Home » Srisailam
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.శ్రీనివాస్ దంపతులు శ్రీశైల మల్లికార్జున స్వామి, భ్రమరాంబాదేవి అమ్మవార్ల దర్శనం పొందారు. వారు స్వామికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు
శ్రీశైలం జలాశయం ప్లంజ్పూల్ వద్ద ఏర్పడిన భారీ గొయ్యిని పూడ్చేందుకు పాటించాల్సిన మెథడాలజీపై అధ్యయనం చేసే బాధ్యతను కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీకి ప్రభుత్వం అప్పగించింది.
శ్రీశైలం ప్లంజ్పూల్ వద్ద ఏర్పడిన గొయ్యి పూడ్చివేతకు అవసరమైన పద్ధతులపై అధ్యయన బాధ్యతను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీకి అప్పగించారు. ఈ నెల 28, 29 తేదీలలో జాతీయ డ్యాం సేఫ్టీ బృందం పరిశీలన చేపట్టి తుది చర్యలు నిర్ణయించనుంది.
శ్రీశైల మహాక్షేత్రంలో భ్రమరాంబికాదేవి కుంభోత్సవం శాస్త్రోక్తంగా నిర్వహించగా, సాయంత్రం అమ్మవారి నిజరూప దర్శనం భక్తులకు లభించింది
జ్యోతిర్లింగ ఆలయం శ్రీశైల మహాక్షేత్రంలో మల్లికార్జున స్వామి దేవేరి భ్రమరాంభికగా ఆదిశక్తి పూజలు అందుకుంటోంది. ఈ క్షేత్రంలో అమ్మవారికి ఏటా ఛైత్ర మాసం కృష్ణ పక్షంలో వార్షిక కుంభోత్సవం జరుగుతుంది.
శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్ ప్రమాదానికి మల్లెల తీర్థం జలపాతం కారణమయ్యే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. జలపాతం నుండి వచ్చిన నీరు గ్రౌటింగ్ ద్వారా అడ్డుకోవడం, టన్నెల్పైకప్పు కూలడానికి కారణం అయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు
శ్రీశైలం ఎడమ గట్టు కాలువలో మరో మృతదేహం లభ్యమైంది. ఆ మృతదేహం జయప్రకాశ్ అసోసియేట్స్ ఇంజనీర్ మనోజ్ కుమార్ (51)కి సంబంధించినదిగా గుర్తించబడింది. 22 రోజులు కిందట జరిగిన ప్రమాదంలో 8 మంది కార్మికులు చిక్కుకుని ఉన్నారు
శ్రీశైలం భ్రమరాంబికా మల్లికార్జునస్వామి వారిని దర్శించుకోవడానికి ప్రతి రోజు వేలాది మంది భక్తులు వస్తుంటారు. శ్రీశైలంకు వచ్చే భక్తులు వసతి కోసం శ్రీశైలం దేవస్థానం అధికారిక వెబ్ సైట్ను సందర్శిస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఒక మోసం వెలుగులోకి వచ్చింది. వసతి కోసం దేవస్థానం అధికారిక వెబ్ సైట్ను సందర్శించే భక్తులను మోసం చేస్తున్న ఘటన తెరపైకి వచ్చింది.
శ్రీశైలం ఎడమగట్టు కాలువ(ఎస్ఎల్బీసీ) టన్నెల్లో చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు చేపట్టిన సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి.
శ్రీశైలం హైవేలో ట్రాఫిక్ తీరుతెన్నులపై రాష్ట్ర ప్రభుత్వం మరోమారు సర్వే నిర్వహించనుంది. ఇప్పటికే ఓ సారి సర్వే పూర్తవ్వగా.. రూ. 7,668 కోట్ల అంచనా వ్యయంతో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి గాను సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)ను కేంద్రానికి సమర్పించింది.