CM Chandrababu In Srisailam: మల్లన్న సన్నిధిలో చంద్రబాబు
ABN, Publish Date - Jul 08 , 2025 | 01:27 PM
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రముఖ పుణ్యక్షేత్రమైన నంద్యాల జిల్లాలోని శ్రీశైలం ఆలయానికి చేరుకున్నారు. ఆయనకు దేవస్థాన అర్చకులు, అధికారులు.. పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు.
సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రముఖ పుణ్యక్షేత్రమైన నంద్యాల జిల్లాలోని శ్రీశైలం ఆలయానికి చేరుకున్నారు. ఆయనకు దేవస్థాన అర్చకులు, అధికారులు.. పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు.. ఉభయ దేవాలయాలలో వెలిసిన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను దర్శించుకున్నారు.
Updated at - Jul 08 , 2025 | 01:27 PM