీ నిర్ణయించింది.
అలిపిరిలోని అతి ప్రాచీనమైన పాదాల మండపం పరిరక్షణకు అడుగులు పడుతున్నాయి. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) అధికారులు బుధవారం మండపాన్ని పరిశీలించారు.
తిరుమల ముఖ ద్వారమైన అలిపిరి చెక్పాయింట్ తనిఖీల్లో సోమవారం ఎయిర్ పిస్టల్ బయటపడింది. బెంగళూరుకు చెందిన మహేష్ కుటుంబం తిరుమలకు కారులో వెళ్తుండగా ఓ బ్యాగులో ఇది కనిపించింది.
తిరుమలకు చేరుకోకముందే శ్రీవారి భక్తులకు అలిపిరిలోనే దేవుడు కనిపిస్తున్నాడు. దర్శనానికే కాకుండా తనిఖీలకూ ఇంతేసి సమయం వాహనాలల్లో నిరీక్షించాల్సి వస్తోంది.
వేసవి సెలవులు ముగుస్తుండటంతో పాటు వారాంతం కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ మరింత పెరిగింది. శనివారం శ్రీవారి ఆలయ పరిసరాలతో పాటు తిరుమలలోని ముఖ్యమైన ప్రాంతాల్లో యాత్రికుల సందడి నెలకొంది.
Tirumala Temple: తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో శ్రీవారిని దర్శించుకునేందుకు దాదాపు 20 గంటల సమయం పడుతోంది.
వైసీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా వెనుక బోలే బాబా డెయిరీది కీలకపాత్ర అని, టీటీడీకి సరఫరా చేసింది అసలు నెయ్యే కాదని హైకోర్టుకు సిట్ నివేదించింది.
శ్రీవారి మెట్టు మార్గంలోని దివ్యదర్శన టోకెన్ల పంపిణీని తాత్కాలికంగా అలిపిరి భూదేవి కాంప్లెక్స్కు మార్చారు. భక్తులు 1200వ మెట్టు వద్ద టోకెన్ స్కాన్ తప్పనిసరి అని టీటీడీ అధికారులు తెలిపారు.