Home » Srisailam
నాగార్జున సాగర్ డ్యాం నిండుకుండలా మారడంతో మొత్తం 26 గేట్లనూ 5 అడుగుల మేర ఎత్తి దిగువకు 2.10 లక్షల
ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద వచ్చి చేరుతుండటంతో శ్రీశైలం డ్యాం కళకళలాడుతోంది.
ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాగల మూడు రోజుల పాటు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు
ఆందోళన కలిగిస్తున్న శ్రీశైలం జలాశయం ప్లంజ్పూల్ మరమ్మతు పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్న నిర్ణయంపై..
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రముఖ పుణ్యక్షేత్రమైన నంద్యాల జిల్లాలోని శ్రీశైలం ఆలయానికి చేరుకున్నారు. ఆయనకు దేవస్థాన అర్చకులు, అధికారులు.. పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు.
CM Chandrababu Srisailam Project Visit: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఉదయం నిర్వహించనున్న జలహారతి కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు.
ఎగువన ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల నుంచి వరద పోటెత్తుతుండటంతో జూరాల ప్రాజెక్టు నిండు కుండలా కనిపిస్తుండగా.. శ్రీశైలం రిజర్వాయర్ కళకళలాడుతోంది.
గేట్ల నిపుణుడు కన్నయ్య నాయుడు.. ఆదివారం శ్రీశైలం ప్రాజెక్ట్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ నిర్వహాకులకు ఆయన పలు కీలక సూచనలు చేశారు.
శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద పోటెత్తుతోంది. శనివారం ఏకంగా 1.75 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో రికార్డయింది. దాంతో ప్రాజెక్టు కుడి, ఎడమ జలవిద్యుత్తు కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేసి.. 67 వేల క్యూసెక్కులను వదిలిపెడుతున్నారు.
శ్రీశైలంలో సామాన్య భక్తులకు మల్లికార్జున స్వామి ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి ప్రారంభమైంది. ఉదయం ఆలయ అధికారులు పర్యవేక్షణలో ఉచిత దర్శనం, స్పర్శ దర్శనాలను కల్పించారు.