Home » Tirumala
భక్తుల విశ్వాసానికి మాత్రమే ఆలయం కాకుండా... భగవత్ సేవలో ప్రతి ప్రాణికీ చోటు కల్పించే దైవీయ స్థలం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం. టీటీడీ ఆధ్వర్యంలో ఏడు గజరాజులు గోవిందుని సేవలో తరిస్తున్నాయి.
సామాన్యులు భక్తులు కేవలం గంట వ్యవధిలో తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏఐ వినియోగంపై మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం సంచలన వ్యాఖ్యలు చేశారు. గంటలో శ్రీవారి దర్శనం అసాధ్యమని..
ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కింద మహిళలు రాష్ట్రమంతటా.. ఎక్కడి నుంచి ఎక్కడికైనా తిరగొచ్చు. దీనిపై ఎలాంటి
తిరుమల శ్రీవారికి మంగళవారం బంగారు శంఖు,చక్రాలు కానుకగా అందాయి. చెన్నైకి చెందిన సుదర్శన్ ఎంటర్
వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలవడంపై తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు క్లారిటీ ఇచ్చారు. ఇలా తనపై ప్రచారం చేస్తున్నవారిపై ఆయన మండిపడ్డారు.
తిరుమల తిరుపతి పాలకమండలి మంగళవారం సమావేశం అయింది. ఈ సమావేశంలో టీటీడీ పాలకమండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పాలక మండలిలో తీసుకున్ననిర్ణయాలను మీడియాకు టీటీడీ ఈవో శ్యామలరావు వెల్లడించారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 3 నిర్మాణంపై చర్చించామని తెలిపారు.
ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవినాథ్ తిల్హరి ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
ఆగస్టులో కుటుంబసమేతంగా తిరుపతి ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఎంత ప్రయత్నించినా దర్శనం టికెట్లు లభించలేదని చింతించకండి. ఆఖరి నిముషంలో రూ.300 టికెట్లు అన్నీ అమ్ముడుపోయినా మరో మార్గముంది. ఇలా ప్రయత్నిస్తే కోరుకున్నట్టుగా నిర్విఘ్నంగా శ్రీవారిని దర్శించుకునే భాగ్యం కలుగుతుంది.
శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇన్చార్జి కోటా వినూత వ్యక్తిగత సహాయకుడు శ్రీనివాసులు అలియస్ ..
తిరుమలలో వైకుం ఠం క్యూకాంప్లెక్స్ పైఅంతస్తు నుంచి జారి కిందపడి ఓ భక్తుడు తీవ్రంగా గాయపడ్డాడు.