India vs South Africa: జోష్‌లో టీమిండియా.. సిరీస్ పట్టేస్తారా ..!?

ABN, Publish Date - Dec 03 , 2025 | 07:58 AM

దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. అదిరే ఆటతో ఈ సిరీస్‌పై ఆసక్తిని అమాంతం పెంచేశారు. వీరి జోరుతోనే రాంచిలో భారత్ బోనీ చేయగలిగింది.

దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. అదిరే ఆటతో ఈ సిరీస్‌పై ఆసక్తిని అమాంతం పెంచేశారు. వీరి జోరుతోనే రాంచిలో భారత్ బోనీ చేయగలిగింది. ఇక మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా.. ఇవాళ కీలకమైన రెండో మ్యాచ్ జరగనుంది. దీంతో మరోసారి అందరిచూపు ఈ స్టార్ బ్యాటర్ల వైపు ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

పూర్తి సమాచారం కోసం ఈ వీడియో చూడండి..

Updated at - Dec 03 , 2025 | 07:58 AM